Blog Layout

ఏపీలో చంద్రబాబుకు పెద్ద షాక్…అనకాపల్లి టీడీపీ ఎంపీ..వైసీపీలోకి

ఏపీలో వైసీపీ బలం రోజు రోజుకు అంతకు అంత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. గడిచిన 4 ఏళ్లుగా టీడీపీ పాలనపై ప్రజల్లో వీపరీతంగా వ్యతిరేకత రావడంతో వైసీపీ వైపు గాలీ మళ్లింది. సామన్య ప్రజలకే కాదు ..టీడీపీ ,బీజేపి, కాంగ్రెస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు, ఏంపీ,ఎమ్మెల్సీలకు ఇలా ప్రతి ఒక్కరు వైసీపీ వైపు చూస్తున్నారు..మరి కొందరు ఆల్ రెడి వైసీపీలో చేరిపోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి …

Read More »

వారిద్ద‌రి క‌ల‌యిక‌తో.. చంద్ర‌బాబుకు ఇక చుక్క‌లే..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడుకు కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ పద్మ‌నాభం రూపంలో గండం పొంచి ఉందా..? అంద‌రిలోను ఇప్పుడు అదే అనుమానం మొద‌లైంది. తెలంగాణ‌లో బ‌హిష్కృత టీడీపీ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహుల‌తో ముద్ర‌గ‌డ భేటీ త‌రువాత ప్ర‌తీ ఒక్క‌రిలోనూ అనుమానం ఊపందుకుంది. వారిద్ద‌రి భేటీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంతేకాకుండా, త్వ‌ర‌లో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా మోత్కుప‌ల్లి ఏపీలో ప‌ర్య‌టించాల‌ని కూడా నిర్ణ‌య‌మైంది. మోత్కుప‌ల్లి …

Read More »

మ‌రో సంచ‌ల‌నమైన జాతీయ స‌ర్వే..వైసీపీ 150 సీట్లు ..టీడీపీ 20.. ఇత‌ర పార్టీలు 5

ఏపీలో టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే చంద్ర బాబు 2014 లో ముఖ్యమంత్రి అయ్యి అధికారం లోకి వచ్చాడు అన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అప్పుడు కానీ టీడీపీ ఒంటరిగిగా బరిలో దిగి ఉంటె టీడీపీ కి 50-56 సీట్లు వచ్చేవి అని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేగాక అమలుకాని 600 అపద్దపు హామీలు ఇచ్చాడు ఇది ఒక కారణం అంటున్నారు. …

Read More »

తిరుపతిలో ‘నిపా’ వైరస్‌ కలకలం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిఫా వైరస్ కలకలం సృష్టించింది. కేరళ రాష్ట్రం నుంచి తిరుపతికి వచ్చిన ఓ మహిళా వైద్యురాలికి ఈ వైరస్ ఉన్నట్లు తెలుస్తోంది. ప‌ట్ట‌ణంలోని రుయా ఆస్పత్రిలో ఆ వైద్యురాలికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రాణాంతక ‘నిపా’ వైరస్‌ దేశంలో మొదటిసారిగా కేరళలో బయటపడింది. ఇప్పటి వరకూ ‘నిపా’ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 16కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో డాక్ట‌ర్ లు …

Read More »

వైఎస్‌ జగన్ 179 వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైసీపీ అధ్య‌క్షుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర విజ‌య‌వంతంగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం జగన్నాధపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మార్టేరు, వెలగలేరు క్రాస్‌, సత్యవరం క్రాస్‌, నెగ్గిపూడి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. వైఎస్‌ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన.. అనంత‌పురం నేతలు అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. …

Read More »

వైఎస్‌ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన.. అనంత‌పురం నేతలు

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైసీపీ అధ్య‌క్షుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర విజ‌య‌వంతంగా ముందుకు కొన‌సాగుతుంది. అక్క‌డ అక్క‌డ టీడీపీ నుండి వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా అనంత‌పురం కు చెందిన మాజీ కార్పొరేటర్, ఏపీ నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ గురు శేఖర్‌బాబు వైసీపీలో శనివారం చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా …

Read More »

పవన్ గురించి సందీప్ రెడ్డి షాకింగ్ ట్వీట్ ..!

ఒక్క మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ..విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఎంత విజయవంతమైందో మనకు తెల్సిందే .సందీప్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ ట్వీట్ చేశారు . ఇటివల ప్రత్యేక్ష రాజకీయాల్లోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అర్జున్ రెడ్డి తన అధికారక ట్విట్టర్ ఖాతాలో …

Read More »

ఏపీలో మరో సారి కలవరం -ఫోన్లో నేను చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ బాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫోన్ మాట్లాడుతూ వార్తలోకి ఎక్కారు అంటూ బాబు ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది .ఈ వార్త కథనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటివల కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కర్నూలు జిల్లాకు చెందిన ఏఈ ఇంటికి ఫోన్ చేశారు. పవన్ గురించి సందీప్ రెడ్డి …

Read More »

జగన్ కి నాకు ఏ జన్మబంధమో..ఎనాటి అనుబంధమో.. పూర్వజన్మ బంధమో..రమా ప్రభ

పాత తరం సినిమాల్లో కామెడీ నటిమణుల్లో రమా ప్రభ ఒకరు. పాత తరం నటీనటులతోనే కాదు .. నేటి తరం నటీనటులతోను కలిసి రమాప్రభ చాలా సినిమాల్లో నటించారు. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మాజీ ముఖ్యమంత్రి జయలలితకు గురించి ఎన్నో విషయాలు చర్చించారు. ముఖ్యంగా తన స్నేహితులు, బంధువుల గురించి ఎంతో శ్రద్ద వహించే వారు. జయలలితకు .. నాకు …

Read More »

ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు.!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం , ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ   కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ ఛైర్మన్ , తెరాస రాష్ట్ర కార్యదర్శి   తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి  పాల్గొని జాతీయ జెండా  ఎగురవేశారు. ఎంపీ పొంగులేటి పై బురద జల్లేందుకే అసత్య ప్రచారం.. అనంతరం  తాడూరి శ్రీనివాస్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత  ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat