rameshbabu
April 11, 2020 CRIME, NATIONAL, SLIDER
4,412
కరోనా వైరస్ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ వైరస్ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. కానీ లాక్డౌన్ నిబంధనలు ప్రజాప్రతినిధులే ఉల్లంఘిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే తప్పటడుగు వేస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తుముకూరు జిల్లాలోని టురువేకెరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం జయరాం లాక్డౌన్ …
Read More »
rameshbabu
April 11, 2020 NATIONAL, SLIDER
1,028
భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7447 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా నుంచి 643 మంది కోలుకున్నారు. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్లో 36, …
Read More »
rameshbabu
April 11, 2020 SLIDER, TELANGANA
1,120
ప్రపంచంలో అనేకదేశాల్లో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటంతో వాతావరణ కాలుష్యం, భూతాపంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచమంతా ఒప్పుకొంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పదిరోజులపాటు పరిమితస్థాయిలో లాక్డౌన్ ప్రకటిస్తే బాగుంటుందని వినూత్న ప్రతిపాదన చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్డౌన్ను మరికొంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే దీనిపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కరోనా మహమ్మారి …
Read More »
rameshbabu
April 11, 2020 HYDERBAAD, SLIDER, TELANGANA
817
హైదరాబాద్కు చెందిన ‘హువెల్ లైఫ్ సైన్సెస్’ సంస్థ అరుదైన ఘనత సాధించింది. కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపడానికి ఆ సంస్థ అభివృద్ధి చేసిన టెస్ట్ కిట్కు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ సంస్థలు తయారుచేసిన మొత్తం 24 కిట్లలో ఆరింటికి మాత్రమే ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇందులో హువెల్ లైఫ్ సైన్సెస్ కిట్ కూడా ఉండటం విశేషం. అమెరికా నేషనల్ …
Read More »
rameshbabu
April 11, 2020 SLIDER, TELANGANA
1,042
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించిందని, రాష్ట్ర విభజన అనంతరం అనూహ్యమైన అభివృద్ధి సాధించిందని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) జనరల్ మేనేజర్ అశ్వినీకుమార్గుప్తా చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టి, పూర్తిచేసిన నీటిపారుదల ప్రాజెక్టుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే దేశంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ర్టాల్లో పంజాబ్, హర్యానా తర్వాత తెలంగాణ నిలిచిందని తెలిపారు. కేరళ, కర్ణాటకలతోపాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాలకు కూడా …
Read More »
rameshbabu
April 11, 2020 NATIONAL, SLIDER
739
కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. భారత్లో గడిచిన 24 గంటల్లో 40 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది …
Read More »
rameshbabu
April 11, 2020 INTERNATIONAL, SLIDER
2,575
నోవెల్ కరోనా వైరస్ వల్ల ఒక్క రోజే రెండు వేల మందికిపైగా అమెరికాలో మరణించారు. గత 24 గంటల్లో 2108 మంది చనిపోయినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొన్నది. దేశవ్యాప్తంగా వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. అత్యధికంగా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య ఇటలీలో ఎక్కువగా ఉన్నది. అయితే త్వరలోనే ఆ దేశాన్ని అమెరికా దాటి వేయనున్నది. కానీ వైట్హౌజ్ నిపుణులు మాత్రం …
Read More »
rameshbabu
April 10, 2020 INTERNATIONAL, SLIDER
2,084
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 16లక్షలకు చేరుకుంది. నిన్న గురువారం ఒక్కరోజే 82వేలకు పైగా కొత్తగా కరోనా కేసుల సంఖ్య నమోదయింది.మరోవైపు కరోనా మరణాల సంఖ్య కూడా దాదాపు 96వేలకు చేరుకుంది.గురువారం ఒక్కరోజే ఈ వైరస్ భారీన పడి ఏడు వేలమందికి పైగా ప్రాణాలను వదిలారు. అమెరికా దేశంలో గురువారం అత్యధికంగా 31వేల కొత్త కేసులు …
Read More »
rameshbabu
April 10, 2020 NATIONAL, SLIDER
908
భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది.మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బులిటెన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గురువారం నాటికి మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,412కి చేరుకుంది. దేశంలో మొత్తం 5,709 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 504మంది కరోనా నుండి కోలుకోని డిశ్జార్జ్ అయ్యారు.కరోనా వలన ఇప్పటివరకు 199మంది మరణించారు . ఇరవై నాలుగంటల్లో ముప్పై మంది ఈ మహమ్మారి భారీన పడి మృత్యు …
Read More »
rameshbabu
April 10, 2020 INTERNATIONAL, SLIDER
2,115
కరోనా వైరస్ భారీన పడిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. గురువారం వరకు ఐసీయూలో ఉన్న ఆయనకి చికిత్స అందించడంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో సాధారణ వార్డుకు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాము.వేగంగా ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు.అయితే ప్రధాని కి కరోనా ఆరంభ దశలో ఉన్నట్లు తెలుస్తుంది.
Read More »