Blog Layout

ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఇటీవ‌ల కాలంలో నెల్లూరు న‌గ‌రంలో టీడీపీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌లో ప‌లువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ఎమ్మెల్యే అనీల్ కుమార్‌ను ఓడిస్తామ‌ని చెప్పారు. అంతేకాకుండా, ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్‌పై ఒక సాధార‌ణ టీడీపీ కార్య‌క‌ర్త‌ను పోటీ చేయించి మ‌రీ ఓడిస్తామ‌ని టీడీపీ …

Read More »

తెలుగు నటీమణులతో అమెరికాలో…టాలీవుడ్‌ నిర్మాత సెక్స్‌ రాకెట్..వారు వీరే

అమెరికాలో టాలీవుడ్‌ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైలెవల్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంలో షికాగోలో నివసిస్తున్న తెలుగు దంపతులను ఫెడరల్‌ ఏజెన్సీలు అరెస్టు చేశాయి. ఈ కేసుకు సంబంధించి 42 పేజీల క్రిమినల్‌ ఫిర్యాదును తాజాగా షికాగో జిల్లా కోర్టులో సమర్పించడంతో షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి. see also:అనుష్క పెళ్లి ఫిక్స్‌.. వ‌రుడు ఎవ‌రో తెలుసా..? ఈ కేసులో ప్రధాన నిందితుడిగా 34 ఏళ్ల కిషన్‌ మోదుగుముడి …

Read More »

దానికోసమే మననగరం కార్యక్రమం..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ మహా నగరంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు అభివృద్ది సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లులో న‌గ‌ర‌వాసుల భాగ‌స్వామ్యం, స్పంద‌న ఎలా ఉంది? వీటిని స‌మ‌ర్థ‌వంతంగా అమలు చేయ‌డానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించ‌డం, స్థానికుల‌తో ప్ర‌త్య‌క్షంగా స‌మావేశ‌మై వారి ప్రాధాన్య స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని త‌క్ష‌ణ ప‌రిష్కారం చూపించే కార్యక్రమం “మ‌న న‌గ‌రం”.మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. see also:రేపు ప్రధాని మోదీతో సీఎం …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై ఎంపీ ముర‌ళీ మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుంతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. జ‌గ‌న్ కు వారి స‌మ‌స్య‌లు చెప్పుకుని విన‌తిప‌త్రాలు అంద‌జేశారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు విన్న‌వించి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, జ‌గ‌న్ …

Read More »

సెంచరీ పూర్తి చేసిన ధావన్..!!

శిఖర్ ధావన్ మరోసారి దుమ్ము దులిపాడు.ఇవాళ బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేశాడు. 87 బాల్స్ లో 19 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీ చేశాడు. అయితే దీంతో టెస్టు మ్యాచుల్లో లంచ్ బ్రేక్ కు ముందే సెంచరీ చేసిన ఆటగాల్లల్లో ఆరో ఆటగాడిగా శిఖర్ ధావన్ చేరిపోయాడు . see also:ఆసియా కప్ ఫైనల్లో టీం …

Read More »

ఏపీ పోలీసులు.. ముళ్ల కంచెలను అడ్డుగా వేసిన..వైఎస్ జగన్ పాదయాత్రలో జనం

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జాల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . వైఎస్‌ జగన్‌ 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర గురువారం జిల్లాలోని పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే జిల్లాలోకి వైఎస్‌ ప్రజాసంకల్పయాత్ర ప్రవేశిస్తుందని ఎంతో ఆశగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. కానీ జగన్ పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమండ్రి వస్తున్న వారిపై పోలీసులు ఓవర్‌ …

Read More »

అనుష్క పెళ్లి ఫిక్స్‌.. వ‌రుడు ఎవ‌రో తెలుసా..?

అటు కోలీవుడ్‌లోను, ఇటు టాలీవుడ్‌లోనూ లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరొందిన అనుష్క పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎప్ప‌ట్నుంచో అనుష్క పెళ్లిపై చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. వ‌య‌స్సు ముదిరిపోతుంది కాబ‌ట్టి.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అన్న ప్ర‌శ్న‌లు ప‌లు సంద‌ర్భాల్లో అనుష్క‌కు ఎదుర‌య్యాయి కూడాను. అయితే, ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికి సమాధానం చెప్పేందుకు అనుష్క రెడీ అయిపోయింది. ఇంత‌కీ అనుష్క ఏం చేయ‌బోతోంది అనేగా మీ డౌట్‌. అదేనండీ. అనుష్క …

Read More »

హీరో విశాల్‌పై వైర‌ల్ న్యూస్..!

శ్రీ‌రెడ్డి, ఇప్పుడు ఈ పేరు తెలియ‌ని సినీ ప్రేక్ష‌కుడు అంటూ ఉండ‌రు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు శ్రీ‌రెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. ఈ విష‌యాన్ని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మనే త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. న‌టిగా ఉన్న స‌మ‌యంలో శ్రీ‌రెడ్డి ఏఏ సినిమాలో చేసిందో తెలీదు కానీ, కాస్టించ్ కౌచ్ పేరుతో అటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌తోపాటు.. వెండితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. అయితే, ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కాస్టింగ్ …

Read More »

వైఎస్ జగన్ అడుగు జిల్లాలో పడగానే వైసీపీలో చేరిన పలువురు ప్రముఖులు

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జాల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . వైఎస్‌ జగన్‌ 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర గురువారం జిల్లాలోని పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్‌ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అయితే జగన్‌ను కలవడానికి వేలాదిగా …

Read More »

డేంజ‌ర్ జోన్‌లో మెగా హీరో..!

మామ‌య్య చిరంజీవిలా మొద‌లు పెట్టింది ఒక సినిమా, విడుద‌లైంది మ‌రో సానిమా అనే సెంటిమెంట్‌తో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌. అయితే, అడుగుపెట్టిన తొలినాళ్ల‌కే సీన్ రివ‌ర్స్ అయింది. అడుగులు మాత్రం చిరంజీవిలా లేక‌పోవ‌డం సాయి ధ‌ర‌మ్ తేజ్ సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితులు క‌న‌బ‌డుతున్నాయి. క‌థ‌ల ఎంపిక‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ చేస్తున్న పొర‌పాట్లే ఇందుకు కార‌ణం. త‌న సినిమాల్లో పాత‌పాట్ల‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat