Blog Layout

ఇలా అయితే ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీదే అధికారం ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఫాలో అవుతున్నారా ..ఇటివల ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తామని ..ఆవిధంగా ముందుకెళ్ళి మరి కొట్లాడి ప్రత్యేక హోదాను తీసుకొస్తామని బహిరంగంగానే ప్రకటించారు కూడా . తాజాగా పాదయాత్రలో భాగంగా …

Read More »

పెద్ద మనసు చాటుకున్న ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పెద్దమనసును చాటుకున్నారు. నిజామాబాద్ జిల్ల బోధన్‌ మండలం ఊట్‌పల్లికి గ్రామానికి చెందిన జ్యోతి అనే అభాగ్యురాలికి కొత్త జీవితం ప్రసాదించారు. అరుదైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న జ్యోతి నాలుగు లక్షల రూపాయలు స్వంత ఖర్చులతో ఆపరేషన్ చేయించారు. ప్రాణాంతకమైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్ జ్యోతి పరిస్థితిని ఆమె సోదరుడు ట్విట్టర్ ద్వారా ఎంపీ కవితకు మొరపెట్టుకున్నాడు. దీంతో …

Read More »

ఈయన చేరికతో మా జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీ గెలుస్తుంది..!

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ప్రజా సమస్యల కోరకు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర భారీగా విజయం సాధించింది. ఈ పాదయాత్రతో టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా వలసలు పెరిగినాయి. అంతేగాక రోజు రోజుకు వైసీపీ పార్టీ బలం ఆంధ్రప్రదేశ్ లో అంతకు అంత పెరుగుతుంది. ఇక జిల్లాల వారిగా చూస్తే…ఆయా జిల్లాలో సీనీయర్ నేతలు నియెజక వర్గాల వారిగా ఎన్నికల హాడవీడి మొదలు పెట్టినారు. వైసీపీ …

Read More »

రైతు బంధు’వు’ కేసీఆర్..!!

 “రైతే రాజు” అని వినడమేగానీ 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు ఆ దిశగా కృషిచేసిన దాఖలాలు లేవు.దీనికి అనేక కారణాలే ఉన్నాయి, పెట్టుబడి లేక దానికి తోడు ఎరువుల కొరత, సాగునీటి సమస్య, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, కరువు, మద్దతు ధర కల్పించడంలో విఫలమవ్వడం ప్రధానమైన కారణాలు. ఎన్నికల సమయం ఆసన్నమైనప్పుడల్లా రైతును, వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించి మానిఫెస్టోలో పొందుపరచి హామీలు గుప్పించి అధికారంలోకి …

Read More »

కొత్త ఆలోచన.. నీళ్ళ డ్రమ్ముతో కూలర్‌ తయారీ..!!

మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు..చేసి సాధించగలడు అనేదానికి నిదర్శనమే ఈ వార్త..సాధారణంగా మనం మన ఇంట్లో వాటర్ డ్రమ్ముల ను ఏం చేస్తాం..? నీటిని నిల్వ చేసుకోవడాని ఉపయోగిస్తాం..కానీ వాటర్ డ్రమ్ముతో కూలర్ తాయారు చేశాఋ ఇద్దరు యువకులు. జయశంకర్‌ జిల్లా కాటారం మండలకేంద్రానికి చెందిన సాయి.. తిరుమల ఇంజనీరింగ్‌ అండ్‌ వైండింగ్‌ వర్క్స్‌లో పనిచేసే అప్పాల భూమేష్‌, అడువాల సంతోష్… ప్లాస్టిక్‌ డ్రమ్మును ఉపయోగించి చౌకగా కూలర్‌ను తయారు …

Read More »

నటి సురేఖ వాణి స్మిమ్మింగ్ చేస్తున్నప్పుడు..సోషల్ మీడియాలో హల్ చల్

బుల్లితెర నుండి వెండితెరకు వచ్చిన నటి. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ షోతో పాపులరై వెండితెర క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో అక్క, వదిన పాత్రలకు ఆమె కూడా ఫస్ట్ చాయిస్. సురేఖ వాణి పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని లుక్స్ ఆమె సొంతం. తాజాగా దిగిన ఓక పోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మండువేసవి నేపథ్యంలో …

Read More »

అర్జున్ రెడ్డి బ‌ర్త్‌డే..హైదరాబాద్ న‌గ‌ర‌వాసుల‌కి ఐస్‌క్రీమ్స్ ఫ్రీ

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నేడు.ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న ఆలోచ‌న చేశాడు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో ఎండ‌లకి అల‌మ‌టిస్తున్న వారికి ఐస్‌క్రీమ్స్ అందించి వారిని కూల్ చేసేందుకు బ‌ర్త్‌డే ట్ర‌క్‌ల‌ని ఏర్పాటు చేశాడు.. ఈ సందర్భంగా ఆ ట్రాక్ ఫోటోలను తన ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. A few days of shooting in the …

Read More »

 సెక్స్ అంటే ఏమిటో తెలియని వయసు నుండే లైంగిక వేధింపులు..శ్రీరెడ్డి

సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి తన పోరాటాన్ని మరింత విస్తరిస్తోంది. కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు, ఏ రంగంలో అయినా సరే ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తాజా పోస్టు చూస్తే తెలుస్తోంది. ఒక ఆడ పిల్ల సమాజంలో ఎన్ని రకాలుగా వేధింపులు ఎదుర్కొంటోందో తన పోస్టులో చెప్పే ప్రయత్నం చేశారు శ్రీరెడ్డి. సెక్స్ అంటే ఏమిటో …

Read More »

కేసీఆర్‌ మీటింగ్‌ పెడితే.. చంద్రబాబుకు వణుకు పుడుతుంది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ పెడితే..  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఇప్పుడు ముమ్మరం అవుతుంది కాబట్టే..రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని అన్నారు …

Read More »

చంద్రబాబు చేస్తున్నవాటిని చూసి…కడుపు మండి మీడియాతో నిజాలు చెప్పిన ప్రత్యూష తల్లి

ఏపీ సీఎం చంద్రబాబు హయాం అంతా మహిళలకు వ్యతిరేకమని అన్నారు 2002లో మరణించిన దివంగత సినీ నటి ప్రత్యూష తల్లి పాదరాజు సరోజినిదేవి. ఆమె మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..మహిళోద్ధారణ చేస్తానంటూ చంద్రబాబు ర్యాలీలు చేయటం విచిత్రంగా ఉంది. 2002లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన సన్నిహితులు నా బిడ్డపై అత్యాచారం చేసి హత్య చేశారు. న్యాయం కోసం మేం పోరాటం చేస్తే అధికార బలంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat