Classic Layout

దేశా ప్రజలకు అండగా ఒప్పో కంపెనీ..కోటి రూపాయలు విరాళం !

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఒప్పో ముందంజలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు ఎక్కడ చూసినా ఒప్పో బ్రాండ్ నే ఎక్కువ శాతం వినియోగంలో ఉంది. అయితే అసలు విషయానికి వస్తే తాజాగా ఒప్పో మానవత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఈ వైరస్ విపరీతంగా పెరుగుపోతుంది. దాంతో ఎందరో కరోనా మహమ్మారిని తరిమి …

Read More »

ఆపద్భాందవుడిగా ఏడుకొండలవాడు…రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ.. !

*ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు !* – *రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ* – *క్వారంటైన్ వార్డుగా తిరుచానూరు పద్మావతి నిలయం.* – *పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో కరోనా ఆస్పత్రి* – *టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు వెల్లడి* కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా …

Read More »

బీ అలెర్ట్.. తెలంగాణలో తొలి కరోనా మరణం.. !

రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో వణికిపోతున్న తెలంగాణ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్తె.  తెలంగాణ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడి తెలంగాణ వ్యక్తి ఒకరు చనిపోయారు. ఖైరతాబాద్‌కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి చనిపోయాడని, …

Read More »

బ్రేకింగ్…హైదరాబాద్ లో ఒకే కుటుంబంలో 5 గురికి కరోనా పాజిటివ్..!

తెలంగాణ లో కేసీఆర్ సర్కార్ ఎన్ని ముందు జాగ్రత్త లు తీసుకున్నా ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగి పోతున్నాయి.  ఇప్పటి వరకు రాష్ట్రం లో 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ముఖ్యంగా విదేశాలనుండి వచ్చిన వారు క్వారంటైన్ కు వెళ్లకుండా తమ ఇండ్ల కు వెళ్లి తమ కుటుంబ సభ్యులకు కూడా …

Read More »

సొంత కులం మీద ఉన్న ప్రేమ కరోనా బాధితుల మీద లేదా చంద్రబాబు.. !

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.  కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకుగాను ప్రభుత్వాలకు సాయంగా పలువురు సినీ సెలబ్రటీలు,  పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు విరాళాలు ప్రకటిస్తున్నారు.  అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ,  దేశంలోనే నా అంతటి సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏపీ ప్రభుత్వానికి కేవలం 10 లక్షలు ముష్టి విదిలించారు. తమ్ముళ్లు నా ఆస్తి …

Read More »

ప్రభుత్వాలు ప్రజలకోసమే పనిచేస్తాయి.. కఠినంగా ఉండేది కూడా ప్రజల కోసమే

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏ ఎస్ పేట దర్గాను సందర్శించేందుకు వచ్చి లాక్ డౌన్ అయిన 329 మంది భక్తులపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. భక్తుల అవస్థలను తెలుసుకుని భోజన, వైద్య వసతులను ఏర్పాటు చేయాలని వక్ఫ్ బోర్డు అధికారులు, రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసారు. ఎక్కడైనా లాక్ డౌన్ పాటించకపోతే మానవత్వంతో అవగాహన కలిగించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చెప్పారని, ప్రజల …

Read More »

ప్రజలు చనిపోయే పరిస్థితులు వచ్చినా ఎల్లో మీడియా మారదా.? చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కు శాపంగా ఎల్లో మీడియా మారిందని ఇటీవల పలు వార్తా ఛానళ్లు కూడా ప్రసారంచేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియా ముఖ్యంగా ఎల్లో మీడియా ఇప్పటికీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోంది. ఒకవైపు మహమ్మారి గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సింది పోయి మొదట్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే …

Read More »

సీఎం కేసీఆర్ పై బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. !

కరోనా వైరస్ భయం తో ప్రపంచం  వణికి పోతున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.  ప్రధాన రంగాలు కుదేలవుతున్నాయి.  ముఖ్యంగా కరోనా దెబ్బతో పౌల్ట్రీ రంగం పూర్తిగా ధ్వంసం అయింది.  చికెన్,  గుడ్లు తింటే కరోనా వస్తుందనే భయంతో ప్రజలు వాటిని తినడం పూర్తిగా తినడం మానేశారు.  తెలంగాణ రాష్ట్రం లో పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి పూర్తిగా దిగజారింది.  దీంతో కేసీఆర్ సర్కార్ రంగంలో కి దిగింది.  …

Read More »

కరోనా నియంత్రణకు అమెరికా గ్లోబల్ సాయం…భారత్ కు ఎంత అంటే

ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉండేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకు వచ్చింది. మహమ్మారి సృష్టించిన సంక్షోభంపై పోరాడేందుకు 64 దేశాలకు కలిపి మొత్తంగా 174 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్‌ డాలర్ల సహాయానికి శుక్రవారం ప్రకటించిన ప్యాకేజీ అదనం. ఈ క్రమంలో అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) సహా ఇతర …

Read More »

కరోనాపై పోరుకు ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్‌ నమస్తే’

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటానికి  భారత ఆర్మీ కూడా సిద్ధమైంది. ఈ పోరాటంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే ప్రకటించారు.‘ఆపరేషన్‌ నమస్తే’ పేరుతో కొవిడ్‌-19కు వ్యతిరేకంగా జరిగే పోరులో తాము భాగస్వాములం అవుతామని వారు వెల్లడించారు. గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని, ఈ ఆపరేషన్‌లో కూడా తాము తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat