Blog Layout

తూర్పు గోదావ‌రి జిల్లాలో.. జ‌గన్ మ‌రో కొత్త హామీ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 213వ రోజుకు చేరుకుంది. కాగా, చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ వెంట తాము కూడా అంటూ ప్ర‌జ‌లు అశేష సంఖ్య‌లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొంటున్నారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో తాము ఎదుర్కొంటున్న స‌మస్య‌ల‌ను జ‌గ‌న్‌కు అర్జీల రూపంలో తెలియ‌జేస్తున్నారు. …

Read More »

2018 ప్రపంచకప్‌ విజేత ఫ్రాన్స్..!

సాకర్‌ ప్రపంచకప్‌ అంతిమ సంగ్రామం ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ ఫిఫా విజేతగా నిలిచింది. తిరుగులేని ప్రదర్శనతో ఆ జట్టు ప్రపంచకప్‌ 2018 విజేతగా నిలిచింది. గోల్స్‌ మోత మోగించిన ఫ్రాన్స్‌ ఆదివారం జరిగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాను మట్టికరిపించింది. చరిత్రలో రెండో సారి కప్పును అందుకుంది. ఫ్రాన్స్‌ ఇంతకుముందు 1998లో ప్రపంచకప్‌ సాధించింది. తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన చిన్న దేశం క్రొయేషియాకు షాక్‌ ఇచ్చింది. 4-2 …

Read More »

రాజ్య‌స‌భ సీటును రూ.100 కోట్ల‌కు అమ్ముకున్న చంద్ర‌బాబు..!

ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఎందుకు కావాలి..? పీకుడుగాడు ఆయ‌నొక్క‌డేనా..? చెప్పండి.. ఆయ‌న లేకుంటే రాజ్యం న‌డ‌వ‌దా..? చంద్ర‌బాబును నేను గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అడ‌గ‌లేదు… చంద్ర‌బాబే ఇస్తాన‌ని చెప్పాడు అంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి నర్సింహులు అన్నారు. అంతేకాదు, నా ముంద‌ర చంద్ర‌బాబు సిగ్గుతో త‌ల‌దించుకోవాలి. అధికారం ఉంద‌ని, పోలీసులు ఉన్నారని ఓట్లు వేసిన పేద‌ల‌పై, మ‌హిళ‌ల‌పై, ప్ర‌భుత్వ అదికారుల‌పై టీడీపీ శ్రేణులు దాడుల‌కు పాల్ప‌డ‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం. ప్ర‌స్తుత …

Read More »

వైసీపీలోకి భారీగా చేరిక..టీడీపీలో ప్రకంపనలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొమ్మిది పధకాలు ప్రకటించినప్పటి నుండి అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడూగా గత 210 రోజులుగా అలుపనేది లేకుండా చేస్తున్న పాదయాత్ర విజయవతం కావడం జగన్ కు మరింత బలం వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు కూడా వైసీపీ …

Read More »

మ‌ళ్లీ విడుద‌ల‌వుతున్న మ‌గ‌ధీర‌

స్టార్ హీరో వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చాడు.. సెకండ్ మూవీతోనే టాలీవుడ్ స్టార్‌గా మారాడు. రీసెంట్‌గా 200 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను క్రాస్ చేశాడు. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకునేందుకు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశాడు. అయితే, ఇది త‌న కొత్త సినిమాతో కాదు. త‌న‌కు స్టార్ డ‌మ్ తెచ్చిన త‌న రెండ‌వ సినిమాతో. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రనేగా మీ ప్ర‌శ్న‌..అత‌నే టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. రామ్‌చ‌ర‌న్ …

Read More »

హ్యాట్సాఫ్ స‌మంత‌..!

ఆమె సౌత్‌లో స్టార్ హీరోయిన్ పెళ్లైనా ఏ మాత్రం త‌గ్గ‌ని ఫ్యాన్ ఫాలోయింగ్‌. దానికి తోడు వ‌రుస‌గా సూప‌ర్ హిట్స్‌. త‌న ముందు క్యూ క‌డుతున్న ఆఫ‌ర్స్‌. ఏ హీరోయిన్‌కైనా ఇంత‌కంటే ఇంకేం కావాలి..? ఇంత బిజీ స‌మ‌యంలో కూడా త‌న‌వంతు సోష‌ల్ స‌ర్వీసులు చేస్తోంది మిసెస్ స‌మంత నాగ చైత‌న్య‌. సోష‌ల్ స‌ర్వీస్ చేస్తూ త‌న‌కు తానే పోటీ అని నిరూపించుకుంటోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌మంత టాప్ …

Read More »

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్‌..!

అత‌ను నిన్న‌టి వ‌ర‌కు ప‌డి లేచిన కెర‌టం.. ఇప్పుడు ప‌రుగెడుతున్న విజ‌యం. టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో జోష‌ల్‌లో ఉన్నాడు తార‌క్‌. టాలీవుడ్‌లో స్పీడ్ చూపిస్తున్న యంగ్ టైగ‌ర్ బాలీవుడ్ మీద కాలుమోప‌బోతున్నాడా..? అదీ కూడా ఒక మ‌ల్టీస్టార‌ర్‌తోనా..? తార‌క్‌తో న‌టించే మ‌రో హీరో ఎవ‌రు..? అన్న ప్ర‌శ్న‌ల‌పై ఓ లుక్కేద్దాం.. టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా కొన‌సాగుతున్న ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ప్ర‌వేశించేది ఎప్పుడు అన్న చ‌ర్చ అభిమానుల్లో జ‌రుగుతోంది. ఇటీవ‌ల బాలీవుడ్ …

Read More »

పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింప‌నున్న తెలంగాణ ప్ర‌భుత్వం

పాడి రైతుల జీవితాల్లో వెలుగులు పూయించేందుకు ప్ర‌భుత్వం మ‌రో నిర్ణ‌యం తీసుకోనుంద‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్ల‌డించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వ పరంగా చేయూత  ఇవ్వడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపాలి అనేదే ముఖ్యమంత్రి లక్ష్యమ‌ని ఆయ‌న అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన పాడి పరిశ్రమ రంగంను తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం ప్ర‌ణాళిక‌లు వేస్తున్నార‌ని వివ‌రించారు. …

Read More »

ఎంపీ క‌విత నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించిన మంత్రి తుమ్మ‌ల‌

నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత నిర్ణయాన్ని రాష్ట్ర రోడ్లు, భ‌వనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్ర‌శంసించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టాలనే ఆలోచన అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజన సేవలను ఎంపీ కవిత మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి తుమ్మల, ఎంపీ కవిత భోజనం వడ్డించారు. …

Read More »

ఎంపీ క‌విత కీల‌క వ్యాఖ్య‌లు…కేంద్ర ప్ర‌భుత్వాన్ని న‌డిపే అవ‌కాశం రావ‌చ్చు

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం బోధన్‌లో బోధన్ మండలం మరియు పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ భారత‌దేశ స్థాయిలో ప్రభుత్వం నడిపే అవకాశం రావొచ్చునని, ఇది టీఆర్ఎస్ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat