రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు తగ్గాయి అనుకుంటున్న తరుణంలో మళ్లి మొదలు పెట్టినారు. తాజాగా అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ముఠా కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తిప్పేపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డిపై ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గ్రామంలో లక్ష్మినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇరవై ఏళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. లక్ష్మినారాయణ రెడ్డిని రామకృష్ణారెడ్డి వర్గం నాలుగేళ్ళ కిందట హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు గోపాల్ రెడ్డిపై …
Read More »Blog Layout
విద్యార్థుల పైకి దూసుకెళ్లిన బస్సు..ఆరుగురు అక్కడికక్కడే
ఈ మధ్య ఉత్తర్ప్రదేశ్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రైలు ప్రమాధాలు, రోడ్డు ప్రమాధాలు మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్ వేపై కన్నౌజ్ సమీపంలో ఓ బస్సు 9 మంది విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 6 మంది చిన్నపిల్లలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. .. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి …
Read More »మహేష్ న్యూ లుక్ కి ఫాన్స్ ఫిదా..!!
ఎట్టకేలకు ప్రిన్స్ మహేష్ బాబు తన అభిమానులను ఫిదా చేసేందుకు తన కొత్త లుక్ తో దర్శనమిచ్చారు.గత కొన్ని రోజులుగా మహేష్ గడ్డంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మహేష్ తన కొత్త సినిమాలో రైతు బిడ్డగా కనిపించబోతున్నారని సమాచారం . అయితే ఇప్పటివరకూ మహేష్ రైతుగా ఏ సినిమాలో నటించలేదు.కానీ తన నూతన చిత్రంలో రైతుగా కనిపించబోతున్నాదాని ఆదివారం …
Read More »నాన్న చదివించాడు.. అన్న ఉద్యోగం ఇవ్వాలి
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో చాలమంది ప్రజలు వారి సమస్యలను జగన్ తో చెబుతున్నారు. తాజాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల మేం ముగ్గురం అక్కా చెళ్లెల్లం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ చదువుకున్నామని బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కోసూరి సంధ్యాకుమారి, కోసూరి సువర్ణ స్వప్న, మల్లవరపు సుష్మ జగన్మోహన్రెడ్డిని …
Read More »ఈ రోజు నుంచే రైతు బీమా పథకం వివరాలు సేకరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు బీమా పథకం కోసం ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు జీవిత బీమా లబ్ధిదారుల వివరాల సేకరణ చేపట్టేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికను ముమ్మరంచేస్తున్నారు. 18 నుంచి 59 ఏండ్ల వరకు వయసుండి.. పట్టాదార్ పాస్ పుస్తకాలున్న రైతులందరికీ రైతు బీమా పథకం వర్తిస్తుంది. …
Read More »సల్మాన్ తరువాత అత్యధిక పారితోషికం కత్రినాదే..! ఎంతో తెలుసా..??
బాలీవుడ్టాప్ హీరోయిన్స్లో ముందు ఉండే పేరు కత్రినా కైఫ్దే. ఏళ్లు గడుస్తున్నా.. చెక్కు చెదరని అందాన్ని మెయింటెన్ చేయడంతోపాటు పాటల్లో అదరగొట్టే భంగిమలతో అలరిస్తోంది. దీంతో పాటు కత్రినా చిత్రాల్లో..కత్రినావేసేన స్టెప్పులతో ఆ పాటలకు మాంచి క్రేజ్ను సంపాదించి పెట్టాయి. కత్రినా కైఫ్ కేవలం వెండితెరమీదనే కాకుండా, పలు కార్యక్రమాల్లోనూ స్టెప్పులేస్తూ ఉత్సాహపరుస్తూ ఉంటుంది. see also:మహేష్ న్యూ లుక్ కి ఫాన్స్ ఫిదా..!! అయితే, కత్రినా కైఫ్ కార్యక్రమాల్లో …
Read More »ఆ నియోజకవర్గంలో వైసీపీపై పోటీ చేసేందుకు.. ఒక్క మగాడు కూడా లేడంట..!
మరికొన్ని నెలల్లో ఏపీ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే ఏపీ రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీతో సహా వామపక్ష పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి..? వారి బలాబలాలు ఎంత..? గెలుస్తాడా..? అన్న ప్రశ్నలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ …
Read More »‘‘పవన్ అంటే ప్రాణమిస్తాం… జగన్ అంటే ప్రేమిస్తాం’’..!!
వైసీపీ అధినేత ,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండా ,వానా అని తేడా లేకుండా ఏపీ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పాదయాత్ర ఇవాల్టికి 185వ రోజుకి ముగిసింది .ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర చేస్తున్న దారిలో జనసేన అధినేత పవన్కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. జిల్లాలోని మార్కండేయపురంలో జగన్, పవన్ …
Read More »మరో సంచలన ప్రకటన చేసిన జగన్..!!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ 185వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం మల్లవరంలో ఆయన బీసీలతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన సంచలన ప్రకటన చేశారు. రాజమండ్రి పార్లమెంట్ సీటు బీసీలకే కేటాయిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అనంతరం అయన మాట్లాడుతూ..” దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి, బీసీలకు మేలు చేస్తాం. ఫీజురీయింబర్స్ మెంట్ను ప్రస్తుత పరిస్థితి నుంచి …
Read More »ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!!
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమం పట్ల ఎంతటి నిబద్దతతో పనిచేస్తారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే స్వయంగా వారి వద్దకు వెళ్లగా…ఆ శాసనసభ్యుడి తీరు వారిని ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఆ ఎమ్మెల్యే తీరుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అలా ప్రజల మనసును గెలుచుకున్నది మరెవరో కాదు…కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. see also:ఆర్టీసీ యూనియన్ నేతలతో …
Read More »