rameshbabu
March 28, 2020 SLIDER, TELANGANA
983
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను ప్రకటించారు.శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంట చేతికోచ్చే సీజన్.అందుకే రైతులెవరూ ఆగంమాగం అవ్వద్దు.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది.మీ ఇంటికోచ్చే ప్రభుత్వం కొంటుంది.కనీస మద్ధతు ధరతోనే ప్రతి పంటను ప్రభుత్వం కొంటుంది.పంటను కొనే సమయంలోనే ప్రతి రైతు యొక్క పాస్ బుక్,అకౌంటు నెంబర్లకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకుంటుంది.డబ్బులను చెక్కుల రూపంలో రైతులకు అందజేస్తాం.. మీరు …
Read More »
rameshbabu
March 28, 2020 SLIDER, TELANGANA
957
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో ప్రగతి భవన్లో మాట్లాడారు. మీడియాతో సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం యాబై తొమ్మిది కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇందులో ఒకరు నయమై డిశ్చార్జ్ అయ్యారు.అయితే సోషల్ డిస్టెన్స్ పాటించడమే కరోనా నివారణకు మార్గం.. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష.తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై …
Read More »
siva
March 28, 2020 BUSINESS
12,938
ప్రపంచ ప్రజలు మాస్కుల కోసమో, హ్యాండ్ శానిటైజర్ల కోసమో మాత్రమే కాదు… కండోమ్ల కోసం కూడా ఎగబడుతున్నారు. షాపుల్లో ఎక్కడ ఎలాంటి కండోమ్ ప్యాకెట్లు కనిపిస్తున్నా… మళ్లీ దొరుకుతాయో లేదో… ఎందుకైనా మంచిది ఇప్పుడే స్టాక్ పెట్టుకుందామని ఎక్కువెక్కువ కొనేసుకుంటున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాగే జరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఐదు కండోమ్లలో ఒకటి మలేసియాకి చెందిన కారెక్స్ BHD కంపెనీ తయారుచేస్తుంది. ఆ కంపెనీ లెక్కల ప్రకారం… వచ్చే 2 …
Read More »
siva
March 28, 2020 ANDHRAPRADESH
1,454
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో ఈసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నేరుగా ఇంటర్లో ప్రవేశాలు కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు నాగమధుయాదవ్ డిమాండ్ చేశారు. అవసరమైతే ఇంటర్లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని …
Read More »
siva
March 28, 2020 ANDHRAPRADESH
1,979
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుంది. అత్యవసర సేవలు తప్ప, మిగతావి అన్నీ బంద్ చేసింది. ఇక కూరగాయలు, నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు పగటి పూట కొంత సమయం ఇచ్చింది. అయితే ఈ లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో, పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక, …
Read More »
sivakumar
March 27, 2020 18+, MOVIES
1,461
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు.భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ సినిమాను …
Read More »
sivakumar
March 27, 2020 NATIONAL, Uncategorized
1,187
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 1, 2020 నుంచి అన్ని టర్మ్ లోన్లపై 3 నెలల పాటు ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి ౩ నెలల పాటు అన్ని బ్యాంకులు మినహాయింపునిస్తాయి. మూడు నెలల కాలంలో ఈఎంఐ కట్టకపోయినప్పటికీ క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. క్రెడిట్ కార్డు రుణాలు …
Read More »
sivakumar
March 27, 2020 TELANGANA
1,362
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మార్చి 31 వరకే లాక్ డౌన్ విధించాం కానీ దానిని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక అసలు …
Read More »
shyam
March 27, 2020 ANDHRAPRADESH
704
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. యావత్ దేశం లాక్ డౌన్ అయిన తరుణంలో వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుధ్య కార్మికులు, మీడియా వంటి అత్యవసర సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ముఖ్యంగా కరోనా కట్టడిలో ప్రభుత్వాలతో పాటు మీడియా కూడా కీలక పాత్ర పోషించడం ప్రశంసనీయం. మీడియా …
Read More »
sivakumar
March 27, 2020 NATIONAL
902
ఇండియాలో రోజురోజకి కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. అయితే ఇందులో భాగంగా ముందుగా మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదు కాగా అటు కేరళ పరిస్థితి కూడా అలానే ఉంది. దాంతో తాజాగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఇంట్లో నుండి బయటకు రాకూడదని ఇంటికి సంబంధించిన ఎటువంటి వస్తువు అయినా సరే హోమ్ డెలివరీ ఉంటుందని ఈమేరకు దీనికి సంబంధించి అన్ని పెర్మిషన్స్ ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర ఉప …
Read More »