Blog Layout

టాలీవుడ్ లో మరో అక్రమ సంబంధం…ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైట్

టాలీవుడ్ లో మరో విషాదం . ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైట్ జరిగింది. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు..ఒకటి తరువాత..ఒకటి బయటపడుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే..కొరియోగ్రాఫర్ మెహబూబ్ అనే వ్యక్తి తననే ప్రేమించాడంటు..గీతంజలి,శృతి అనే ఇద్దరు అమ్మయిలు పరస్పరం దాడికి దిగారు.ఈ ఘటనలో శృతి పై మహేబుబ్ అనే వ్యక్తి,గీతంజలి అనే అమ్మాయి అతి దారుణంగా దాడి …

Read More »

ఎంపీగా చంద్రబాబు..ఎక్కడ నుండో తెలుసా..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా..ఎంపీగా బరిలోకి దిగనున్నరా.. ఇప్పటికే గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేతతో ఉన్నారా.. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గుప్పించిన ఆరు వందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారా..ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ,రైల్వే …

Read More »

కర్నూల్ జిల్లాలో ఇద్దరు పోలీసులు.. అమ్మాయి పై అత్యాచారం

ఏపీలో మహిళలపై రోజు రోజుకు అత్యా చారాలు పెరిగిపోతున్నాయి.ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నా అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసు కోవడం లేదు.ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లాలో ఇద్దరు పోలీసులు కీచకులుగా మారారు. ఒంటరిగానున్న మహిళపై అత్యాచారయత్నం చేశారు. see also:ఘోర రోడ్డు ప్రమాదం..48 మంది మృతి..! జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఓ మహిళ గత కొన్ని రోజులనుండి కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తోంది. …

Read More »

ఏపీ స్పీక‌ర్ రూ.150 కోట్ల అవినీతి వెలుగులోకి..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో ఎప్పుడూ కూడా కోడెల శివ‌ప్ర‌సాద్ వంటి స్పీక‌ర్‌ను చూడ‌లేదు. టీడీపీ పార్టీ ప‌రంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం స్పీక‌ర్ ప‌ద‌విలో ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద్ కే చెల్లింది.. స‌త్తెన‌ప‌ల్లి, న‌ర్సారావుపేట‌లో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు చేస్తున్న అవినీతికి అంతులేకుండా పోయింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి, నేత‌లు అంబ‌టి రాంబాబు, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ అన్నారు. see also:ఎంపీగా చంద్రబాబు..ఎక్కడ …

Read More »

అనంతలో ‘వంచనపై గర్జన’

ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ ఆలసత్వానికి నిరసనగా వైసీపీ నేతలు తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ఈరోజు అనగా (జూలై 2)న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అనంతపురం టవర్‌ క్లాక్‌ సమీపంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో (ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఎదురుగా) జరుగుతుంది. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా లోక్‌సభ …

Read More »

2019లో సింహం సింగిల్‌గా వ‌స్తుంది..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పే అబ‌ద్ధాల‌కు అంతు ఉండ‌దు.. అస‌మ‌ర్ధ‌, అవినీతి, అబ‌ద్ధాల పాల‌న‌కు చంద్ర‌బాబు పాల‌నే నిద‌ర్శ‌నం.. అనుభ‌వంలోనే కాదు.. దేశంలోనే అత్యంత అవినీతి నేత‌ల్లో సీఎం చంద్ర‌బాబునాయుడుది మొద‌టి స్థానం అంటూ ప్ర‌త్యేక హోదా కోరుతూ ఇటీవ‌ల ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన వైసీపీ నేత వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ …

Read More »

కొడుకు భవిష్యత్తుకోసం.. ౩౦ ఏళ్ళ టీడీపీ పార్టీకి మాజీ సీనియర్ మంత్రి గుడ్ బై..!

ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాకుగా చూపిస్తూ టీడీపీ ఏర్పాటు నుండి పార్టీలో ఉంటూ వస్తోన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ను బాబు మంత్రి వర్గం నుండి తప్పించిన సంగతి తెలిసిందే .అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ కమిటితో పాటుగా జాతీయ కమిటిని …

Read More »

చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన వైఎస్ జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 204వ రోజుకు చేరుకుంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మై వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గ ఓదావ‌రి జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం..48 మంది మృతి..!

ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోతున్న లోయలో పడి 48 మంది ప్రయాణికులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. పౌడీ జిల్లాలోని ధూమకోట్‌ ప్రాంతం సమీపంలో ఉన్న గ్వీన్‌ అనే గ్రామం దగ్గర్లో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పౌడీ ఎస్పీ జగత్‌ రామ్‌ చెప్పారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటో …

Read More »

ఈ నెల 27న అమీర్ పేట్-LB నగర్ మెట్రో రైలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది.త్వరలోనే హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.అమీర్ పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు నడవనుంది.అందులోభాగంగానే ఇప్పటికే ట్రయల్ రన్, టెక్నికల్ పనులను పూర్తి చేసుకోగా, జూలై నెలాఖరున మెట్రోను పట్టాలెక్కించేందు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. see also:ఉత్త‌మ్ వెన్నులో వ‌ణుకు పుట్టే స‌వాల్ విసిరిన కేటీఆర్‌..!! ఈ క్రమంలోనే ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat