siva
March 23, 2020 ANDHRAPRADESH
954
ఏపీ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను …
Read More »
rameshbabu
March 21, 2020 BHAKTHI, SLIDER, TELANGANA
8,871
ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తుందని, అయితే ప్రాణాంతక కరోన వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలతో పాటు సామూహిక శ్రీరామనవమి వేడుకలను నిర్వహించవద్దని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపథ్యంలో ఎటువంటి ఆడంబరాలకు తావు లేకుండా పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.ఈ నెల 25 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ కార్యాలయంలోనే ఉదయం 10 గంటలకు పంచాంగ …
Read More »
shyam
March 21, 2020 ANDHRAPRADESH
1,772
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. కరోనాపై ప్రజల్లో భయాందోళన తగ్గించడానికి సీఎం జగన్ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, కరోనాతో జ్వరం వస్తుంది కాబట్టి పారాసెట్మాల్ టాబ్లెట్ వాడితే సరిపోతుందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కరోనాకు పారాసెట్మాల్ వాడితే సరిపోతుంది..పెద్దగా భయపడాల్సిన …
Read More »
rameshbabu
March 21, 2020 SLIDER, TELANGANA
899
రేపటి జనతా కర్ఫ్యూను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన రీతిలో 24 గంటలు పాటించి…విజయవంతం చేద్దామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం లో ఎలా పాల్గొన్నామో అదే స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందామన్నారు. కరోనా పై ఈ యుద్దంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని చెప్పారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎళ్లుండి ఆరు …
Read More »
rameshbabu
March 21, 2020 SLIDER, TELANGANA
840
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు దాదాపు ఇరవై నాలుగంటల పాటు రవాణా సర్వీసులు బంద్ కానున్నాయి. ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో …
Read More »
siva
March 21, 2020 ANDHRAPRADESH
1,440
ఏపీ మాజీ ముఖ్యమంత్రి మనవడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తనయుడికి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. “నా బెస్ట్ ఫ్రెండ్ కి హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతున్నాను. నాతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, నాతో కలిసి అల్లరి చేస్తూ, కొంటె పనుల్లో భాగస్వామిగా ఉంటూ, నాతో కలిసి పెద్ద పెద్ద పనులు చేసే నా …
Read More »
rameshbabu
March 21, 2020 SLIDER, TELANGANA
1,020
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఇరవై ఒకటికి చేరుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,274నిఘా బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుండి ఇప్పటివరకు తెలంగాణకు ఇరవై వేలకు పైగా మంది వచ్చారు. పదివేల మందికి పైగా కరోనా పరీక్షలు చేశాము. ఏడు వందల మందికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానం ఉంది.వీరందరికీ పరీక్షలు …
Read More »
rameshbabu
March 21, 2020 MOVIES, SLIDER
2,599
ప్రముఖ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగ వ్యవహరిస్తున్నాడు. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకోగ కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో లేటు వయస్సు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ను …
Read More »
rameshbabu
March 21, 2020 MOVIES, SLIDER
2,128
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” తన పెళ్ళిపై వస్తోన్న పుఖార్లపై స్పందిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తనకంటూ ఒక జీవితం ఉంది. అందులోకి కొంతమంది వేలు పెట్టే ప్రయత్నాలు చేయడం నచ్చడం లేదని తేల్చి చెప్పింది. అయితే 2008లో ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. అయితే ఆ ప్రేమ కొనసాగలేదు. …
Read More »
shyam
March 21, 2020 ANDHRAPRADESH
1,090
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అలా అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అంతే కాదు చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా చేసిన విద్యుత్ పీపీఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించింది. …
Read More »