Blog Layout

తెలంగాణ బీజేపీ నాయకులకు క్లాస్ పీకిన అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా అయన రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ అయన రాష్ట్ర నాయకులపై ఫైర్ అయ్యారు. బూత్‌ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలతో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు వ్యవహరిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. పార్టీ 23 మార్గదర్శకాలను పొందుపరచగా, …

Read More »

లారెన్స్ నా నడుము..ఇతర శరీర భాగాలు చూపించమన్నాడు..శ్రీరెడ్డి సంచలన పోస్ట్

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది. హీరో పవన్‌ కళ్యాణ్‌, నాని సహా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీరెడ్డి కోలీవుడ్‌ ఇండస్ట్రీలోని ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌పై ఆరోపణలు చేయగా, తాజగా తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ప్రముఖ దర్శకుడు, నృత్య దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ …

Read More »

25 సినిమాల మార్క్ హీరోలు వీరే..!

ఒక‌ట్రెండు సంవ‌త్స‌రాల్లో కెరీర్‌ను స్టార్ట్ చేసిన హీరోలంద‌రూ 25వ సినిమాలోకి అడుగు పెట్టారు. కృష్ణా, శ్రీ‌కాంత్ లా వంద‌, 200 సినిమాలు చేయ‌డం ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ హీరోల‌కు క‌ష్ట‌మే. అందుకే 25వ సినిమా చేస్తే ల్యాండ్ మార్క్ దాటిన‌ట్టుగా ఫీల‌వుతున్నారు. ఇలా 25వ సినిమాలో అడుగు పెట్టిన.. పెట్ట‌బోయే హీరోలు ఎవ‌రో తెలుసా..? ఈ జ‌న‌రేష‌న్‌లో హీరోల 25వ సినిమాల మార్క్ నాన్న‌కు ప్రేమ‌తో మొద‌లైంది. 2001లో నిన్ను చూడాల‌ని …

Read More »

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌కు.. జ‌క్క‌న్న షాకింగ్ న్యూస్‌..}

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా రిలీజే కాదు.. అస‌లు మొద‌లు కావ‌డం కూడా ఆల‌స్య‌మే. ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాలు ప‌డుతూనే ఉంటాయి. బాహుబ‌లి అనుకున్న స‌మ‌యంలో మొద‌లు కాక‌పోవ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. అయితే, అప్పుడు బాహుబ‌లికి ఎదురైన ప‌రిస్థితే..ఇప్పుడు మ‌రో సినిమాకు ఎదురు కాబోతోంది. న‌ట రుద్రుటు ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో రాజ‌మౌళి సినిమా న‌వంబ‌ర్‌లో మొద‌లు కావాల్సి ఉన్నా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తుంటే డిసెంబ‌ర్‌లో మొద‌లు …

Read More »

టీడీపీ అధికారంలోకి వచ్చాక బనగానపల్లెలో ఒక్కటే 14 మంది తహసీల్దార్లు బదిలీ..ఎందుకో తెలుసా

కోవెలకుంట్ల పట్టణంలోని వీఆర్, ఎన్‌ఆర్‌ పంక్షన్‌ హాలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ కోవెలకుంట్ల మండల బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు రిటైర్డ్‌ జాయింట్‌ కమిషనర్‌(స్టేట్‌ ట్యాక్స్‌) నరసింహం.. కాటసాని సమక్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయనిమాజీ …

Read More »

వైఎస్ జ‌గ‌న్.. నిన్న‌టి పాద‌యాత్ర‌లో ఎవ‌రూ చూడ‌ని అద్భుతం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిన్నారుల నుంచి నిరుద్యోగుల వ‌ర‌కు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చిన్నారులైతే తాము వెళ్లే పాఠ‌శాల‌ల గ‌దులు బాగా లేవ‌ని, రైతులు, డ్వాక్రా మహిళ‌లైతే రుణ‌మాఫీ చేస్తానంటూ చంద్ర‌బాబు ఇచ్చిన హామీ ఇంకా అమ‌లు కాలేద‌ని జ‌గ‌న్‌తో …

Read More »

ఏపీ అభివృద్ధి చెందాలంటే.. జ‌గ‌న్ సీఎం కావాలి : సీనియ‌ర్ న‌టుడు సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు..!

ఏడాది క్రితం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పించిన‌ప్పుడు ఎవ్వ‌రూ పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోలేదు. న‌డిస్తే ఓట్లు ప‌డ‌తాయా.?? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు తొలి రోజున భారీగా జ‌నం వ‌స్తే మొద‌టి రోజు కాబ‌ట్టి వ‌చ్చార‌ని ప‌చ్చబ్యాచ్ ప్ర‌చారం చేసింది. ఇప్పుడు పాద‌యాత్ర‌కు 200ల‌కు పైగా రోజులు గ‌డిచాయి. ఏరోజుకారోజు జ‌గ‌న్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు పెరుగుతున్నారే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. …

Read More »

వైసీపీలో చేరిన టీడీపీ నేతలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లాలో భారీ షాక్ తగిలింది. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు విసిగిచెంది ఆ పార్టీకి చెందిన నేతలు పార్టీని వీడి వైసీపీలో చేరారు. రాష్ట్రంలో పుంగునూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు,కార్యకర్తలు సుమారు రెండు వేల మంది స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.ఈ …

Read More »

వచ్చే ఎన్నికల్లో పోటి చెయ్యడానికి ఒక్క అభ్యర్థిలేని పార్టీ..జనసేన..!

ఆంద్రప్రదేశ్ లో జరిగే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ కు 10 ఓట్లు కూడా పడవని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డి అన్నారు. కుంటుకుంటూ నడుస్తూ… కమ్యూనిస్టులను ఒక కర్రగా, మరో పార్టీని మరో కర్రగా ఉపయోగించుకుంటూ అడుగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో అన్ని నియోజక వర్గాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనకు అభ్యర్థులు …

Read More »

సీఎం కార్యాల‌యంలో.. రంగస్థ‌లం సీన్ రిపీట్‌..!

రంగ‌స్థ‌లం సినిమా చూశారా…? ఆ సినిమాలో ఫణీంద్ర భూపతి (జ‌గ‌ప‌తి బాబు) రంగ‌స్థ‌లం గ్రామ స‌ర్పంచ్‌గా 30 ఏళ్లుగా కొన‌సాగుతుంటాడు. స‌ర్పంచ్ ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తీ సారీ.. త‌న‌కు వ్య‌తిరేకంగా నామినేష‌న్ వేసిన వారిని.. అలాగే, రంగ‌స్థ‌లం గ్రామంలో త‌న‌కు ఎదురు తిరిగిన వారిపై ఫ‌ణీంద్ర భూప‌తి త‌న మ‌నుషుల చేత దాడులు చేయిస్తుంటాడు. చివ‌ర‌కు స‌ర్పంచ్‌గా ఏక‌గ్రీవ‌మ‌వుతుంటాడు. అయితే, ఒకానొక స‌మ‌యంలో తన‌కు వ్య‌తిరేకంగా నామినేష‌న్ వేసిన వారిపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat