rameshbabu
June 24, 2020 SLIDER, TELANGANA
685
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 879కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 652కేసులు నమోదయ్యాయి.మరోవైపు మిగిలిన కేసులను జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ 112,రంగారెడ్డి 64,వరంగల్ రూరల్ 14నమోదయ్యాయి. కామారెడ్డి 10,వరంగల్ అర్భన్ 9,జనగాం 7,నాగర్ కర్నూల్ 4,మహబూబాబాద్,సంగారెడ్డి,మంచిర్యాల లో 2, మెదక్ 1 కేసులు నమోదయ్యాయి.
Read More »
rameshbabu
June 24, 2020 SLIDER, TELANGANA
511
తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగంటల్లో 879కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 652 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,553కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,109యాక్టివ్ కేసులు ఉన్నయి.నిన్న ఒక్క రోజే 219మంది డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 4,224మంది కరోనా నుండి కోలుకున్నారు.నిన్న మంగళవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు.ఇప్పటివరకు మొత్తం 220కరోనా మరణాలు సంభవించాయి. మరోవైపు మిగిలిన కేసులను జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ 112,రంగారెడ్డి …
Read More »
rameshbabu
June 23, 2020 MOVIES, SLIDER
1,183
ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత బండ్ల గణేష్కి కరోని పాజిటివ్ రావడంతో అందరు ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతున్నట్టు తెలుస్తుంది. కట్చేస్తే సౌత్ స్టార్ బ్యూటీ సమంత అతని భర్త నాగచైతన్యకి కరోనా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ యాక్ట్రెస్ సమంత కొద్ది రోజుల క్రితం తన ఫ్రెండ్, పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి బుగ్గపై …
Read More »
rameshbabu
June 23, 2020 MOVIES, SLIDER
1,367
దక్షిణాది పరిశ్రమకి చెందిన నటి ఉషారాణి(62) జూన్ 21న కన్నుమూశారు. కిడ్నీ సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తమిళం, మలయాళ భాషలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఉషారాణి మృతిపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు. మలయాళ దర్శకుడు శంకర్ నాయార్ని 1971లో వివాహం చేసుకున్నారు ఉషారాణి. 2006లో ఆయన కన్నుమూయగా, ఉషారాణి కన్నా శంకర్ …
Read More »
rameshbabu
June 23, 2020 EDITORIAL, SLIDER, TELANGANA
5,303
చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి తెలంగాణ పంట దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) దేశవ్యాప్తంగా కోటి పదిహేనువేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, అందులో 64.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక్క మన రాష్ట్రం నుంచే సేకరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సేకరించిన ధాన్యం 31.50 లక్షల మెట్రిక్ టన్నులు కావడం గమనార్హం. క్షుద్ర రాజకీయ పార్టీలు కొన్నింటికి …
Read More »
rameshbabu
June 23, 2020 SLIDER, TELANGANA
711
భారత్, చైనా సరిహద్దుల్లోని గల్వాన్ దగ్గర జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. సంతోష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలన్నారు. సంతోష్ కుటుంబం బాగోగులను చూసుకోవాలని మంత్రి జగదీశ్రెడ్డిని ఆదేశించారు. సోమవారం మధ్యా హ్నం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి …
Read More »
rameshbabu
June 23, 2020 NATIONAL, SLIDER, TELANGANA
757
కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అండగా నిలువడంపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ మేరకు సోమవారం ట్వీట్చేశారు. ‘కర్నల్ సంతోష్బాబు సతీమణి గ్రూప్-1 అధికారిగా నియమితులు కావడం హర్షణీయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చొరవను కేంద్ర ప్రభుత్వం, మిగతా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలి. సంతోష్బాబు మరణంతో తల్లడిల్లుతున్న …
Read More »
rameshbabu
June 23, 2020 SLIDER, TELANGANA
588
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఫుడ్ప్రాసెసింగ్రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రత్యేకంగా ఫుడ్ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జలవిప్లవం ద్వారా వ్యవసాయంరంగంతోపాటు పా లు, మాంసం, చేపల ఉత్పత్తుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. వీటిద్వారా ప్రాసెసింగ్, అగ్రికల్చర్రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫోరం …
Read More »
rameshbabu
June 23, 2020 SLIDER, TELANGANA
547
తెలంగాణలోని బీసీల సంక్షేమానికి ప్రా ధాన్యం ఇవ్వాలని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. బీసీ సంక్షేమశాఖ పథకాలపై అధికారులతో మంత్రి తన కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలుచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్, వివిధ ఫెడరేషన్లకు కేటాయించిన నిధు లు, లబ్ధిదారుల సంఖ్య, …
Read More »
rameshbabu
June 22, 2020 SLIDER
572
కరోనా టెస్టులు ఫ్రీగా చేయిస్తామని ఈ మెయిల్ వచ్చిందా…అయితే జాగ్రత్త…మీ అకౌంట్లో డబ్బులు గోవిందా… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఉచిత COVID-19 పరీక్ష(Free COVID-19 testing) పేరిట ఏదైనా ఇమెయిల్ వస్తే, దానిపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. పొరపాటున క్లిక్ చేసినా మీ ఖాతా సైబర్ దాడికి గురవుతుందని SBI తెలిపింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు …
Read More »