Blog Layout

అమెరికాకు చెక్కేస్తున్న‌మెగా మేన‌ల్లుడు..!

వ‌రుస అప‌జ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌తున్న సాయిధ‌రమ్‌తేజ్ మంచి నిర్ణ‌యం తీసుకున్నాడు. నెక్ట్స్ సినిమాను వెంట‌నే మొద‌లు పెట్ట‌కుండా ప్రెష్‌గా క‌నిపించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న‌తే త‌డ‌వుగా మేకోవ‌ర్ కోసం, త‌న కెరియ‌ర్‌ను చ‌క్క‌బెట్టుకునేందు కోసం విదేశాల‌కు వెళ్లాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఇలా వ‌రుస‌గా హిట్స్ అందుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం అప‌జ‌యాల‌తో క‌ష్ట‌కాలంలో ఉన్న విష‌యం తెలిసిందే. మాస్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న యువ …

Read More »

హైదరాబాద్‌ నానక్‌రాం గూడాలో భారీ పేలుడు..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలోని నానక్‌రాం గూడాలో భారీ పేలుడు సంభవించింది.నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్ టవర్స్ భవనంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమమలోనే విషయం తెలుసుకున్నస్థానిక పోలీసులు వెంటనే అక్కడికెళ్లారు. విలేకర్లతోపాటు ఎవరినీ ఆ ప్రాంతానికి అనుమతించడం లేదు. నిల్వ ఉంచిన పేలుడు పదార్థం వల్లే …

Read More »

కల్లు గీత కార్మికులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

కల్లు గీత కార్మికుల ఇబ్బందులు, సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసేలా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వాటిని ఈ రాష్ట్రంలో పునరుజ్జీవింప చేస్తుందని చెప్పారు. కల్లు గీస్తూ, తాటిచెట్టు మీద హార్ట్ అటాక్ తో చనిపోయిన మహబూబాబాద్ జిల్లా, గూడూరు కు చెందిన రాంపల్లి …

Read More »

హైద‌రాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేట‌ర్ ఏర్పాటుకు కేంద్రం ఓకే

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌రో గుర్తింపును సంత‌రించుకోనుంది. హైదరాబాదులో డిఫెన్స్ ఇంకు బెటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రక్షణ ఎకో సిస్టమ్‌నుదృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిఫెన్స్ ఇంకుబేటర్‌ను  ఏర్పాటు చేయాలని గతంలో రక్షణశాఖకు మంత్రి కేటీ రామారావు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్ …

Read More »

రైతుబీమాపై సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రైతు బీమా విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఒక రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఎన్ని ఖాతాలు ఉన్నా ఒక పాలసీ మాత్రమే వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామినీ దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఇవాళ ప్రగతి భవన్‌లో రైతు బీమా, భూరికార్డులకు సంబంధించిన అంశాలపై …

Read More »

హైదరాబాద్ మెట్రో రైల్ టైమింగ్‌లో మార్పులు

హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్ర‌యాణం విష‌యంలో కీల‌క మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమయ్యే మెట్రో  రైలు సర్వీసులు సోమవారం నుండి శనివారం వరకు ఆరున్నర గంటలకు నడపనున్నారు. ఉదయం 6 గంటల నుండి ప్రారంభమయ్యే రైలు సర్వీసులు ఆదివారం రోజు ఏడు గంటల నుండి నడపనున్నారు. కాగా, అమీర్‌పేట్‌–ఎల్బీనగర్‌ రూట్లో ఆగస్టులో మెట్రో రైళ్లు పరుగులు తీయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మెట్రో ప్రయాణికులకు …

Read More »

అస‌దుద్దీన్‌తో ఎంపీ క‌విత భేటీ..కీల‌క స‌మ‌స్య‌కు చెక్‌

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో కీల‌క స‌మ‌స్య‌కు తెర‌ప‌డింది. బోధన్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస రాజకీయానికి నెల‌కొన్న ఉత్కంఠ‌కు శుభం కార్డు పడింది. బోధ‌న్‌లో అసంతృప్తితో ఉన్న మజ్లిస్, టిఆర్ఎస్ కౌన్సిలర్లు శాంతించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్ కౌన్సిలర్ల తో కలిసి ఎంపీ కవితతో భేటీ అవ‌డంతో ప‌రిణామం చోటుచేసుకుంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌,టీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఎంపీ కవిత …

Read More »

ఈ బుడ్డోడికి విజయ్ దేవరకొండ ఫిదా..!!

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మరీనా విజయ్ దేవరకొండ తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన యాక్ట్ చేస్తుంది .ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని ‘ఇంకేం ఇకేం కావాలే’ అనే పాటను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ పాటకు యూత్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా …

Read More »

కొల్లాపూర్ పట్టణం, సోమశిలలో పర్యటించిన జూపల్లి అరుణ్.

యువనాయకుడు జూపల్లి అరుణ్ ఇవాళ కొల్లాపూర్ పట్టణం సోమశిలలోని కృష్ణానది పరివాహక ప్రాంత ఒడ్డున నిర్మాణంలో ఉన్న ఆధునిక వసతి గృహాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నదిలో ప్రస్తుత నీటి మట్టం, జూరాల నుండి వచ్చే వరద ప్రవాహం గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో స్టేడియం నుండి వరద నీరు …

Read More »

2019లో ఏపీకి జగనే ముఖ్యమంత్రి -సీఎం చంద్రబాబు …

మీరు చదివింది అక్షరాల నిజం.తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి నేటి వరకు సొంత పార్టీ క్యాడర్ కంటే ప్రజల మన్నల ను కంటే సర్వేలను నమ్మే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి అంట.ఈ క్రమంలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat