shyam
March 19, 2020 ANDHRAPRADESH
865
ఏపీ స్థానిక సంస్థల వాయిదా వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేస్తూ, ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీరును సుప్రీంకోర్ట్ తీర్పు తప్పుపట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరో నీచమైన కుట్రకు పాల్పడ్డాడు. సీఎం జగన్ది ఫ్యాక్షన్ నేపథ్యమని, వైసీపీ నేతలతో తనకు, తన కుటుంబానికి ప్రాణభయం ఉందని ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసినట్లు ఓ …
Read More »
rameshbabu
March 19, 2020 HYDERBAAD, SLIDER, TELANGANA
989
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు వర్కింగ్ హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ హాస్టళ్లే మూసివేయాలి తప్పా వర్కింగ్ హాస్టళ్లను కాదు అని కోఆర్డినేషన్ కమిటీ ఆన్ కొవిడ్ -19 స్పష్టం చేసింది. రాత్రికి రాత్రే హాస్టళ్లను ఖాళీ చేయమంటే వేలాది మంది ఉద్యోగులు ఎక్కడికెళ్తారని హాస్టల్ ఓనర్లను ప్రశ్నించింది. ఎవరైన బలవంతంగా ఖాళీ చేయమంటే డయల్ 100కు సమాచారమివ్వాలని కమిటీ సూచించింది.
Read More »
rameshbabu
March 19, 2020 ANDHRAPRADESH, SLIDER
1,422
ఏపీలో మరో కరోనా కేసు నమోదయింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.బాధితుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నెల్లూరు జిల్లాకు విదేశాల నుండి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.త్వరలోనే అతడ్ని డిశ్చార్జ్ చేసే అవకాశముంది. అయితే తాజా కేసుతో ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది.
Read More »
rameshbabu
March 19, 2020 INTERNATIONAL, SLIDER
1,241
ప్రపంచాన్నే భయపెడుతున్న కరోనా వైరస్ ను జయించింది ఓ బామ్మ.. కరోనా మృతుల కేసులో ఎక్కువమంది ఎక్కువ వయస్సువాళ్ళు న్న నేపథ్యంలో ఏకంగా 103ఏళ్లు ఉన్న బామ్మ ఆ వైరస్ బారీ నుండి బయటపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇరాన్ దేశానికి చెందిన 103ఏళ్ళ బామ్మ కరోనాను జయించింది. వారం రోజుల కిందట ఆమెకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ బామ్మను ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు చికిత్సను అందించారు. …
Read More »
rameshbabu
March 19, 2020 SLIDER, TELANGANA
752
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంటిఇంటికెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియా నుండి కరీంనగర్ కు వచ్చిన పదకొండు మంది ప్రచారకుల్లో ఏడుగురికి కరోనా పాజిటీవ్ అని తేలడంతో అధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి రామగుండం వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్లో వాళ్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎస్ 9 బోగీలో ఉన్నవాళ్లందరూ పరీక్షలు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అటు నగరంలో 144సెక్షన్ …
Read More »
rameshbabu
March 19, 2020 NATIONAL, SLIDER
2,979
మీకు రేషన్ కార్డు ఉందా..?. అయితే ఇది నిజంగా శుభవార్తనే. ప్రస్తుతం దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఆరునెలల సరుకులను ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావంతో జన జీవనం ఇబ్బందికరంగా మారింది. పేదలకు ఇబ్బంది కలగకుండా బియ్యం,గోధుమలు,పంచదార,నూనె తదితర వస్తువులను తీసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి రాం విలాశ్ పాశ్వాన్ వెల్లడించారు. …
Read More »
rameshbabu
March 19, 2020 SLIDER
1,023
ప్రపంచంలో చాలా దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో ఈ వైరస్ తనకు సోకిందనే అనుమానంతో ఏకంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచితే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరోనా టెస్టుల్లో అనుమానంగా ఉన్న వ్యక్తిని సప్దర్ జంగ్ ఆస్పత్రిలోని ఏడో అంతస్తులో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే …
Read More »
rameshbabu
March 19, 2020 SLIDER
798
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. అటు బెంగళూరులో రెండు,నోయిడాలో మరో కొత్త కేసు నమోదు అయింది. మొత్తంగా దేశం మొత్తం ఒక్క రోజులోనే పన్నెండు కొత్త కేసులు నమోదవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ,కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది.
Read More »
sivakumar
March 19, 2020 INTERNATIONAL
1,681
కరోనా వైరస్ కారణంగా బుధవారం ఇటలీలో ఏకంగా 475 కొత్త మరణాలు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో ఎక్కువ మరణాలు నమోదు చేసిన దేశం ఇటలీనే. దాంతో ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 2978 కు చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ వైరస్ సోకినవారి సంఖ్య 35,713 కు చేరుకుంది. మరోపక్క ఆదివారం 368 మంది మరణించడంతో ఇటలీలో రెండవ అత్యధిక మరణాలుగా నమోదు అయ్యింది. 6 కోట్ల జనాభా ఉన్న …
Read More »
shyam
March 19, 2020 ANDHRAPRADESH
1,277
ఏపీ స్థానిక ఎన్నికల వాయిదా వివాదంలో రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతుంది. ఎన్నికల వాయిదాపై విచారణ జరిపిన సుప్రీంకోర్డ్ ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తూ ఈసీ తీరును తప్పుపట్టింది. దీంతో ఖంగుతిన్న టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే కొత్త కుట్రలను తెరలేపాడు. నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ ఓ ఫేక్ లేఖ సృష్టించాడు. అయితే ఆ లేఖ ఏకంగా నిమ్మగడ్డ ఈమెయిల్ నుంచి బయటకు వచ్చిందని …
Read More »