Blog Layout

వైఎస్ జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా అవాక్కైయిన..జాతీయ పత్రిక జర్నలిస్ట్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జ‌రుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 200వ రోజుకు చేరుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా మిగితా వారాల్లో ఆయన తన పాదయాత్రను నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర దెబ్బకి ఆయ‌న కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయి. ఎండ‌ని సైతం లెక్క …

Read More »

కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన …

Read More »

జ‌న‌సేన శ్రేణుల‌కు మ‌రో షాకింగ్ న్యూస్‌..!

అమ‌రావ‌తిలో గృహ ప్ర‌వేశం చేసిన జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌డ‌ప నుంచి బిగ్ షాక్‌..! అవునాజ‌జ‌..? నిజ‌మేనా..? కొత్తగా గృహ ప్ర‌వేశం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌డ‌ప నుంచి బిగ్ షాక్ త‌గ‌ల‌మేమిటి..? ఇంత‌కీ అస‌లేం జ‌రిగింది..? తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ. see also:పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..! అవును, నిజ‌మే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ …

Read More »

పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!

వచ్చే ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి బరిలో నిలువనున్నాసంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిగా శ్రీదేవి ఎంపిక జరిగింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే అభ్యర్థిని ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడికి తెర లేచింది. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్రలో బాగంగా పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. see also:జ‌న‌సేన శ్రేణుల‌కు మ‌రో షాకింగ్ న్యూస్‌..! చెరుకులపాడు నారాయణరెడ్డికి ఎంత …

Read More »

వైఎస్ఆర్ బయోపిక్ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నారంటే..!!

  దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ” యాత్ర ” పేరుతో మహి వి. రాఘవ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న విషయం విదితమే .ఈ క్రమంలోనే గతకొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌ మహానగరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు ఆనందో బ్రహ్మ’ ఫేమ్ విజయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. . ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా, ఆశ్రిత వేముగండి(‘బాహుబలి’లో …

Read More »

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌కు జై కొట్టిన‌.. టాలీవుడ్ ప్ర‌ముఖులు వీరే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మై క‌డ‌ప జిల్లా మొద‌లుకొని.. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో విజయ‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుంటూ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్‌పై పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. కాబోయే సీఎం …

Read More »

నర్సింగ్ అబ్బాయిలకు ఉన్నత చదువులకు అవకాశాలు కలిపించాలి

నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం..వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి ని మరియు డిప్యూటీ రిజిస్టర్ డాక్టర్ సుధాకర్ రావు ని కలసితెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో పోస్ట్ బేసిక్ బియస్సి నర్సింగ్ లో అబ్బాయిలకు అవకాశాలు కల్పించాలి అని అదే విధంగా ప్రభుత్వ బియస్సి నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు చదువుకోవడానికి స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్న ఆ …

Read More »

టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలోకి సీనియర్ నేత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని… వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో… నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నారాయణస్వామి రాజకీయ జీవితం గడుపుతున్నారు. see also:మొన్న వైఎస్ జగన్ …

Read More »

ఎమ్మెల్యే వార్తలపై స్పందించిన పోచంపల్లి..!!

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయన్నున్నారు అని వస్తున్న వార్తలపై అయన స్పందించారు.ఈ మేరకు అయన ఓ ప్రకటనను విడుదల చేశారు.టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేయడమే నాకిష్టం.. ఎమ్మెల్యే బరిలో తాను లేనని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. see also:కాంగ్రెస్ బ‌స్సుయాత్ర తుస్సు..బీజేపీ యాత్ర అట్ట‌ర్‌ప్లాప్‌ ఇటీవలి కాలంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం లేదా పరకాల నుంచి …

Read More »

పవన్ కళ్యాణ్ అభిమానులు మర్యాద తెలియదని అజ్ఞానులు ..రేణూ దేశాయ్‌ సంచలన వాఖ్యలు

పవన్ అభిమానుల కామెంట్లను తట్టుకోలేక ట్విటర్ నుంచి వెళ్ళిపోయిన నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను పవన్ ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ, ఉచిత సలహాలు ఇస్తూ వేధించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణూ దేశాయ్ మరోమారు పవన్‌ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వివాహం నేపథ్యంలో ఆమెను ఉద్దేశిస్తూ పలువురు పవన్‌ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేయటంపై ఆమె మండిపడ్డారు. see also:ఆ నటికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat