తెలుగు సినిమాకు సీజన్ లేదు. ప్రతీ శుక్రవారం సినిమా పండుగే. ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్లో సందడి చేస్తున్నాయి. ఆగస్టు నెలలో కూడా ఇదే ఒరవడి కొనసాగనుంది. ఆగస్టులో థియేటర్లకు క్యూ కడుతున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమిటో తెలుసా..? ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల మధ్య బీభత్సమైన పోటీ నెలకొంది. ఏకంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కొత్త …
Read More »Blog Layout
ఆ విషయంలో కాజలే టాప్..!
కాజల్ క్రేజీ స్టార్. ఈ మాటను ఎవరూ కాదనలేరు. అయితే, ఈ అమ్మడు చేతిలో ఒక్క స్టార్ హీరో కూడా లేడు. అసలు ఆఫర్సే రావడం లేదా..? అనుకుంటే ఓ పక్క నాలుగు సినిమాలు చేస్తుంది. తమిళచిత్రం తేరీ తెలుగు రీమేక్లో రవి తేజాతో జతకడుతోంది. వీరా, సారొచ్చారు వంటి చిత్రాల తరువాత రవి తేజాతో కాజల్ జత కట్టడం ఇది మూడో సారి. స్టార్ హీరోలు పట్టించుకోకపోయేసరికి యంగ్ …
Read More »ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దేశాలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా మరో బృహత్తర పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో దేశం మొత్తంలో తెలంగాణ శభాష్ అనిపించుకుని, ఇప్పుడు ఈ పథకాన్ని కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేయడానికి సిద్దమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన …
Read More »బిగ్ బ్రేకింగ్: తాజా రాజకీయ పరిణామాలతో వైఎస్ జగన్ కొత్త ఫార్ములా..!
వైఎస్ జగన్ కొత్త ఫార్ములా ఏంటి..? ఎన్నికల్లో ఈ ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఎన్నికల్లో గెలవడానికే వైఎస్ జగన్ ఈ కొత్త ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందా..? ఫెయిల్ అవుతుందా..? ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకే చంద్రబాబు కొన్ని టీమ్లను రంగంలోకి దింపారని ఆ మధ్య కొన్ని ఊహాగానాలు గుప్పుమన్నాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..ఆ విషయంపై తీవ్రమైన చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇంకా …
Read More »పవన్ పెళ్లిళ్లు, హీరోయిన్లతో సంబంధాలపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి నాపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన స్ర్కిప్ట్ను పక్కాగా అమలు చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు. టీడీపీని, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేయాలి వంటి సంస్కారంలేని భాషను పవన్ కళ్యాణ్ వాడుతుండటం బాధాకరం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాగా, ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ధర్మపోరాట దీక్షలో …
Read More »వైఎస్ జగన్ పాదయాత్ర మరో మైలురాయి..రాజకీయ చరిత్రలోనే రికార్డ్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ… వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ.. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం మరో మైలురాయిని చేరుకుంది. అశేష జనవాహిని వెంటనడువగా.. ప్రజాసంకల్పయాత్ర శనివారం 100 నియోజక వర్గాలు పూర్తి చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి …
Read More »ప్రత్యేక హోదా కోసం పోరాడుదాం.. సాధించుకుందాం..!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన సుధాకర్ అనే చేనేత కార్మిక యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సుధాకర్ తాను ఆత్మహత్య చేసుకునే ముందు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూలేఖ రాశారు. మృతి చెందిన అతని తల్లిదండ్రులు రామచంద్ర, సరోజనమ్మ మున్సిపల్ శాఖలో కార్మికులుగా పనిచేస్తున్నారు. సుధాకర్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా కోసం …
Read More »పుట్టినరోజు వేడుకలో సినీ స్టార్స్..!
ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు వేడుకలో సినీ స్టార్స్ సందడి చేశారు. శుక్రవారం ఆయన తన 40వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహేశ్బాబు, దేవిశ్రీ ప్రసాద్, నమ్రత, హరీష్ శంకర్ తదితరులు సోషల్మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్టీ నిర్వహించారు.దీనికి మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, దిల్రాజు, పూజా హెగ్డే తదితరులు హాజరయ్యారు. వంశీ పైడిపల్లితో కేక్ కట్ చేయించి, …
Read More »‘ప్రత్యేక హోదా మన హక్కు’అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య..!
ప్రత్యేక హోదా కోసం మరొకరు ప్రాణత్యాగం చేశారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్ నోట్ రాసి సుధాకర్(26) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లె రామరావు కాలనీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్ శనివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హోదా కోసం బలిదానం చేసుకోవడం చిత్తూరు జిల్లాలో ఇది రెండో సంఘటన కాగా.. గతంలో నుకోటి అనే వ్యక్తి తిరుపతిలో …
Read More »జగన్ తో పెట్టుకోవద్దు-పవన్ కు చిరు సలహా..!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే. అయితే పవన్ గురించి జగన్ చేసిన …
Read More »