Classic Layout

లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏం జరగనుందో చెప్పిన తోట త్రిమూర్తులు

34 సంవత్సరాలుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని వీడలేని పరిస్ధితుల్లో, భయంకరమైన మోసం చేసేటటువంటి పరిస్థితులను చూసి, ఇంకెంతకాలం మోసపోతామని, ఈ మోసపూరితమైన మాటల నుంచి భయటకు రావాలనే ఉద్ధేశ్యంతోనే కదిరి బాబూరావు బయటకు వచ్చారని తోట త్రిమూర్తులు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటల వల్లే పార్టీని వీడానని స్వయంగా బాబూరావు చెప్పారని, అదీ చంద్రబాబు నైజమన్నారు. మేనిఫెస్టోను ఒక బైబిల్‌లా, ఖురాన్‌లో నమ్మేటటువంటి వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి అని, ఆయన …

Read More »

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బాలకృష్ణ ఫ్రెండ్.. సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబునాయుడుని ఎవరూ నమ్మలేని పరిస్ధితుల్లోనే తాను తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరానని, తెలుగుదేశం పార్టీకి, గత 33 సంవత్సరాలుగా పనిచేస్తున్నాని, పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపిలోనే ఉన్నానన్నారు. కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచానని, అలాంటి తనను కనిగిరి నుంచి పక్కకు పంపించారన్నారు. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే నూటికి నూరుశాతం వైయస్సార్సీపీకి అనుకూలంగా ప్రాంతం, అలాంటి చోటు నుంచి తాను 2014లో …

Read More »

జగన్ మార్క్ పాలన.. షురూ అయిన ఆపరేషన్ “సురా”

ఏపీలో మరికొద్దిరోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధంలో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచుతున్న, అమ్ముతున్న మద్యాని అరికట్టడానికి డీజీపీ ఆదేశాల మేరకు డిఎస్పీలు, సీఐ, ఎస్సైల ఎక్సైజ్ పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ సురా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు ఎక్సైజ్ సిబ్బంది మొత్తం పలు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో గ్రామాలలో మెరుపుదాడులు నిర్వహించి, అక్రమ మద్యం …

Read More »

బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఇరుక్కున్న గంటా..ఆస్తుల వేలం..!

టీడీపీ నేతలు వరుసగా బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నా టీడీపీ ఎంపీలా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి 6 వేల కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో కూరుకుపోగా..ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 837 కోట్ల రుణాల ఎగవేసిన రాయపాటి సాంబశివరావు, 13 కోట్లు ఎగవేసిన బాలయ్య అల్లుడు భరత్ తదితర నేతల …

Read More »

టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎంపికైన అభ్యర్ధులు వీరే !

తెలంగాణ కోటాలో కాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్ధుల పేర్లను టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఖరారు చేసారు. కే కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తుంది. వీరి పేర్లను నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ తరపున పలువురు నేతలు ఈ సభ్యత్వాని ఆశించినా చివరుకు ఈ ఇద్దరు నేతలవైపే కేసీఆర్ మొగ్గుచూపినట్టుగా తెలుస్తుంది.

Read More »

రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు కుటిల రాజకీయం…టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య..!

స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో టీడీపీ బడుగు, బలహీనవర్గాల పార్టీగా పేరు పొందింది. దళితులకు, బీసీలకు, ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. పుష్పరాజ్, మోత్కుపల్లి, బాలయోగి వంటి ఎందరో దళిత నేతలకు ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ క్రమంగా దళితులకు, బీసీలకు దూరమవుతూ వస్తుంది. చంద్రబాబులో మొదటి నుంచి కులాభిమానం ఎక్కువ. గత 30 ఏళ్లుగా తన సొంత …

Read More »

కోర్టుకెళ్లైనా మందు పంచిపెట్టడానికి అనుమతి  తెస్తాదట..నువ్వూ నీ పిచ్చి ఐడియాలు !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం మొత్తం మారిపోయింది. అప్పటి చంద్రబాబు హయాంలో బ్రస్టుపెట్టిన రాష్ట్రానికి జగన్ మార్పు తీసుకొచ్చారు. ఒక నుతాన అధ్యాయాన్ని తీసుకొచ్చారు అనడంలో సందేయమే లేదు. ఇంట్లో ఆడవారికి ఇబ్బందిగా ఉంటుందని మద్యం విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని అందరి మన్నలను పొందాడు. మరోపక్క ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మద్యం మహమ్మారి విషయంలో సంచలనం సృష్టిస్తున్నాడు. కాని చంద్రబాబు …

Read More »

బ్రేకింగ్…వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

విశాఖ జిల్లాలో టీడీపీ వరుసగా ఎదురుదెబ్బలు తగులున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి తోడు జై అమరావతి నినాదంతో విశాఖలో పర్యటించేందుకు వచ్చిన చంద్రబాబుకు ఎయిర్‌పోర్ట్ వద్ద ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఘోర అవమానం ఎదురైంది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై పదేపదే విషం కక్కుతున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజల మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రజల్లోకి …

Read More »

ఆ ఒక్కరోజే ముఖేష్ అంబానీ పతనానికి కారణమట..ఎందుకంటే?

ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు వేడి వేడిగా ఉన్నాయి.ఇండియా లేదా అమెరికా ఇలా ఏ దేశమైన ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బతో చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా స్టాక్ ధరలు పడిపోయాయి. ముఖ్యంగా మార్చి9 రోజే చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి చెడ్డ రోజు అని చెప్పాలి. ఈ దెబ్బతో అంబానీ ఇకపై ఆసియా యొక్క ధనవంతుడు కాదని చెప్పాలి..ఎందుకంటే ! * …

Read More »

ఒకప్పుడు కిరోసిన్ అమ్మిన మారుతీరావు..ఇప్పుడు కోట్లు సంపాదించినా ఏం లాభం ?

మిర్యాలగూడ మారుతీరావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఈయనకు సుమారు 200కోట్లు ఆస్థి ఉందని తేలింది. ఎన్ని కోట్లు ఉంటే ప్రయోజనం ఏముంది. కన్న కూతురుకి దూరమయిపోయి చివరికి ఒక ముద్దాయిగా సమాజంలో ముద్ర వేయించుకున్నాడు. కిరోసిన్ అమ్మకంతో మొదలుపెట్టిన తన వ్యాపారం ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎన్నో రకరకాల వ్యాపారాలు చేసి మంచి స్థాయికి వచ్చాడు. బిల్డర్ గా మారి రియల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat