రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకట చేసింది. కులవృత్తిదారులు సగర్వంగా జీవించేలా ప్రణాళికబద్దంగా కృషిచేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 1000 కోట్ల వ్యయం చేయనున్నామని, గతంలో ఈ శాఖకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపాలనేదే మన ముఖ్యమంత్రి ఆలోచన అని …
Read More »Blog Layout
మల్టీప్లెక్స్ అక్రమాలపై ఉక్కుపాదం..!!
మల్టిప్లెక్స్లు, సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేయడానికి వీలులేదని, పైసా అదనంగా వసూలు చేసినా తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని తూనికల కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్లలో ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు నేపథ్యంలో తూనికల కొలతల శాఖ గత నెలలో సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్లలో …
Read More »మమ్మల్నే కొనసాగించేలా చూడండి…ఎంపీ కవితకు సర్పంచుల విజ్ఞప్తి
తమ పదవి కాలం పూర్తవుతున్నప్పటికీ గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సర్పంచ్లుగా కొనసాగించాలని జగిత్యాల జిల్లా సర్పంచులు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లాకు చెందిన సర్పంచులు ఆ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దురిశెట్టి రాజేష్ నేతృత్వంలో హైదరాబాదుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచులు ఎంపీ కవితకు తమ పరిస్థితిని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్పంచ్ లుగా …
Read More »మందుబాబులకు గోవా సర్కార్ బిగ్ షాక్..!!
మందుబాబులకు గోవా సర్కార్ దిమ్మతిరిగేల కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో మందు కొడితే జరిమానాలు విధిస్తామని గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు . దీనికి సంబంధించి త్వరలోనే ఓ నోటిఫికేషన్ జారీ చేస్తామని అయన తెలిపారు.ఆగస్టు నుంచి బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే రూ.2,500 రూపాయలు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు . ఈ విధానాన్ని ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తామని అయన …
Read More »తెలంగాణకు కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వండి..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇవాళ దేశ రాజధాని డిల్లీలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా అయన కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు.భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. Good meeting the ever dynamic Textiles Minister @smritiirani Ji. Discussed pending issues in power loom upgradation/modernisation and also requested for sanction of …
Read More »మగాడిని పడకపైకి ఆహ్వానించే ముందు.. స్ర్తీ ఇచ్చే సిగ్నల్స్ ఏమిటో తెలుసా..?
స్ర్తీ పడకపైకి ఆహ్వానించే ముందు.. ఇచ్చే సిగ్నల్స్ విషయంపై సెక్సాలజిస్ట్లు ఏం చెబుతున్నారో ఓ సారి చదివేద్దాం. అయితే, భర్తలు తమకు ఇష్టం వచ్చినప్పుడు.. ఇష్టం అనిపించినప్పుడు మాత్రమే భార్యతో శృంగారం చేయడానికి ఇష్టపడతారు. ఈ విషయంలో ఎదుటి వారు శృంగారానికి సిద్ధంగా ఉన్నారా..? లేరా..? అన్న విషయాలను భర్తలు పెద్దగా పట్టించుకోరు. అదే విధంగా వారికి అనిపించినప్పుడు మాత్రమే భార్యతో శృంగారం చేయాలని కోరుకుంటారు. కానీ, స్ర్తీలకు అటువంటి …
Read More »ప్రజలకు చేరువలో ఎమ్మెల్యే శంకర్ నాయక్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్త దగ్గర నుండి ఎంపీలవరకు ,ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు బంగారు తెలంగాణ నిర్మాణంలో అహర్నిశలు కృషి చేస్తున్నా సంగతి విధితమే.. ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. వీరి బాటలో ఆ పార్టీకి చెందిన …
Read More »మగతనానికి.. మొలతాడుకు ఉన్న సంబంధం నిజమేనా..?
పూర్వ కాలంలో మన పూర్వీకులు, మన పెద్దలు సైతం మొలతాడు లేని వాడు.. మగాడు కాదు అంటుండటం మన వినే ఉంటాం. అంతెందుకు మన తెలుగు పాత సినిమాల్లోనూ ఈ డైలాగ్ను వినే ఉంటాం. అసలు మగాడికి, మొలతాడుకు ఉన్న సంబంధం ఏమిటి.? అది నిజమేనా..? అసలు మొలతాడు లేని వ్యక్తిని మగాడు కాదని ఎందుకు అంటారు..? మొలతాడును ఎందుకు కట్టుకుంటారు..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం …
Read More »రైతు బిడ్డలు రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారంటూ పరిటాల శ్రీరామ్ సంచలన వాఖ్యలు
తెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. ‘అనంతపురం జిల్లాలో రైతులు దీన స్థితి ఎదుర్కొంటున్నారు.. రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ముంబై వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రైతులు, రైతు కుటుంబాల …
Read More »శృంగారంలో 2 నిమిషాలకే ఔట్ అవుతున్నారా..?
శృంగారం అనేది అటు శరీరం, ఇటు మనస్సు సంతృప్తి చెందాలంటే శృంగారం ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ సెక్స్ అనేది బలవంతంగా చేసేది కాదు. అలాగే, సంభోగం జరిగే సమయంలో అసంతృప్తిని కలిగిస్తే మాత్రం భాగస్వామిని నిరుత్సాహ పడవచ్చు. మగవారిలో శృంగార సామర్ధ్యం ఎక్కువగా ఉంటేనే భాగస్వామిని సంభోగ సమయంలో సంతృప్తి పెట్టవచ్చు. అయితే, కొంత మంది శృంగారం చేసే సమయంలో తొందరగా ఔట్ అవుతుంటారు. అలాంటి వారు ఏం …
Read More »