పాకిస్తాన్ కు ప్రపంచ కప్ తెచ్చిపెట్టిన ఆ జట్టు మాజీ కెప్టెన్ ,త్వరలో జరగబోయే ప్రధాని పదవి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ సతీమణి రేహమ్ ఖాన్ ప్రస్తుతం ఆ దేశం మీడియాలో మారుమ్రోగుతున్న పేరు ..గత కొన్నాళ్లుగా ఇమ్రాన్ ఖాన్ గురించి పలువురి గురించి వ్యక్తిగత విషయాలను ,రహస్యాలను బయటపెడుతూ వస్తున్నారు . తాజాగా ఆమె పాకిస్తాన్ సీనియర్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మీద …
Read More »Blog Layout
రేటు పెంచిన పింపుల్స్ బ్యూటీ..!
ఫిదా చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీ సాయిపల్లవి. మొదటి చిత్రంతోనే టాప్ హీరోయిన్గా సాయిపల్లవి గుర్తింపు తెచ్చుకుంది. అటు టాలీవుడ్తోపాటు, అటు కోలీవుడ్లోనూ సాయి పల్లవి వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. సూర్య, ధనుష్ లాంటి స్టార్ల పక్కన జతకడుతోంది. see also; తాజాగా సాయి పల్లవి కోలీవుడ్ హీరో సూర్య సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం సాయి పల్లవి 1.8 లక్షల పారితోషకాన్ని అందుకున్నట్టు సమాచారం. …
Read More »తగ్గిన పెట్రోల్ ,డీజిల్ ధరలు ..!
పెట్రోల్ ,డీజిల్ వినియోగదారులకు శుభవార్త ..గత కొన్నాళ్లుగా ధరలతో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ,డీజిల్ ధరలు ఈ రోజు తగ్గాయి .తగ్గాయి అంటే ఓ ఎక్కువగా ఊహించుకోవద్దు .గతంలో ఒక్కపైసా మాత్రమే తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు ఈ సారి కాస్త మెరుగ్గా తగ్గాయి . లీటర్ పెట్రోల్ ధర ఇరవై ఒక్క పైసా నుండి ఇరవై రెండు పైసలు ..లీటర్ డీజిల్ ధర పదిహేను పైసలు నుండి పదహారు …
Read More »వైఎస్ జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఎలా ఉండాలో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. SEE ALSO: ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటం ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఎంపీ …
Read More »టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి బిగ్ షాక్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు వారి వారి సమస్యలను జగన్ వద్ద చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ సామాన్యలపై చేస్తున్న దాడులను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. SEE ALSO: ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో వైఎస్ …
Read More »అనంత జిల్లాలో మద్యం మత్తులో పురుషాంగాన్ని కోసుకున్న యువకుడు
అనంతపురంలో జిల్లాలోని ఓ యువకుడు మద్యం మత్తులో చేసుకున్న పని ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువకుడు మద్యం మత్తులో పురుషాంగాన్ని కోసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన రాయదుర్గంలో గురువారం జరిగింది. హోటల్ పని చేసుకుంటూ జీవించే గోవిందరాజులు (36) కుటుంబ సమేతంగా గొందిబావి ప్రాంతంలో నివసిస్తున్నారు. వేసవి సెలవుల కారణంగా పిల్లలతో కలసి భార్య పుట్టింటికి వెళ్లింది. తల్లి అక్క వాళ్ల ఇంటికి …
Read More »ఈ బాబుకి పవన్ ఏం పేరు పెట్టాడో తెలుసా..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఏపీ లోని విశాఖ జిల్లాలోని పాయకరావుపుటలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా పవన్ ఈ నెల 5న పార్టీ ప్లెక్సీలు కడుతూ చనిపోయిన ఇద్దరు తన అభిమానుల ఇళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా భీమవరపు శివ కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. విద్యుత్ షాక్ ఘటనలో చనిపోయిన శివ భార్యను ఓదార్చి తక్షణ సాయంగా 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. …
Read More »అత్యాచారం చేస్తూ ఫోటో& వీడియో షూట్ ..ఆ తర్వాత …!
సోషల్ మీడియా ..నేటి ఆధునిక సాంకేతిక యుగంలో టీవీ కనెక్షన్ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ ఉండి సోషల్ మీడియా లేని ఇల్లు లేదంటే అత్యాశ ఏమో ..అంతగా సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారు నేటి యువత.అలా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన ఒక యువతి యదార్ధ గాధ ఇది . SEE ALSO: అసలువిషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ …
Read More »విక్రమ్ కే కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరో..!
దువ్వాడ జగన్నాథం సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ మార్చాడు. కొత్త దర్శకులైతే పూర్తిగా శ్రమించడంతోపాటు.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని వారే జాగ్రత్తలు తీసుకుంటారంటూ అందులో భాగంగానే వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య చిత్రం అప్పగించారు. see also: నా పేరు సూర్యతో కూడా అపజయాన్ని మూటగట్టుకున్నారు. దీంతో అప్సైట్ అయిన బన్నీ పాత …
Read More »గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ..!!
ఇవాళ గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు.గవర్నర్ నరసింహన్ గత ఐదు రోజులు దేశ రాజధాని డిల్లీ లో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ చేరుకున్న తరువాత సీఎం కేసీఆర్ వెళ్లి కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ , సీఎం చర్చించారు. ఐదురోజుల పర్యటనలో భాగంగా… తెలంగాణ, ఏపీల్లోని పరిస్థితులను గవర్నర్ … ప్రధానమంత్రి, హోంమంత్రి… ఢిల్లీ పెద్దలకు …
Read More »