Classic Layout

వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన   చివరి టీ20లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాకిచ్చింది. యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుత బంతితో విధ్వంసక బ్యాట్స్‌మన్‌ అరోన్‌ ఫించ్‌(0)ను పెవిలియన్‌ పంపాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అనూహ్యంగా ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో సుందర్‌ను బౌలింగ్‌కు దింపాడు. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కు ఆవల విసరడంతో …

Read More »

ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. రెండో టీ20కి గాయంతో దూర‌మైన ఆరోన్ ఫించ్‌.. ఈ మ్యాచ్‌కు మ‌ళ్లీ ఆసీస్ కెప్టెన్‌గా వ‌చ్చాడు. ఆల్‌రౌండ‌ర్ స్టాయినిస్‌ను ఆస్ట్రేలియా ప‌క్క‌న పెట్టింది. ఇప్ప‌టికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన‌.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల‌ని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతోంది.

Read More »

రైతులు టెర్రరిస్టులు కాదు-మంత్రి కేటీఆర్

వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భార‌త్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌న‌గ‌ర్ వ‌ద్ద బూర్గుల టోల్‌గేట్ వ‌ద్ద టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కేశ‌వ‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు భార‌త్ బంద్‌లో పాల్గొన్నారు.  రైతులు టెర్ర‌రిస్టులు కాదు అనే ప్ల‌కార్డును కేటీఆర్ ప్ర‌ద‌ర్శించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం …

Read More »

కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేకం

కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు వ్య‌తిరేక‌మ‌ని, ఆ చ‌ట్టాల వ‌ల్ల రైతుల‌కు భారీ న‌ష్టం క‌లుగుతుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది. నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న …

Read More »

భార‌త్ బంద్‌లో ఎమ్మెల్సీ క‌విత

కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు త‌ల‌పెట్టిన భార‌త్ బంద్‌లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియ‌ల్ చౌర‌స్తా వ‌ద్ద నిర్వ‌హించిన రైతుల ధ‌ర్నాలో ఎమ్మెల్సీ క‌విత‌, ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్‌తో పాటు కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. రైతుల‌కు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ క‌విత‌.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చారు. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ బ్లాక్ బెలూన్స్‌ను …

Read More »

తన రెండో పెళ్ళికి అసలు కారణం చెప్పిన సునీత

ప్రముఖ గాయని‌ సునీత‌ వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్‌ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత. తన లైఫ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఫేస్‌బుక్‌లో ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ తన రెండో పెళ్లికి సంబంధించిన కారణాలు …

Read More »

రొమాన్స్‌ చేయడం మర్చిపోయా-తమన్నా

‘యాక్షన్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బిజీ అయిపోయా. లవ్‌స్టోరీ చేసి చాలా కాలమైంది.  రొమాన్స్‌ చేయడం మర్చిపోయా’ అని తెలిపింది తమన్నా. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’.  నాగశేఖర్‌ దర్శకత్వం వహిస్తూ భావనారవితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్‌, మేఘా ఆకాష్‌ కీలక పాత్రధారులు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది.  తమన్నా మాట్లాడుతూ ‘కోవిడ్‌ ప్రభావిత పరిస్థితుల్లో …

Read More »

హారిక‌కు కిస్ పెట్టిన సోహైల్

గ్ బాస్ ఇచ్చిన అధికారం అనే టాస్క్‌లో రాజుగా  సోహైల్ ప‌దవీ స‌మయం ముగియ‌డంతో ఆ బాద్య‌త‌ను అభిజీత్‌కు ఇచ్చాడు. మ‌నోడు పెద్ద‌గా ఎంట‌ర్‌టైన్ చేసినట్టు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. త‌ను రాజుగా ఉన్నంత‌కాలం హారిక మాట‌కు ముందోసారి, చివ‌రోసారి ఇకిలి పికిలి అనే ప‌దాన్ని ఉప‌యోగించాల‌ని ఆదేశించాడు. ఇక మోనాల్ పాట‌కు సోహైల్, అరియానా రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఏదో సాదాసీదాగా అభిజీత్ రాజు టాస్క్ జ‌రిగింది. …

Read More »

కృతిస‌నన్‌కు క‌రోనా

బాలీవుడ్‌లో క‌రోనా క‌ల్లోలం గుబులు రేపుతుంది. ఇటీవ‌ల జుగ్ జుగ్‌ జియో చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న వ‌రుణ్ ధావ‌న్, నీతూ క‌పూర్, రాజ్ మెహ‌తాల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతిస‌నన్‌కు కూడా క‌రోనా సోకిన‌ట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రిత‌మే ఈ అమ్మ‌డు రాజ్‌కుమార్ రావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘ‌ర్ నుండి ముంబై వ‌చ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్‌ని సోష‌ల్ మీడియాలో …

Read More »

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త

కొవిడ్‌ నేపథ్యంలో పదో తరగతిలో ఇప్పటికే 70 శాతం మేరకే సిలబస్‌ను ఆన్‌లైన్‌లో బోధిస్తున్న పాఠశాలలు మిగిలిన 30 శాతాన్ని యాక్టివిటీ బేస్డ్‌ కార్యకలాపాలకు కేటాయిస్తున్నాయి. ఇక పరీక్షలను కూడా కుదించి, అవి రాసే సమయాన్ని కూడా తగ్గించాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఆన్‌లైన్‌/డిజిటల్‌ క్లాసులకు అనుగుణంగానే పదో తరగతి పరీక్షలను 11 నుంచి ఆరుకు తగ్గించే అవకాశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు చొప్పున, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat