Classic Layout

ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీకీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నంలోని పాడేరు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలలో ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 325 …

Read More »

సింగరేణి కార్మికుడు హౌజ్‌ క్వారంటైన్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అధికారులు నడుంబిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దుల్లో 14 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. మరో నాలుగుచోట్ల తాత్కాలిక చెక్‌ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతి చెక్‌పోస్టు దగ్గర రవాణాశాఖ నుంచి ఇన్‌స్పెక్టర్‌స్థాయి అధికారిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న వాహనాలను చెక్‌పోస్టుల్లో తనిఖీ చేస్తున్నారు. …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ పన్నిన మరో కుట్రను బయటపెట్టిన వైసీపీ నేత..!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైయస్ జగన్ సీఎం అయిన మరుసటి రోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రతిక్షణం విషం కక్కుతూనే ఉన్నాడు. తన ఐదేళ్ల అరాచక, అవినీతి పాలనను సహించలేక ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతిని చంద్రబాబు మరిచాడు. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే దుష్ప్రచారం చేయడం మొదలెట్టాడు.  తాను అధికారంలో లేకపోతే..ఏదో అరాచకం …

Read More »

కేంద్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి ఎంపికైన ఎంపీ జోగినపల్లి సంతోష్

ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి, పనితీరుపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీకి రాజ్యసభ సభ్యులు ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఎంపిక అయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు మార్గదర్శకంగా నిలిచే ఈ కమిటీ 1964 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. లోక్ సభ నుంచి 15 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులు మొత్తం …

Read More »

కరోనా అప్డేట్స్..ఇండియాలో 258కి చేరుకున్న కేసులు !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా కేసులు నమోదైన సంఖ్య 258కు చేరుకుంది కాగా ఇందులో నలుగురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే …

Read More »

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఇంట్లో సుకేశ్‌గుప్తా….అరెస్ట్

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఇంట్లో సీసీఎస్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్‌ ఇంట్లో ముసద్దీలాల్‌ జ్యువెల్లరీస్‌ అధినేత సుకేశ్‌ గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. సుకేశ్‌ గుప్తాపై ఎస్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అసోసియేట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్‌ గుప్తాను అదుపులోకి …

Read More »

నిమ్మగడ్డతో వాయిదా నాటకం.. చంద్రబాబు భయపడిందిక్కడే !

ఈరోజుల్లో ఎన్నికల్లో గెలవాలి అంటే డబ్బు, మందు ఇలాంటివి ఉండాల్సిందే. ప్రజలకు వీటి రుచి చూపించి ఓట్లు వేయించుకుంటారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన మాస్టర్ ప్లాన్ ఇదే అని చెప్పాలి. తప్పుడు హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి చివరికి గెలిచాక చేతులు ఎత్తేశాడు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో గెలవడానికి అన్ని అడ్డదారులు తొక్కినా చంద్రబాబు గెలవలేకపోయాడు. కాని జగన్ విషయంలో అలా జరగలేదు. డబ్బు, మందు ఇలాంటివి …

Read More »

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక సూత్రాలు – జాగ్రత్తలు

కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఆందోళన పడనవసరం లేదు. తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు. కరోనా వైరస్ గాలిలో ప్రయాణించలేదు.* COVID-19 వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వచ్చే తుంపర ద్వారా బయటకు వెదజల్లబడుతుంది. ఆ తుంపర గాలిలో …

Read More »

తేడావస్తే చంద్రబాబైనా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరు.

ఆంధ్రప్రదేశ్  ఎలక్షన్ కమీషనర్నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి  కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై  పోలీసుల దర్యాప్తు ముమ్మురం చేసారు.  స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్డ్ తీర్పు ఇచ్చిన కొంత సమయంలోనే ఎల్లోమీడియాలో ఈసీ లేఖ ప్రసారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతుంది. ఈసీ లేఖ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈసీ నిమ్మగడ్డతో …

Read More »

ఈసీ లేఖ లీకుపై పోలీస్ దర్యాప్తు ముమ్మరం.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!

ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మురం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్డ్ తీర్పు ఇచ్చిన అరగంటలోనే ఎల్లోమీడియాలో ఈసీ లేఖ ప్రసారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. ఈసీ లేఖ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈసీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat