వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరాభిమానుల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గోదావరి జిల్లాల ప్రజలు వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారికి భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. see …
Read More »Blog Layout
రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శం..పోచారం
రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు .ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..రైతుబంధు తో రైతులందరు సంతోషంగా ఉన్నారని చెప్పారు.త్వరలోనే కోటి ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామన్నారు.ఆగష్టు 15 నుంచి రైతు బంధు జీవిత భీమా పథకం అమలులోకి వస్తుందనిఅన్నారు . ఈ పథకం కింద 50 లక్షల మందికి ప్రభుత్వం 1100 కోట్ల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. …
Read More »RG ఫ్లాష్ టీం సర్వేపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ క్లారిటీ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు సంబంధించిన ఆర్జీ ఫ్లాష్ టీం ఒక సర్వే చేసింది. see also:వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావరి జిల్లా ప్రజలు..!! ఆ సర్వేలో అధికార టీడీపీ పార్టీకి నూట పది స్థానాలు వస్తాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన …
Read More »వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావరి జిల్లా ప్రజలు..!!
తెలుగు రాజకీయ చరిత్రలో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తులు ఇద్దరనే చెప్పుకోవాలి. వారిలో ఎన్టీఆర్ హీరోగా వచ్చి లీడర్గా ఎదిగితే వైఎస్ఆర్ మాత్రం లీడర్గా వచ్చి హీరోగా ఎదిగారు. ఒక ముఖ్యమంత్రిని కోట్లాది మంది ప్రజలు ఆప్తుడిగా భావించిన ఘనత ఎవరికైనా దక్కిందా..? అంటే అది ఒక్క వైఎస్ఆర్కే. నిజమైన నాయకులు ఓట్ల నుంచి కాదు.. జనం గుండెల్లోనుంచి పుడతాడని చెప్పడానికి నిలువుటద్దం వైఎస్ రాజశేఖర్రెడ్డి. అచ్చ తెలుగు పంచెకట్టు, …
Read More »సెక్స్ రాకెట్ : అమెరికా నుంచి కెనడాకు మెహ్రీన్ కౌర్..!
గత కొన్ని రోజులుగా యూఎస్లో తెలుగు హీరోయిన్ల గురించి వినిపిస్తున్న వార్తలు ఎంతలా సంచలనం సృష్టించాయో అందరికీ విధితమే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు. ఈ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణించారు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. see also:రెండో కొడుకు ఫొటో షేర్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ క్రమంలోనే అమెరికా వస్తున్న తెలుగు సినీ సెలబ్రిటీలను క్షుణ్ణంగా పరివీలించడంతోపాటు.. …
Read More »నీరు-చెట్టు,హౌజింగ్ స్కీం పథకాల్లో 30000కోట్ల అవినీతి ..!
అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .తాజాగా గత నాలుగు ఏండ్లుగా మిత్రపక్షంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీ పార్టీ నేతలు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ఏండ్లుగా ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని డ్రామాలు ఆడిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయి అని స్పెషల్ స్టేటస్ అంటున్నారు . …
Read More »వచ్చే నెల 29న సికింద్రాబాద్ బోనాలు
ఎంతో ప్రాధాన్యత కలిగిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వచ్చే నెల ( జూలై ) 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు . బోనాల …
Read More »మరోసారి విజయ్ దేవరకొండకు ఫిదా అయిన మంత్రి కేటీఆర్
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ..మరోసారి తన గొప్ప మనస్సుతో సామాన్య ప్రజలకు దగ్గర కాబోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు శనివారం జరిగిన ఫిల్మ్ఫేర్ వేడుకలో విజయ్కు ఉత్తమ కథానాయకుడి అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ ఆ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.ఈ విషయాన్నీ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ …
Read More »షికాగో సెక్స్ రాకెట్పై శ్రీముఖి స్పందన..!
అమెరికా సెక్స్ రాకెట్లో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో యావత్ టాలీవుడ్ ప్రపంచం లో ప్రకంపనలు రేపుతోంది. ప్రవాసాంధ్రుల కార్యక్రమాల ముసుగులో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులు నడిపిన సెక్స్ రాకెట్ సినీ ప్రపంచాన్నే తలదించుకునేలా చేసింది. ఈ వ్యవహారానికి బాధ్యుడైన మోదుగుమూడి కిషన్ ద్వారా అమెరికా వీసాలు అందుకున్న వారిలో పలువురు సినీ ప్రముఖులతోపాటు, బుల్లితెర యాంకర్లూ ఉన్నారు. అయితే, వీరిలో ఎంత మందిని కిషన్ …
Read More »ఖైరతాబాద్ మహా గణపతి నమూనా చిత్రం వచ్చేసింది..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి సప్త ముఖాలతో కాళ సర్ప దోష నివారకుడిగా ఈ సంవత్సరం దర్శనమివ్వనున్నాడు. మొత్తం 57 అడుగుల ఎత్తు.. 27అడుగుల వెడల్పు తో రూపుదిద్దుకుంటున్నాడు . మే 25న కర్ర పూజ తో అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13న వినాయకచవితి పండుగకు వారంరోజులముందే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం రూపం పూర్తవుతుందని ఖైరతాబాద్ గణపతి విగ్రహ శిల్పి రాజేంద్రన్ తెలిపారు. …
Read More »