ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్కు సంబంధించి సంచలన అప్డేట్. రకరకాల అవాంతరాలతో కాస్త లేటవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం చోటుచేసుకుందట. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్బాబు నటించబోతున్నట్టుగా ఫిల్మ్నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో మహేష్ చేయబోయే పాత్ర ఎవరిదో కాదు.. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పాత్ర అని సమాచారం. see also:కేవలం.. డబ్బుల కోసమే ఆ పని …
Read More »Blog Layout
ఫైవ్స్టార్ హోటల్లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తను చెప్పిన మాటకు ఎలా కట్టుబడి ఉంటారో తెలియజెప్పే ఉదంతం ఇది. ప్రభుత్వం పరంగా అనేక కీలకమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్న కేటీఆర్ తాజాగా ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకట్టుకునే కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, భారతీ ఎయిర్టెల్ ఆగస్టు 25, 26న హైదరాబాద్లో ఎనిమిదవ …
Read More »ఏ ఎన్నిక వచ్చినా జగన్కే మా మద్దతు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు, ప్రత్యేక హోదా సాధన కమిటీ నేత చలసాని శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రజల అభివృద్ధికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో జగన్ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ లాంటి పోరాట పఠిమను నాడు దివంగత ముఖ్యమంత్రులు …
Read More »రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్ నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేశారు.ఇవాళ వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, సబ్ స్టేషన్లు, కిస్మత్పూర్లో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. see also:ఫైవ్స్టార్ హోటల్లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర …
Read More »ఇదీ మరీ దారుణం..విమానంలోనే శృంగారం.. వీడియో
ప్రస్తుతం సమాజంలో శృంగారం బయట అందరు ముందే చేస్తున్నారు.ఇంట్లో ,వీదిలో,లేదా రహస్య ప్రాంతంలో శృంగారం చెసుకుంటారు .కాని ఓ జంట ఏకంగా గాలిలో ఎగురుతున్న విమానంలోనే, అందరూ చూస్తున్నారనే స్పృహ కూడా లేకుండా తమ కామ కలాపాన్ని కొనసాగించారు. ఈ సన్నివేశాన్ని చూసిన కొందరు ప్రయాణికులు సిగ్గుతో తలదించుకోగా.. మరికొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. కిలే తుల్లీ అనే …
Read More »ప్రతిపక్షాలకు మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్..!!
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ లకు సవాల్ విసిరారు.సూర్యాపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి లెక్కలను వివరిస్తామని..ప్రతిపక్షాలకు సత్తా ఉంటే చర్చకు రావాలని మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ కాసరబాద్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మగాంధీ విగ్రహ ఆవిష్కరణతో పాటు రూ. రూ. 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన …
Read More »రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేస్తా..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ తో చిట్ చాట్ చేసిన నారా లోకేశ్ నాయుడు పలు విషయాల గురించి స్పందించారు. see also:వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆయన సదరు ఛానెల్ తో మాట్లాడుతూ …
Read More »శ్రీరెడ్డిపై పవిత్రా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!
ప్రస్తుతం ప్రతీ సినీ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అవకాశాల పేరుతో వర్ధమాన నటీమణులను శారీరకంగా వాడుకుంటున్నారంటూ ఇటీవల కాలంలో శ్రీరెడ్డి లాంటి వారు మీడియా సాక్షిగా ఆధారాలతో సహా బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. అయితే, క్యాస్టింగ్ కౌచ్ గురించి తాజాగా నటి పవిత్రా లోకేష్ స్పందించారు. see also:అమెరికా సెక్స్ రాకెట్ పోలీస్ రిపోర్ట్ ఇదే… ఓ హీరోయిన్ 2017 నవంబర్ 20న బుక్ శ్రీరెడ్డిపై …
Read More »అమెరికా సెక్స్ రాకెట్ పోలీస్ రిపోర్ట్ ఇదే… ఓ హీరోయిన్ 2017 నవంబర్ 20న బుక్
షికాగోలోని ఓ తెలుగు చిత్రాల సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించింది. తానా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడి కావడం, దాని వెనుక తానా ప్రతినిధులు కొందరు ఉన్నారని తేలడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్ కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో 2017 నవంబర్ 20న ఓ నటి చేసిన తప్పు ఇప్పుడు కిషన్ దంపతులను దొరికిపోయేలా …
Read More »తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్..!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది.ఈ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న రిజర్వేషన్ల గందరగోళం తేలేదాక ఎన్నికలు జరపొద్దని కోర్టు ఆదేశించింది.అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దాసోజ్ శ్రవణ్ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు. see also:దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!! ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ఱ ఏజీని రిజర్వేషన్లలో తేడాలు ఎందుకున్నాయి అని ప్రశ్నించింది.దీనికి సమాధానంగా ప్రభుత్వం …
Read More »