Blog Layout

కడపలో అక్కకి వాట్సప్‌లో మెసేజ్‌లు చేసిన చెల్లి..హైదరాబాద్‌ నుండి అమ్మకు పంపిన మెసేజ్‌ చూసి షాక్..!

కడప నగరంలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కలకలానికి బుధవారం తెరపడింది. ప్రేమ వివాహంతో కథ సుఖాంతంగా మారింది. తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని, తనపై అత్యాచారం చేశారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టి అందరిని టెన్షన్‌కు గురి చేసిన ఆ యువతి చివరకు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఆడిన డ్రామా ఇది అని తెలిసిపోవడంతో యువతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. see …

Read More »

వెదురు కర్రలతో కూడిన ముఖ్యమంత్రి కేసీఆర్ విగ్రహాం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నాలుగు ఏళ్ళుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గేడం కిరణ్ ,మంజుల దంపతులు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఉన్న తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు . see also:మృతుల కుటుంబాలకు …

Read More »

ఏపీలో ప్రతి ఆటోడ్రైవర్…వైఎస్ జగన్ కే ఓటు

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే గత నెల 14 వ తేదిన ఓక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్‌ జగన్‌ ను ఆటో డ్రైవర్లు కలిశారు. జగన్ ఆటో యూనిఫారం (కాకి చొక్కా) ధరించి ఆటో నడిపారు. అనంతరం ఏలూరు జరిగిన …

Read More »

ఈ నెల 6న వైసీపీలోకి బైరెడ్డి సిద్దార్థరెడ్డి..?

ఏపీలో వైసీ పీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేస్తున్న పాద‌యాత్ర‌పై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, జ‌గ‌న్ పాద‌యాత్ర నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు సంస్థ‌లు చేసిన స‌ర్వేల్లోనూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి పాల‌న‌ను కొనసాగిస్తుంద‌ని తేల్చి చెప్పాయి. వైసీపీ …

Read More »

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.. మేయర్ నరేందర్

కోటిలింగాల వద్ద బాణసంచా తయారి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం విచారకరమని,ఈ సంఘటన తీవ్ర దిగ్బ్రాంతిని గురిచేసిందని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.సంఘటనా స్థలానికి వెల్లి ప్రమాదం ఎలా జరిగిందో అడిగితెలుసుకున్నారు.అనంతరం MGM మార్చురిలో ఉంచిన మృతదేహాలను సందర్శించి వారి కుటుంభసభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ ఈ ఘటన చాలా భాదాకరమని,హృదయవిదారకరమైన ఘటన అని మేయర్ అన్నారు.ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలో కోల్పోయిన వారంతా పేద కుటుంబానికి చెందిన …

Read More »

ఉమామ‌హేశ్వ‌ర‌రావును చిత‌క‌బాదిన బీజేపీ నేత‌లు..!

గ‌త కొన్ని రోజులుగా ఏపీలోని అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బీజేపీ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఇటీవ‌ల తిరుమ‌ల ప‌రిధిలోగ‌ల అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాపై టీడీపీ నేత‌లు రాళ్లు, చెప్పుల‌తో చేసిన దాడిని మ‌రువ‌క ముందే ఏపీలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సారి ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌పై టీడీపీ కార్య‌క‌ర్త‌ …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన ఇద్ద‌రు టీడీపీ నేత‌లు, 45 మంది కార్య‌క‌ర్త‌లు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇడుపుల పాయ నుంచి ప్రారంభ‌మైన వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప జిల్లా మొద‌లుకొని క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుక‌ని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ జిల్లాలో కూడా …

Read More »

భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్నిప్రమాదంపై కడియం దిగ్ర్భాంతి

భద్రకాళీ ఫైర్ వర్క్స్ లో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ తీవ్ర అగ్నిప్రమాదంతో వరంగల్ నగరం విషాదసంద్రంలో మునిగింది. వరంగల్ రూరల్ జిల్లా, కోటి లింగాల వద్ద గొర్రెకుంటి గ్రామంలో భద్రకాళి ఫైర్ వర్క్స్ లో అగ్నిప్రమాదం సంభవించి కొన్నిగంటల పాటు మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను అప్రమత్తం చేశారు. సంఘటనా స్థలానికి …

Read More »

ఏపీకి మరో పదేళ్ళు చంద్రబాబే సీఎం ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగానో ఒక యువకుడి మాదిరిగా అహర్నిశలు కష్టపడుతున్నారు . see also:పవన్ కళ్యాణ్ ను రూ.10కోట్లు డిమాండ్ చేసిన ఏబీఎన్ ఎండీ ఆర్కే..! రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై ..ప్రత్యేక హోదా …

Read More »

పవన్ కళ్యాణ్ ను రూ.10కోట్లు డిమాండ్ చేసిన ఏబీఎన్ ఎండీ ఆర్కే..!

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పది కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు .అయితే ఇది బ్లాక్ మెయిలింగ్ కాదు. see also:ఏపీకి మరో పదేళ్ళు చంద్రబాబే సీఎం ..! అసలు విషయం ఏమిటి అంటే గతంలో పెను సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లి గారిపై చేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat