Blog Layout

సుడిగాలి సుధీర్ మ‌రొక‌రితో పెళ్లి..!

సుడిగాలి సుధీర్‌, బుల్లితెర‌తోపాటు వెండితెర ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూరగొన్న న‌టుల్లో ఒక‌రు. అదే స్థాయిలో గాసిప్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్ సుడిగాలి సుధీర్‌. అటు బుల్లితెర‌పై యాంక‌ర్‌గా రాణిస్తూ.. వెండితెర‌పై త‌న‌దైన శైలి న‌టన‌తో రాణిస్తున్న ర‌ష్మీ, సుధీర్ ల‌పై వ‌చ్చిన‌న్ని గాసిప్స్ మ‌రెవ‌రిపై రాలేద‌న్న‌ది సినీ జ‌నాల అభిప్రాయం. అంతేకాకుండా, ర‌ష్మీ, సుధీర్‌లు క‌లివిడిగా ఉంటూ ప్రోగ్రామ్స్ చేయ‌డం వ‌ల్లే.. టీవీల రేటింగ్స్ పెరుగుతున్నాయ‌ని, వారిద్ద‌రు ప్ర‌స్తుతం ప్రేమ‌లో ఉన్నార‌ని, …

Read More »

15 సంవత్సరాల క్రితం ..ఈ నెల 14వ తేదీ వైసీపీ అభిమానులకు అతి ముఖ్యమైన రోజు

ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పశ్చిమ గోదావరి జిల్లాలో దాటుతుండటం తమ ప్రాంత అదృష్టమని వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంతో కలసి 2 వేల కిలోమీటర్ల …

Read More »

నూత‌న వ‌ధూవ‌రుల‌తో జ‌గ‌న్ ఏం చెప్పారో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జల ఆద‌రాభిమానాల న‌డుమ ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా పెడ‌న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోని భీమ‌వ‌రంలో 154వ రోజు కొన‌సాగుతోంది. కాగా, ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో అడుగ‌డుగునా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా న‌డిచిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్ర‌జలు నిత్యం …

Read More »

టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యేతో పాటు 1000 మంది వైసీపీలో చేరిక‌

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి కన్నబాబు రాజు, ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్‌ సుకుమార్‌ వర్మలు టీడీపీని వీడి శనివారం ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నా సంగ‌తి తెలిసిందే. వీరిని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్ వారికి కండువాలు క‌ప్పి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆయన వెంట …

Read More »

హైదరాబాద్ నగరం రిచ్చెస్ట్ సిటీ..వీకే సింగ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ క్యాంపస్ లో విదేశాంగ శాఖ IBM మధ్య డెక్కన్ డైలాగ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి విదేశాంగ సహాయ శాఖ మంత్రి వీకే సింగ్ తో పాటు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. IT & Industries Minister @KTRTRS addressing the delegates at the inaugural session of …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జల ఆద‌రాభిమానాల న‌డుమ ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో 154వ రోజు కొన‌సాగుతోంది. కాగా, ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో అడుగ‌డుగునా జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా న‌డిచిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్ర‌జలు నిత్యం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను …

Read More »

పెట్టుబడిదారులకు కేంద్రం తెలంగాణ..కేటీఆర్

పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఐఎస్‌బీలో అభివృద్ధి కొరకు ఆర్థిక దౌత్యంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కేంద్రమంత్రి వీకేసింగ్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సులభతర వాణిజ్య విధానం అమలులో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూములు రాష్ట్రంలో ఉన్నాయి. విదేశాల నుంచి పెట్టుబడులు …

Read More »

పరిటాల సునీత ఇంట్లో మ‌రో పెళ్లి సందడి…!

పరిటాల వారింట మరోమారు పెళ్లి సందడి నెలకొంది. పరిటాల రవి, సునీతల కుమార్తె డాక్టర్ స్నేహలత వివాహం నేడు జరగనుండగా, ఇప్పటికే వధువును పెళ్లి కుమార్తెను చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ హాజరై, వధువును ఆశీర్వదించారు. ఆమె వివాహం శ్రీహర్షతో నిశ్చయమైన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక ఈ పెళ్లికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు హాజరు కానుండటంతో పోలీసులు …

Read More »

టీడీపీ నుంచి చంద్ర‌బాబు బ‌హిష్క‌ర‌ణ‌..!!

1983లో వైశ్రాయ్ హోట‌ల్ వేదిక‌గా నాడు చంద్ర‌బాబు నాయుడు న‌డిపిన కుఠిల రాజ‌కీయాలే గ‌తంలో ఆయ‌న్ను ముఖ్య‌మంత్రి చేశాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఎన్టీఆర్ ప్ర‌భుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో చంద్ర‌బాబు తను అనుకూల ఎమ్మెల్యేల‌తో చ‌ర్చ‌లు జ‌రిపించి, మీరు ఒక్క‌రు త‌ప్పా అంద‌రూ చంద్ర‌బాబు వైపే ఉన్నారు.. అంటూ అలా.. అలా ప్ర‌తీ ఒక్క‌రితోనూ మీరు త‌ప్ప మిగ‌తా వారంతా చంద్ర‌బాబు వైపే ఉన్నారంటూ ప్ర‌చారం చేయించి, ఎన్టీఆర్ వైపు ఉన్న …

Read More »

ఎన్టీఆర్‌ కాలనీలో టీడీపీ ప్రభుత్వం వారానికి 5 బిందెల నీరే ఇస్తే..ఎలా

ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పెడన నియోజకవర్గంలోని కొంకెపూడి శివారు నుంచి ఆదివారం ఉదయం 154వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. అడుగడునా జననేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మరి కొంతమంది వారి భాదలను జగన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat