Blog Layout

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి జూపల్లి సవాలు ..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,ఆ నేతల అనుచవర్గం గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వలన మరో పదేండ్లు వరకు అధికారంలోకి రాలేమో అనే భయంతో టీఆర్ఎస్ శ్రేణులపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ పార్టీకి చెందిన ఒక వర్గ మీడియాలో ,సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా …

Read More »

వారిపై పరువు నష్టం దావా వేస్తా..మంత్రి జూపల్లి

జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు..తమ కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని..క్రిమినల్ కేసులు పెట్టుతామని తెలిపారు.నేను సంపాదించుకున్న మంచి పేరును అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు కావాలనే కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని తెలిపారు.వ్యాపారం కోసం మెత్తం తీసుకున్న అప్పులో ఇప్పటికే …

Read More »

రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ విమర్శలు..మంత్రి జూపల్లి

రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. అందుకే తన పిల్లలను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు . జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. తనను నీరవ్ మోడీతో పోల్చడానికి కాంగ్రెస్ నేతలను సిగ్గుండాలని అన్నారు. తన పిల్లల ప్రతిష్ఠను దెబ్బతీసి వాళ్లు రాజకీయ …

Read More »

తమ కుటుంబం పై వస్తున్న ఆరోపణలపై స్పందించిన మంత్రి జూపల్లి

సీబీఐ నోటీసు అంటూ ఫేక్ నోటీసులు సృష్టించి కాంగ్రెస్ నేతలు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.అసలు సీబీఐ నోటిసులు రాలేదని స్పష్టం చేశారు. జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు అవుతుందా అని మంత్రి ప్రశ్నించారు. ప్రుడెన్షియల్ బ్యాంకులో …

Read More »

శ్రీరెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాంచరణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలపై మెగా ఫ్యామిలీ దాడికి దిగింది. పవన్ శ్రీరెడ్డి కి ఉచిత సలహా ఇవ్వడం, దీంతో ఆమె అతనికి ఘాటైన కౌంటర్ ఇవ్వడంతో గొడవ కాస్తా శ్రీరెడ్డి vs మెగా ఫ్యామిలీ అన్నట్లు తయారైంది. అయితే పవన్ పై శ్రీరెడ్డి చేసిన వాఖ్యలపై ఇప్పటికే పవన్ అన్నయ్య నాగబాబు ,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ …

Read More »

కథువా సంఘటనలో ఢిల్లీ హైకోర్టు షాకింగ్ డెసిషన్ ..!

జమ్మూ కాశ్మీర్ లోని కథువా లో ఎనిమిదేళ్ళ పాపపై అతికిరాతకంగా అత్యాచారానికి తెగబడి ఆపై దారుణంగా కొట్టి చంపిన సంఘటన యావత్తు దేశ ప్రజలను తీవ్ర కలత చెందేలా చేసింది.అయితే కథువా సంఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు దేశ రాజధాని మహానగరం ఢిల్లీ హైకోర్టు దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా షాకిచ్చింది. ఈ క్రమంలో కథువా సంఘటనలో బాధితురాలు పేరును బహిరంగపరిచిన మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టు …

Read More »

త్వరలోనే కర్నూల్ జిల్లా రాజకీయాల్లో వైసీపీ దెబ్బకు టీడీపీ విలవిల..

బిజెపిని వీడే విషయాన్ని రెండు రోజుల తర్వాత వెల్లడించనున్నట్టు కర్నూల్ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. బిజెపికి గుడ్‌బై చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం నాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై …

Read More »

2వేల నోట్లను రద్దు చేస్తున్నారా ..!

గతంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ సర్కారు అప్పటివరకు ఉన్న పాత ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్ లో కొత్త ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .అయితే కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఏటీఎం లదగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమే కాకుండా ఏకంగా ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు కూడా జాడ …

Read More »

గ‌న్న‌న‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేనికి భారీ షాక్..!!

గ‌న్న‌న‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేనికి భారీ షాక్..!! వైసీపీలోకి గ‌న్న‌న‌రం టీడీపీ సీనియ‌ర్ నేత..! డేట్ ఫిక్స్‌..!! అవును, కృష్ణా జిల్లాలో టీడీపీకి మ‌రో ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే కృష్ణా జిల్లాలో టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే, క‌మ్మ సామాజిక వ‌ర్గ నేతగా ఉన్న య‌ల‌మంచిలి ర‌వి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కృష్ణా జిల్లాకు వ‌చ్చిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ …

Read More »

టీడీపీ నేతలతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో పాటుగా టీడీపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే . see also : గ‌న్న‌న‌రం టీడీపీ ఎమ్మెల్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat