Blog Layout

ఏం.. పిచ్చి పిచ్చిగా ఉందా..?

భాషతో సంబంధం లేకుండా పాటలు పాడుతూ..స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత. మొత్తం ఏడు వందల యాబైకి పైగా సినీమాలకు ఆమె పని చేశారు. అయితే పంతొమ్మిదేళ్ళ వయస్సులోనే సింగర్ సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కిరణ్ నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు …

Read More »

పాయ‌ల్ రాజ్‌పుత్ తొలి సినిమా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

పాయ‌ల్ రాజ్‌పుత్. ఇప్పుడు టాలీవుడ్‌లో మార్మోగుతున్న పేరిది. న‌టించింది ఒక్క సినిమానే అయినా.. సుమారు ఐదు సినిమాల్లో న‌టించినంత పేరును సంపాదించుకుంది. అంత‌లా వెండితెర‌పై త‌న గ్లామ‌ర్ షోను ప్ర‌ద‌ర్శించింది ఈ భామ‌. అయితే, తొలి చిత్రంగా తెర‌కెక్కిన సినిమా ఆర్ఎక్స్ 100. ఈ చిత్రం ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బుడుతోంది. టాలీవుడ్ బాక్సీఫీసు వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. చిన్న చిత్రంగా విడుద‌లై.. మూడు రోజుల్లోనే మూడున్న‌ర కోట్ల‌కు …

Read More »

బాబు గోగినేనికి నోటీసులు.. నేడో రేపో ‘బిగ్‌ బాస్‌’షో కు పోలీసులు

తీవ్ర నేరాపరోణలు ఎదుర్కొంటున్న బాబు గోగినేనికి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ‘బిగ్‌ బాస్‌’ షో నిర్వహకులకు మాదాపూర్‌ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. గత నెలలో బాబు గోగినేనిపై కేసు నమోదు అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటీషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25లోపు బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్‌ దాఖలు చేయాలని సైబరాబాద్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి టీడీపీలో చేరిన ప్రతి ఒక్క్రరిని ఓడిస్తా..వైఎస్ జగన్ శపథం

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ కడప జిల్లా ఇడుపులపాయ నుండి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తరలివచ్చి ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికి వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’216 రోజులుగా విజయవతంగా కొనసాగుతుంది. ‘జగన్‌ …

Read More »

చ‌ట్ట స‌భ‌ల్లో అరుదైన సంఘ‌ట‌న‌..!

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ ప‌రిధిలోగ‌ల పార్ల‌మెంట్ వేదిక‌గా వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీవేడీగా కొన‌సాగుతున్నాయి. అయితే, టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లో భ‌గంగా ఒక అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌ను చూసిన వారంతా బ‌హుశా.. చ‌ట్ట స‌భ‌ల్లో ఇది ఒక అరుదైన సంఘ‌ట‌నగా చెప్పుకుంటున్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ …

Read More »

జేసీ దివాక‌ర్‌రెడ్డి స‌హా.. మ‌రో ముగ్గురు టీడీపీ ఎంపీలు రాజీనామా..?

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీ వేడిగా కొన‌సాగుతున్నాయి. అధికార‌, విప‌క్ష‌ పార్టీల మ‌ధ్య మాట‌లు యుద్ధాన్ని త‌ల‌పిస్తున్నాయి. కాసేప‌టి క్రిత‌మే టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీల ఎంపీల ప్ర‌సంగం ముగిసింది. దీంతో మిగిలిన పార్టీల ఎంపీలు ప్ర‌స్తుతం స‌భ‌లో మాట్లాడుతున్నారు. పార్ల‌మెంట్ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇచ్చిన స‌మ‌యాన్ని వృధా చేయ‌కుండా.. ప్ర‌తీ పార్టీ వారు స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్ న్యూస్..వైసీపీలో చేరిన భూమా కుటుంబం

రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ఆళ్లగడ్డ, నంద్యాల పేర్లను చాటి చెప్పిన కుటుంబం భూమా కుటుంబం. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్‌ రాజకీయాల్లో భూమా కుటుంబం చక్రం తిప్పింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో యువతకు ప్రాధాన్యత కల్పించిన దివంగత సీఎం ఎన్టీరామారావు పిలుపునందుకొని భూమా కుటుంబం టీడీపీలోకి ఆరంగ్రేటం చేసింది. అయితే ఊహించని విధంగా హఠాత్మరణాలు భూమా …

Read More »

పార్ల‌మెంట్‌లో ఎంపీ గ‌ల్లా ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే.. చంద్ర‌బాబు ఫోన్‌..!

ఢిల్లీలోని పార్ల‌మెంట్ వేదిక‌గా వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీవేడీగా కొన‌సాగుతున్నాయి. మ‌రో ప‌క్క అవిశ్వాస తీర్మానం టీడీపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలంద‌రిలోనూ అసంతృప్తిని నింపుతోంది. అవిశ్వాసంపై టీడీపీ త‌రుపున మాట్లాడేందుకు పార్ల‌మెంట్‌ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇద్ద‌రికి అవ‌కాశం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లో పాల్గొనాల‌ని గుంటూరు ఎంపీ గ‌ల్ల జ‌య‌దేవ్‌, శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడును చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా ఆహ్వానించి.. పార్ల‌మెంట్‌లో మాట్లాడాల‌ని …

Read More »

ఏపీ రాజ‌కీయాల‌ను.. హీటెక్కిస్తున్న ఆరా మ‌స్తాన్ టీమ్ స‌ర్వే..!

తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి.. మోస్తారు వ‌ర్షాలు కురుస్తున్న త‌రుణంలో.. రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌రింత హీటెక్కించేలా ఆరా మ‌స్తాన్ టీమ్ ఇటీవ‌ల ఏపీలో చేసిన స‌ర్వేను విడుద‌ల చేసింది. ఇప్పుడు ఆ స‌ర్వే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా ఆస‌క్తిక‌రంగా మారాయి. అయితే, ఆరా మ‌స్తాన్ టీమ్ చేసిన ఆంధ్ర పొలిటిక‌ల్ స‌ర్వేలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ప‌లు పార్టీల‌కు సంబంధించిన సంచ‌ల‌న …

Read More »

విజయవాడలోని ఓ హోటల్‌లో పెద్దఎత్తున మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు

ఏపీ లోని విజయవాడలో ఓ హోటల్‌లో బుధవారం అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్నవారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే బినామీ ఈ హోటల్‌ నిర్వహిస్తున్నాడని పక్కా సమాచారంతో హోటల్‌పై దాడి చేసి ముజ్రా పార్టీలో పాల్గొన్న 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat