ఇండస్ట్రీలో కొన్ని రిలేషన్స్ ఎప్పటికీ అర్థం కావు. అలాంటి వారి గురించి చెప్పుకోవాల్సి వస్తే సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇద్దరూ కళాకారులే. బుల్లితెరపై ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. అంతేకాకుండా, ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్లో ఆర్టిస్టుగా సుధీర్, యాంకర్గా రష్మీ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి ప్రోగ్రామ్ …
Read More »Blog Layout
ఉత్తమ్ వెన్నులో వణుకు పుట్టే సవాల్ విసిరిన కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత, మంత్రి కేటీఆర్ తను అన్న మాటకు ఏ విధంగా కట్టుబడి ఉంటానో మరోమారు నిరూపించుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయ్యే సవాల్ విసిరారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే కానీ ఢిల్లీలోని సోనియమ్మ కాదు అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి …
Read More »కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్..ముహూర్తం ఖరారు..!!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆకరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత కొన్నేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయన… ఆ తర్వాత బహిరంగంగా కనిపించింది కూడా చాలా తక్కువే. ఈ క్రమంలోనే అయన మళ్ళీ సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో …
Read More »7 లక్షలు ఇచ్చి మరీ..?
ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మయిల మధ్య ఫైట్ జరిగింది. రీల్ లైఫ్ లో మాత్రమే కనిపించే ఇలాంటి సీన్స్.. రియల్ లైఫ్ లోకి వచ్చేశాయి.వివరాల్లోకి వెళ్తే..కొరియోగ్రాఫర్ మెహబూబ్ అనే వ్యక్తి తననే ప్రేమించాడంటు..గీతంజలి,శృతి అనే ఇద్దరు అమ్మయిలు పరస్పరం దాడికి దిగారు.ఈ ఘటనలో శృతి పై మహేబుబ్ అనే వ్యక్తి,గీతంజలి అనే అమ్మాయి అతి దారుణంగా దాడి చేశారు .సేలేబ్రేటి అనే విషయం మరిచిపోయి..శృతి పై దాడి చేశారు.ప్రేమ …
Read More »విలీన గ్రామాల అభివృద్ధియే లక్ష్యం – ఎమ్మెల్యే చల్లా
వరంగల్ మహా నగర పాలక సంస్థ మూడోవ,నాల్గోవ డివిజన్ పరిధిలోని గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ మేయర్ నన్నపునే నరేందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం అభివృద్ధి లో ముందంజలో ఉందని,కేసీఆర్ గారి కృషి తో మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ఎన్నో నిధులతో అభివృద్ధి చేసామని అని అన్నారు.సంక్షేమ పథకాలు అనేవి దేశంలోనే ఎక్కడ …
Read More »2019 ఎలక్షన్స్ తరువాత “ అరవింద” కుటుంబ సమేతంగా ఎగిరి పోవాల్సిందే..!!
తెలంగాణ ఉద్యమ బిడ్డ , జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు , నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ను విమర్శించే స్థాయి మీ కుటుంబానికి లేదు , పడిపోయిన మీ తండ్రిని తన చేతులతో పైకి లేపి మీ కుటుంబాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ .. ఈ రోజు నిన్ను బీజేపీ చేర్చుకుందిఅంటే మీ నాన్న కు టీఆర్ఎస్ ఇచ్చిన పదవులను చూసి మాత్రమే .. నీకు , నీ అన్న కు …
Read More »కమిట్ అయితేనే.. అవకాశాలు..!
బుజ్జిగాడు సినిమాతో వెండి తెరకు పరిచయమై బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి సంజన ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో నటీమణులపై జరుగుతున్న లైంగిక దాడులపై ఇటీవల కాలంలో శ్రీరెడ్డితోపాటు పలు మహిళా సంఘాలు పెదవి విరిచిన విషయం తెలిసిందే. చివరకు మా అసోసియేషన్పై దిగి వచ్చి క్యాస్టింగ్ …
Read More »వీరి టాటూ సిక్రెట్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ ,అందాల ముద్దుగుమ్మ సమంత ,సీనియర్ నటుడు ,హీరో అక్కినేని నాగార్జున వారసుడు యువహీరో అక్కినేని నాగ చైతన్య ను పెళ్ళాడి అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెల్సిందే.వీరిద్దరి వైవాహిక జీవితం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. see also:సుధీర్ పంచ్కు.. యాంకర్ రష్మీ రియాక్షన్..! ఈ నేపథ్యంలో వీరిద్దరి చేతి మీద ఒకే రకమైన ట్యాటూ ఉన్న ఫోటోలు ప్రస్తుతం …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క్లారిటీ ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆ పార్టీని వీడతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .హైదరాబాద్ మహానగరానికి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరతారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను పార్టీ మారతున్నట్లు జరుగుతున్నా ప్రచారం మీద మొట్టమొదటిసారిగా …
Read More »దేశంలోనే ఎటువంటి అవినీతి మరకలేని నేత “చంద్రబాబు”-బుద్దా వెంకన్న ..!
గత నూట తొంబై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ పార్టీ నేత ,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అని ఆయన …
Read More »