sivakumar
March 13, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
866
వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒకలా ఆ తరువాత మరోలా ఉండడం ఆయనకు అలవాటే అనేది 2014 ఎన్నికలు తరువాత ప్రజలకు బాగా అర్ధమయింది. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చంద్రబాబు చేతులెత్తేశారు. దీనిపై స్పందించిన వేణుంబాక “ఎంతకైనా దిగజారతాడు చంద్రబాబు. పోలీసులు, ఎన్నికల విధుల్లో …
Read More »
shyam
March 12, 2020 ANDHRAPRADESH
2,305
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై విసిగిపోయి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరణం వెంకటేష్తో పాటు మాజీ మంత్రి …
Read More »
KSR
March 12, 2020 SLIDER, TELANGANA
995
తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు. టిఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేస్తారు. తమను రాజ్యసభ అభ్యర్థులుగా నిర్ణయించినందుకు కేశవరావు, సురేష్ రెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరినీ ముఖ్యమంత్రి అభినందించారు.
Read More »
shyam
March 12, 2020 TELANGANA
894
రామప్పని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు వీలుగా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ని మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అభ్యర్థించారు. ఇందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దేవాలయాలు, వారసత్వ కట్టడాల సంరక్షణకు సిద్ధంగా ఉందన్నారు. కాగా, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత …
Read More »
shyam
March 12, 2020 ANDHRAPRADESH
3,358
ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. గత 9 నెలలుగా టీడీపీ రాజకీయంగా ఎన్ని కుట్రలు చేసినా…తట్టుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. లోటు బడ్జెట్ ఉన్నా జాగ్రత్తగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే నీచ రాజకీయానికి తెర లేపాడు. గత 9 నెలలుగా రోజుకో …
Read More »
shyam
March 12, 2020 ANDHRAPRADESH
1,140
అధికార, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి గ్రామాల రైతులతో గతమూడు నెలలుగా ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి గంటాతో సహా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జ్లతో సహా కీలక నేతలంతా విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ ఓ తీర్మానం ఆమోదించి చంద్రబాబుకు పంపారు. …
Read More »
sivakumar
March 12, 2020 SPORTS
990
మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం ఇప్పటికే ఉంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పుడు తాజాగా ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని జనాలు లేకుండానే జరిగేలా కనిపిస్తుంది. ముంబై లో అయితే …
Read More »
siva
March 12, 2020 ANDHRAPRADESH
1,757
తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు భారీ షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కరణం బలరాం ఆయన తనయుడు వెంకటేష్తో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇప్పటికే గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచి కూడా ఆ పార్టీ విధానాలు నచ్చక చంద్రబాబు మాట తప్పే నైజం నచ్చక టిడిపి కి …
Read More »
sivakumar
March 12, 2020 CRIME
2,972
టిక్ టాక్ పిచ్చికి మరో యువకుడు బలి అయ్యాడు. కపిల్ అనే 23ఏళ్ల కుర్రాడు టిక్ టాక్ మోజులో పడి ట్రాక్టర్ బోల్తా పడడంతో మరణించాడు. ఈ కుర్రాడికి పెళ్లి అయ్యి కేవలం రెండునెలలే అయ్యింది. తెలిసిన సమాచారం ప్రకారం ఆ కుర్రాడు టిక్ టాక్ చెయ్యడానికి ఆ ట్రాక్టర్ ముందు టైర్స్ పైకి లేపడానికి ప్రయత్నించాడు. ఈ స్టంట్ ను ఇంకో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అయితే అనుకోకుండా …
Read More »
shyam
March 12, 2020 ANDHRAPRADESH
1,866
స్థానిక సంస్థల ఎన్నికల వేళ జరిగిన మాచర్ల ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది. అధికార వైసీపీ టార్గెట్గా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మా పార్టీ నేతలను చంపేస్తారా..చంపేస్తే చంపేయండి అంటూ..వరుస ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. ఏకంగా డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి రోడ్డుపై కూర్చుని నానా హంగామా చేశాడు. ఇక టీడీపీ కార్యాలయంలో బోండా ఉమ ప్రెస్మీట్ పెట్టి మాచర్ల వైసీపీ …
Read More »