sivakumar
March 27, 2020 TELANGANA
965
కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరిందని తెలిపారు. ఇవాళ ఒక్క రోజే 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు. మరో 20 వేల మంది హోం క్వారంటైన్ కానీ, …
Read More »
sivakumar
March 27, 2020 TELANGANA
648
వైరస్ ప్రబలితే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మేము ధైర్యం కోల్పోలేదు.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డితో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. డాక్టర్లు, ఇతర ఇబ్బందితో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. 100 మంది అవసరమైన చోట 130 మంది సిబ్బందిని పెట్టుకుంటున్నాం. ఐసోలేషన్ వార్డుల్లో 11వేల మందికి …
Read More »
siva
March 27, 2020 ANDHRAPRADESH
1,053
కరోనా వైరస్ పై జరుగుతున్నా పోరులో ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి 5నిన్ననే కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి కృష్ణారెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కు అందించారు. …
Read More »
shyam
March 27, 2020 ANDHRAPRADESH
763
కరోనా కల్లోలం వేళ కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా వ్యవహరిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా రేటింగ్ లో కోసం ప్రయత్నిస్తారా, సమాజహితం అక్కర్లేదా… ఆ మాత్రం బాధ్యత అక్కర్లేదా అంటూ ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ… 2 రోజుల క్రితం తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద జరిగిన ఘటన లపై కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు కావాలనే …
Read More »
sivakumar
March 27, 2020 ANDHRAPRADESH
612
కరోనా మహమ్మారి భారత్ లో అడుగుపెట్టినప్పటినుండి ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోయింది. దాంతో మోదీ దేశం మొత్తం లాక్ డౌన్ చెయ్యాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో కాస్త కట్టడి అయ్యిందే చెప్పాలి. ప్రస్తుతం దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కుదురుగా ఉన్నాయని చెప్పాలి. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ కొంచెం పర్వాలేదని చెప్పాలి. దీనిపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ “ఐసోలేషన్, క్వారెంటైన్ ల కోసం …
Read More »
shyam
March 27, 2020 ANDHRAPRADESH
1,015
సంక్షోభాలను కూడా తనకు అనుకూలంగా మల్చుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. ఇప్పుడు కరోనా సంక్షోభం లో కూడా చంద్రబాబు అదే పనికి చేస్తున్నారు. ఈ మధ్య ప్రధాని మోడీకి మళ్ళీ దగ్గర అయ్యేందుకు నానా పాట్లు పడుతున్న చంద్రబాబు కి కరోనా కలిసి వచ్చింది. ఇంకేం పొద్దున్న లేస్తే మోడీ భజన చేస్తున్నారు మన బాబుగారు. కరోనా కట్టడికి ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యలు భేష్ …
Read More »
shyam
March 27, 2020 ANDHRAPRADESH
851
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న విజయవాడ లో రెండు కేసులు నమోదు కాగా తాజాగా విశాఖ లో మరో కేసు నమోదైంది. దీంతో కరోనా పాజిటివ్ కేసులు 12కు చేరుకున్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. విశాఖలో మరో పాజిటివ్ కేసు నమోదయ్యిందని.. దీంతో కరోనా …
Read More »
sivakumar
March 27, 2020 ANDHRAPRADESH, POLITICS
4,866
వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సీఎం జగన్ గారు ఏర్పాటు …
Read More »
sivakumar
March 27, 2020 ANDHRAPRADESH, POLITICS
4,803
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇండియా కూడా మొత్తం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే తాజాగా ఇక్కడ వాతావరణం కొంచెం పర్లేదనే చెప్పాలి. ఇక ఏపీలో అయితే అతి తక్కువ కేసులు ఉన్నాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు …
Read More »
shyam
March 27, 2020 ANDHRAPRADESH
1,009
కరోనా నేపథ్యంలో తిరుమల లో అఖండ దీపం ఆరిపోయింది అని దుష్ప్రచారం జరుగుతుంది. అయితే టీటీడీ మాత్రం భక్తుల దర్శనాలు ఆపివేసినా స్వామివారి పూజా కైంకర్యాలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తోంది. కాగా అఖండ దీపంపై వస్తున్న ఆరోపణల పై టీటీడీ ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు స్పందించారు. …
Read More »