Blog Layout

అమిత్ షా అవాక్కయ్యే చేసేలా టీబీజేపీ నేత‌లు

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఆ పార్టీ నేత‌లు ఏమార్చుతున్నారా?  తెలంగాణలో ఆ పార్టీకి బ‌లం ఏమీ లేన‌ప్ప‌టికీ క‌మ‌ళ‌నాథులు జాతీయ నాయ‌క‌త్వాన్ని మ‌భ్య పెడుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. see also;హైద‌రాబాద్‌కు దేవెగౌడ‌..సీఎంకేసీఆర్‌తో ప్ర‌త్యేక భేటీ తెలంగాణ లో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ …

Read More »

హైద‌రాబాద్‌కు దేవెగౌడ‌..సీఎంకేసీఆర్‌తో ప్ర‌త్యేక భేటీ

మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ సుదీర్ఘ‌కాలం త‌ర్వాత హైద‌రాబాద్‌కు రానున్నారు. ఇవ్వాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రానున్న ఆయ‌న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ప్ర‌త్యేకంగా భేటీ అవుతారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవెగౌడకు   పశుసంవర్ధక, మత్స్య శాఖల  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. see also:19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ..మంత్రి కేటీఆర్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి …

Read More »

19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం శామీర్ పేటలోని బయోటెక్ పార్క్‌ఫేజ్2లో ఉన్న ఫెర్రింగ్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. see also:హైద‌రాబాద్‌కు దేవెగౌడ‌..సీఎంకేసీఆర్‌తో ప్ర‌త్యేక భేటీ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.లైఫ్ సైన్సెస్ లో ప్రత్యక్షంగా 2 …

Read More »

ఈ ఉత్త‌రం ఎవ‌రికి చేరుతుందో తెలుసా..??

మోస‌గాడు అని చిరునామా రాసిన ఉత్త‌రం ప్ర‌పంచంలో ఎవ‌రికి చేరుతుందో తెలుసా..? ఈ ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తిన వ్య‌క్తి మ‌రెవ‌రో కాదండి బాబోయ్.. స్వయాన టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని కూడా ఆయ‌నే చెప్పేశారు. ఇంత‌కీ ఆయ‌న చెప్పిన స‌మాధానం ఏమిటంటే..? మోస‌గాడు అని చిరునామా రాసిన ఉత్త‌రం డైరెక్టుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు చేరుతుంద‌ని, కావాలంటే మీరు కూడా ఉత్త‌రంపైన ఉన్న చిరునామా …

Read More »

అన్న ఉక్కుప్యాక్టరీ వస్తే నీకు సగం..నాకు సగం…సి.ఎమ్. రమేష్ తో లోకేష్ సంప్రదింపులు

కడప ఉక్కు – రాయలసీమ హక్కు అంటూ కడప జిల్లా నినదించింది. కరువు సీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఒక్కటే దారని జిల్లా ప్రజానీకం ఆకాంక్షింది. నాయకుల కుట్రలకు బలైన రాయలసీమకు న్యాయం చేయాలంటూ యువత ఉద్యమ బాట పట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సిందేనని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. అయితే అధికారంలో టీడీపీ పార్టీ నేతలు కూడ దీక్షలు చేస్తుంటే ఎవరో …

Read More »

బ్రేకింగ్…జియో మరో బంపర్ ఆఫర్..!!

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తోంది. కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఎప్పటికప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు అదే ఊపులో మరో సరికొత్త ఆఫర్ తో దూసుకువస్తోంది. జియో ఒప్పో మాన్‌సూన్‌ ఆఫర్‌ పేరిట మరో సంచలన ఆఫర్‌ను తన ప్రీపెయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్‌ కింద యూజర్లు 3.2 TB జియో 4G డేటాను పొందనున్నారు. see also:ఏటీఎం మిషన్లో చిత్తైన …

Read More »

ఎన్టీఆర్‌ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని చెప్పాడంటా

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని విమర్శించారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు మోత్కుప‌ల్లి స‌వాల్‌..!

వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం.. ప్ర‌జా సంక్షేమాన్ని తాక‌ట్టు పెట్టే ఈ దేశంలో ఎవ‌రన్నా ఉన్నారా..? అంటే అది ఒక్క ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్ర‌మే అన్నారు టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఓట్లేసిన ప్ర‌జ‌ల‌కు, స్నేహానికి విలువ ఇవ్వ‌ని రాజ‌కీయ నేత, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్ర‌మేన‌ని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పేర్కొన్నారు. see also:ఎన్టీఆర్‌ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని …

Read More »

జగన్ కే ఓటేయండి..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు..!!

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు. “వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం అన్నారు . ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాళ్లకే పెద్ద మోసగాడు. ఎన్టీఆర్ నే నమ్మించి మోసం చేసిన గొప్ప మోసగాడు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే నాకు అన్ని పదవులు వచ్చినట్లే. see also:ఎన్టీఆర్‌ ఎప్పుడో …

Read More »

వైఎస్ఆర్ గురించి ఎవ్వ‌రూ చెపని విధంగా..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నాలుగేళ్ల‌పాటు కేంద్రంలో బీజేపీతో క‌లిసి అధికారాన్ని పంచుకున్నార‌ని, ఆ స‌మ‌యంలో ఏనాడు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని అడిగిన పాపాన పోలేద‌ని టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. see also:సీఎం చంద్ర‌బాబుకు మోత్కుప‌ల్లి స‌వాల్‌..! సీఎం చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జాబు రావాలంటే.. బాబు రావాల‌నే నినాదాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat