Blog Layout

ఏపీ హోంమంత్రిపై వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు..!

రాష్ర్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి నియోజకవర్గంలో ఆరు హత్యలు చోటుచేసుకోవడం టీడీపీ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ విమర్శించారు. పేదలకు రావాల్సిన పింఛన్లు కూడా అడ్డుకుంటారని, మిగతా పార్టీలకు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో పేదలకు సైతం పింఛన్లు రాకుండా ఫోన్లు చేసి మరీ అడ్డుకుంటారని హోం మంత్రి చినరాజప్పపై వైఎస్‌ జగన్‌ పరోక్షంగా ఆరోపణలు చేశారు. 220వ రోజు …

Read More »

అనాధాశ్రయంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి   కల్వకుంట్ల తారక రామారావు ( జూలై 24 ) జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్నారై తెరాస యూకే సెక్రటరీ చాడ సృజన రెడ్డి  మైత్రి అనాధ శరణాలయం లో పిల్లలతో కేటీర్  జన్మ దిన వేడుకలను ఘనంగా జరిపించారు. కేటీర్  సూచన మేరకు హంగు ఆర్భాటాలకు పోకుండా మైత్రి అనాధశరణాలయం లో అన్నదానం నిర్వహించి పిల్లలతో హరితహారం లో భాగంగా చెట్లు నాటించి జన్మదిన వేడుకలను …

Read More »

అనంతలో వైసీపీ మండల బుత్ కమిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమం

అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు,ప్రజాప్రతినిధులు, పోలింగ్ బుత్ సభ్యులకు….ఓ విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని వజ్రకరూరులో గురువారం మధ్యాహ్నం (26-07-2018) న అనగ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వజ్రకరూరు మండల బుత్ కమిటీ సబ్యులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి,వైసీపీ రాష్ట్ర నాయకులు వై.శివరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త పీడీ తలారి రంగయ్య , వైసీపీ రాష్ట్ర ప్రధాన …

Read More »

వరంగల్ మేయర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్

వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు. నగరంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై …

Read More »

బిల్ట్ కంపెనీ పునరుద్ధరణకు అంగీకారం..!!

 తెలంగాణలో ఖాయిల పడిన పరిశ్రమ మరొకటి పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి అక్కడి కార్మికులను ఆదుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) కంపెనీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు నేడు సమావేశమయ్యారు. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి, ఆ కంపెనీల కార్మికులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తన పూర్తి సాయసహకారాలు …

Read More »

100 రోజుల్లో ప్రత్యేక హోదా సాధిస్తాం..వైసీపీ ఎంపీ..!

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఇచ్చిన బంద్‌లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్ధతు ఇస్తామని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రజలను సీఎం నారా చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.చంద్రబాబుకు ప్రత్యేక …

Read More »

వైఎస్ జగన్…నీవన్నది నిజం…నిజం..ఆంధ్ర మహిళా లోకం..!

ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి నీరాజనాలు పలుకుతున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే వ్యాఖ్యలు చేసినందుకు జేజేలు పలుకుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఇంత శ్రద్ద చూపిన జగన్ అధికారంలోకి వస్తే తమ గురించి మరింత ఆలోచిస్తారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమని అంటున్నారు. నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని …

Read More »

అడ్డంగా బుక్ అయిన అశ్విన్‌..!

టాలీవుడ్ నిర్మాత, ద‌ర్శ‌కుడు ఎం.ఎస్ రాజు కుమారుడిగా సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు సుమంత్ అశ్విన్‌. త‌న‌కు సూట‌య్యే పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ.. త‌న‌దైన న‌ట‌నా శైలితో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. ఒక్కో చిత్రంతో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. న‌టుడిగా రాణిస్తున్నాడు. 2012లో తూనీగా.. తూనీగా చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విన్‌, కేరింత‌, కొలంబ‌స్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించాడు. ఇదిలా ఉండ‌గా, అశిన్‌, మెగా డాట‌ర్ నిహారిక క‌లిసి న‌టించిన …

Read More »

తమిళ దివంగత సీఎం జయలలిత గురించి షాకింగ్ ట్విస్ట్..!

తమిళనాడు దివంగత సీఎం జయలలిత గురించి ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.ఈ వార్త ఏమిటంటే గత కొంతకాలంగా తాను జయలలిత కుమార్తెను అంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెంగుళూర్ యువతి వాదనలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే.. బెంగుళూరు కి చెందిన అమృత అనే యువతి తాను జయలలితకు జన్మించాను అని చేస్తున్న ప్రచారాన్ని తమిళ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది …

Read More »

అభిమానుల‌ను తాక‌ట్టుపెట్టి.. టీడీపీకి అమ్మేసి..!

జ‌న‌సేన అధిన‌త‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను స్థాపించిన పార్టీ స‌భా కార్య‌క్ర‌మాల్లో, ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడే స‌మ‌యంలో, తాను చేసిన త‌ప్పులు గుర్తుకు రాక‌పోగా, దేశాన్ని రెండు భాగాలుగా విడ‌గొట్టాలంటారు. నార్త్ ఇండియా అంటే ద్వేష‌మంటాడు. మ‌ళ్లీ దేశ‌మంటే త‌న‌కు ప్రేమ అంటాడు. మ‌రొక ప‌క్క లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది చాల‌క, తాను ద్వేషించిన నార్త్ ఇండియా నుంచి మ‌రో అమ్మాయిని వివాహ‌మాడ‌తాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat