టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ,ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ తన వయస్సు ఎంతో చెప్పింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.ఒక నెటిజన్ ఇటీవల మీరు అనసూయ కుటుంబంతో ఎక్కువగా కనిపిస్తున్నారు. మీకు పెళ్ళి చేసుకునే ఆలోచనలు లేవా అని అడిగారు.దీనికి సమాధాంగా రష్మీ బదులిస్తూ పెళ్ళి అనేది నా పర్సనల్.నా వయస్సు ఇప్పుడు …
Read More »Blog Layout
మంత్రి కేటీఆర్ కు ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా..?
‘అన్నా ఆపదలో ఉన్నాం. సాయం చేయండి’ అని ఒక్క ట్వీట్ పెడితే చాలు ఎక్కడున్నా నిమిషాల్లో స్పందిస్తారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఆయన్ను ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. సోషల్మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే కేటీఆర్ తాజాగా అభిమానులతో ట్విటర్ చాట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలపై తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. డిసెంబర్లోగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని మీకు అనిపిస్తోందా? అందుకు సిద్ధంగా …
Read More »మెగా బ్రదర్ నాగబాబుకు.. శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై సంచలన ఆరోపనలతో పెను దుమారం రేపిన నటి శ్రీరెడ్డి కొంత కాలంగా సైలెంట్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరో సారి మెగా ఫ్యామిలీపై పదునైన విమర్శలు సంధిసతూ.. ప్రశ్నల వర్షం కురిపించింది. జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎవరైనా విమర్శిస్తే.. వెంటనే అన్న నాగబాబు …
Read More »దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది. ఈ తరుణంలో …
Read More »మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హీరోయిన్.!
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థి ఖరారు అయ్యారా.. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా ఈ విషయాన్ని చెప్పారా. అంటే అవును అంటున్నారు ఈ రోజుల్లో ఫేం సినీ నటి రేష్మా రాథోడ్ . ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే బీజేపీ పార్టీ …
Read More »కృష్ణా జిల్లా టీడీపీలో సంక్షోభం-ముకూమ్మడిగా రాజీనామాలు..!
ఏపీలో అధికార టీడీపీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బయటకి వస్తున్నాయి.ఈ నేపథ్యంలో విజయవాడ టీడీపీ పార్టీ ఎంపీ కేశినేని నాని చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీలో పెను సంచలనం రేకెత్తిస్తున్నాయి.నిన్న శనివారం కృష్ణా జిల్లా ఎ కొండూరులో ఎంపీ నాని పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా తిరువూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవీని ఎ కోండూరుకు కేటాయించాలని ఆ మండలానికి చెందిన …
Read More »పవన్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సమాజంపై అవగాహన లేదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి పట్టదు, కనీసం ఉన్నత విద్యార్హత కూడా లేదు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే జనసేన పార్టీకి కూడా పట్టబోతోంది, ఇప్పటికే పవన్ చెంత తన సామాజికవర్గం సభ్యులే ఎక్కువ, ఇలా తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులే.. జనసేనలో ప్రస్తుతం నేతలుగా చెలామని అవుతున్నారు, ఇలాంటి నేతలు …
Read More »కంటతడి పెట్టిన సీఎం కుమారస్వామి
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి సభావేదికపైన అందరు చూస్తుండగానే కంటతడి పెట్టారు.ఇవాళ జేడీఎస్ నేతలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అయన మాట్లాడారు.తన అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు అని చెప్పారు . అయితే సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తి కి గురి చేస్తున్నాయని అన్నారు.నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషానికి తక్కువేం కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా …
Read More »మరోసారి వార్తల్లోకి ఎక్కిన రేవంత్..!!
కాంగ్రెస్ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన ఏడు ఓపెన్ ప్లాట్లను అక్రమంగా విక్రయించినట్లు హైదరాబాద్కు చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ( 2002లో ) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సొసైటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏడు ఓపెన్ ప్లాట్లను అక్రమంగా రెసిడెన్షియల్ …
Read More »అమెరికాలో పని పూర్తి చేసుకున్న ఇలియానా..!
రాక.. రాక తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆరేళ్ల తరువాత వచ్చింది ఇలియానా. 2012లో దేవుడు చేసిన మనుషులు తరువాత ఇల్లీ బేబీ మళ్లీ తెలుగులో నటించలేదు. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ రవితేజ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తోంది. శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ నుంచి ఇలియానా వచ్చేసింది. …
Read More »