shyam
March 17, 2020 ANDHRAPRADESH
1,168
టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను, ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీవీ సస్పెషన్పై చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా గగ్గోలు పెట్టింది. అధికారులపై కక్షగట్టి వేధిస్తున్నారంటూ చంద్రబాబు సీఎం జగన్పై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు కాగా గత ప్రభుత్వ హయాంలో …
Read More »
rameshbabu
March 17, 2020 SLIDER
1,146
తోటకూరలో యాబై కేలరీల శక్తి లభిస్తుంది బీ1,బీ2 విటమిన్లు ఉంటాయి దీనివలన కంటిచూపుకు చాలా మంచిది బచ్చలికూరలో 66% ఐరన్ ఉంటుంది..ఇది మొలలను అరికడుతుంది ఆవిశ కూరలోని ఐరన్ గర్భిణీలకు మేలు చేస్తుంది ఇది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది పుదీనా నోటి దుర్వాసనను,నోటిలోని పుండ్లను నివారిస్తుంది కొత్తిమీర రక్తవృద్ధిని ,జీర్ణవృద్ధిని ,ఆకలిని పెంచుతుంది
Read More »
rameshbabu
March 17, 2020 LIFE STYLE, SLIDER
1,493
దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో మాస్కులపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీచేసింది * ఆరుగంటలకు ఓసారి లేదా తడిగా అయినప్పుడు మాస్కులను మార్చాలి * ముక్కు నోరు గడ్డం కవర్ చేసేలా మాస్కులు ధరించాలి * ఒకసారి వాడిన మాస్కును డస్ట్ బిన్ లో పడేయాలి * తీసేటప్పుడు ముందు భాగాన్ని చేతులతో తాకొద్దు * మాస్కులు తొలగించిన తర్వాత సబ్బు నీళ్ళు/ఆల్కాహాల్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి
Read More »
rameshbabu
March 17, 2020 INTERNATIONAL, LIFE STYLE, NATIONAL, SLIDER
2,335
కరోనా ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 162దేశాల్లో 1,82,609మంది కరోనా వైరస్ బారీన పడ్డారు. ఇందులో 7,171మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చైనా దేశంలో 80,881 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,226మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇటలీలో 27,980కేసులు నమోదైతే 2,158మంది మృతినొందారు. ఇరాన్ లో 14,991 కేసులు నమోదైతే 853మరణాలు చోటు చేసుకున్నాయి.స్పెయిన్ లో 9942 కేసులు నమోదైతే …
Read More »
rameshbabu
March 17, 2020 BUSINESS, SLIDER
1,195
మార్కెట్ వారం ప్రారంభరోజు అయిన సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కానీ ఈరోజు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ నలబై తొమ్మిది పాయింట్ల లాభంతో 31,434 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,224 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. యస్ బ్యాంక్, హెక్సావేర్,టాటా స్టీల్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పీవీఆర్,ఫ్యూచర్స్ రిటైల్ ,ఎండ్యూరెన్స్ టెక్నాలజీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Read More »
rameshbabu
March 17, 2020 LIFE STYLE, SLIDER
1,136
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. మొత్తం లక్ష ఎనబై ఎనిమిది వేల మందికి కరోనా వైరస్ సోకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కరోనా వైరస్ తల్లుల నుండి కరోనా వైరస్ కడుపులో ఉన్న పిల్లలకు సోకదని చైనాలోని హౌఝాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేసిన సర్వేలో తేలింది. కరోనా వైరస్ ప్ర్త్రారంభమైన వూహాన్ లో నలుగురు గర్భిణీలు కోవిడ్ వైరస్ బారీన పడినప్పటికి …
Read More »
rameshbabu
March 17, 2020 MOVIES, SLIDER
884
వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా రాణిస్తోన్న అగ్రహీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ తాజా మూవీ ఖరారైనట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఛలో,భీష్మ సినిమాలతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుములతో మహేష్ బాబు తర్వాత మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భీష్మ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు …
Read More »
rameshbabu
March 17, 2020 CRIME, SLIDER, TELANGANA
2,525
తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో గతంలో జరిగిన దిశ సంఘటన మాదిరిగా మరో ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులో గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకి చేరుకుని మహిళ శరీరంపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం …
Read More »
sivakumar
March 17, 2020 18+, MOVIES
926
కరోనా వైరస్తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతున్న విషయం అందరికి తెలిసిందే. దాంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. స్కూల్స్, మాల్స్, పార్కులు అన్నీ మూసివేయాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా ఎలాంటి షూటింగ్ లు ఉన్నా తక్షణమే ఆపేయాలని ఆదేశించింది. కాని ఈ ఆదేశాలను లెక్క చేయకుండా ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్ర షూటింగ్ జార్జియాలో చేస్తున్నారు. ఈ షెడ్యూల్ మూడు …
Read More »
rameshbabu
March 17, 2020 SLIDER, TELANGANA
804
తెలంగాణ రాష్ట్రంలో 2021ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే మహోత్తర లక్ష్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 12.71లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరోవైపు రానున్న ఏడాది పూర్తయ్యేలోపు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇది సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సీతరామ ప్రాజెక్ట్ ద్వారా 2.88లక్షల ఎకరాలకు … దేవాదుల కింద 2.56లక్షల ఎకరాల అయకట్టును …
Read More »