Blog Layout

టీడీపీ నేత‌ల వేధింపులు తాళ‌లేక‌.. దివ్యాంగుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని..!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై ఒక దివ్యాంగుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు మూడు సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వం నుంచి ఇళ్లు, బ్యాంకు నుంచి అప్పు మంజూరు కాకుండా టీడీపీ నేత‌లు అడ్డుప‌డుతున్నార‌ని పెర‌ప‌ల్లి మండ‌లం వ‌డ్లూరుకు చెందిన శివ‌రావు అనే దివ్యాంగుడు అన్నారు. ఈ మేర‌కు ఒక సెల్ఫీ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవాల్టి సాయంత్రంలోగా త‌న‌కు న్యాయం చేయ‌కుంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ …

Read More »

జ‌గ‌న్ మాట‌ల‌కు నివ్వెర‌పోయిన పార్టీ సీనియ‌ర్లు..!

వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతున్న విషయం విధితమే.. అయితే తూర్పుగోదావరి జిల్లా జగన్ పాదయాత్ర నిర్వహిస్తుండగా స్థానికులంతా వచ్చి జగన్ ను కలిసారు.. జగన్ నడుస్తూ ఎండలో వెళ్లడం వల్ల మొహమంతా చెమటలు పట్టి నీరసంగా కనిపించారు.. దీంతో ఆ జనాల్లోని ఓ యువతి వచ్చి సొంత అన్నకు మాదిరిగా చెమటను చున్నీతో తుడిచింది.. జగన్ కూడా ఆప్యాయంగా చెల్లెలిలా ఆమెతో …

Read More »

జ‌గ‌న్ ఎఫెక్ట్ 2019లో ఎలా ప‌డ‌బోతోంది..?

2019 ఎన్నిక‌ల స‌ర్వే చేశారా..? ఈ స‌ర్వే రిపోర్టులో ఏం తేలింది. తెలుగుదేశం పార్టీ చేసిన స‌ర్వే రిపోర్టులో వైఎస్ జ‌గ‌న్ ఎఫెక్ట్ బాగా ఉందా..? ఈ దెబ్బ‌తో తెలుగుదేశం పార్టీ ప‌డిపోనుందా..? తెలుగుదేశం పార్టీపై వైఎస్ జ‌గ‌న్ ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తోంది. అస‌లు స‌ర్వేలో ఏం తేలింది..? త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌లుచుకుంటుంటే టీడీపీ నేత‌ల్లో ఇప్ప‌టికే వ‌ణుకు మొద‌లైంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై …

Read More »

రియల్ హిరో సుబ్బరాజ్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ను సినీనటుడు సుబ్బరాజ్ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ విషయాన్నిమంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీటర్ ద్వారా ట్వీట్ చేస్తూ…. ‘నిన్న రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో నేను ఉండగా.. సుబ్బరాజు నావైపు నడుచుకుంటూ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. రాగానే ఆయన సీఎంఆర్‌ఎఫ్ కోసం ఓ చెక్‌ను కంట్రిబ్యూట్ చేశారు. చాలా కృతజ్ఞతలు బ్రదర్’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా సినీ ఇండస్ట్రీ …

Read More »

బీసీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని బీసీల కోసం కొత్తగా 119 గురుకుల సంక్షేమ పాఠశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న విద్యా సంవత్సరం (2018-19) నుంచి వీటిని ప్రారంభించనున్నట్టు అందులో తెలిపారు. ఇప్పటికే ఉన్న బీసీ, ఇతర సంక్షేమ గురుకులాలకు అదనంగా బీసీలకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన …

Read More »

కృష్ణా జిల్లా వాళ్లకు కొవ్వెక్కువ -ఏపీ సీఎం చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఛలోక్తులు విసిరారు .రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో తాతకుంట్ల జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో పౌష్టిక ఆహారం లేక పలు బాధలు పడుతుంటే కృష్ణా జిల్లాలో మాత్రం అధిక బరువుతో కొవ్వు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు …

Read More »

అర్హులైన ప్ర‌తి రైతుకి రైతు బీమా..!!

అర్హులైన ప్ర‌తి రైతుకి రైతు బీమా అందే విధంగా చూడాల‌ని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌ను క‌లుపుకుని స‌మ‌న్వ‌యంతో రైతు బీమా ప‌థ‌కాన్ని స‌క్సెస్ చేయాల‌ని సూచించారు. ఈ మేర‌కు మంత్రి హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో రైతు బీమా ప‌థ‌కం మీద స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ …

Read More »

గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న యువ పెంయింటర్ ను సర్ ప్రైజ్ చేశారు. అరుదైన వ్యాదితో సతమతం అవుతున్న షేక్ నఫీస్ తనకున్న అద్బుతమైన పెయింటింగ్ కళను మాత్రం అపకుండా చిత్రాలు గీస్తూనే ఉంది. ఒకవైపు క్షీణించిపొతున్న కండరాల బలాన్ని సైతం ఏదిరిస్తూ, కేవలం వీల్ చెయిర్ మాత్రమే పరిమితం అయినా… తన కుంచె నుంచి …

Read More »

జగన్ కు అస్వస్థత ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా జగన్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు .దీంతో ఆయన తీవ్రమైన జలుబు ,జ్వరంతో బాధపడుతున్నారు ..

Read More »

ఆధార్ కార్డుతో నర్సింగ్ రిజిస్ట్రేషన్ అనుసంధానంలో తెలంగాణ ముందంజ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిన్న శుక్రవారం ఒక ప్రవేటు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ దిలిప్ కుమార్.ఆయన మాట్లాడుతూ మన దేశంలో నర్సింగ్ వ్యవస్థలో చాలా మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. 1947 నుండి నేటి వరకు నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారి సంఖ్యా ఇరవై లక్షలు మాత్రమే. కానీ మన దేశ జనాభా దాదాపుగా 130 కోట్లు..మన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat