Classic Layout

బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ కు ఆటంకం..హైకోర్ట్ లో అప్పీల్ !

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కు కొద్దిరోజులే సమయం ఉంది. మార్చి 29 నుండి ముంబై వాంఖడే వేదికగా చెన్నై, ముంబై మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ తో రెండు నెలల పాటు ఐపీఎల్ అభిమానులకు పండగే అని చెప్పాలి. మరోపక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ సమయంలో ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. …

Read More »

అభిమానులను 20ఏళ్ళు వెన్నక్కి తీసుకొచ్చిన లెజెండ్స్ !

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా లెజెండరీ ఆటగాలు ఆయా దేశాల తరపున ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇండియా జట్టుకు సచిన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ వెస్టిండీస్, ఇండియాకు జరగగా ఇండియా విజయం సాధించింది. మరోపక్క నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా ఓడిపోతుంది అనుకున్న ఇండియా ఇర్ఫాన్ దెబ్బకు …

Read More »

జగన్ విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మొత్తం ఒక్కొకటిగా నేరవేరుస్తున్నాడు. అటు రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఇలా అన్ని విభాగాల్లో అందరికి సమాన న్యాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్కూల్స్ విషయానికి వస్తే మంగళవారం నాడు స్కూల్‌ ఎడ్యుకేషన్‌పై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో జగన్ విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు ఉంటాయి. మూడుజతల యూనిఫారమ్స్, షూ, సాక్స్, బెల్టు, …

Read More »

చంద్రబాబు విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..!

స్థానిక ఎన్నికల వేళ..చంద్రబాబుకు పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి షాక్ ఇచ్చారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 20 ఏళ్లుగా వైయస్ కుటుంబంతో పోరాడుతున్న పార్టీలో తగిన గౌరవం లేదని, చంద్రబాబుతో గ్యాప్ పెరిగిందని సతీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సతీష్ రెడ్డి రాజీనామాపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. టీడీపీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

 వివాదాస్పద టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై తనదైన స్టైల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ మావాడే అని చెబుతూ చంద్రబాబును వరస్ట్ సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఒక్కటైనా వైసీపీని ఓడించలేవు… స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేది …

Read More »

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్….వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

ఏ ముహూర్తంలో చంద్రబాబు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి జై కొట్టాడో కాని…టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేసి…ఫ్యాన్ కిందకు చేరుతున్నారు..డొక్కామాణిక్య వర ప్రసాద్, రెహమాన్, సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు ఇలా రోజుకో టీడీపీ నేత వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డొక్కా, రెహమాన్‌లు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరగా…మార్చి 13 న సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు, పాలకొండ్రాయుడు తదితరులు కూడా వైసీపీ కండువా కప్పుకోవడం …

Read More »

గ్లామర్ తో కసిపెంచుతున్న కసాండ్రా

రెజీనా కసాండ్రా..టాలీవుడ్ లో తన నటనతో, మాటలతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను బాగానే ఆదరించారు. అయినప్పటికీ తను టాప్ ప్లేస్ ను దక్కించుకోలేకపోయింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘ఎవరు’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఈరోజుల్లో చిన్న మిస్టేక్ జరిగితేనే వాళ్ళ కెరీర్ అంతం …

Read More »

మారుతీరావు ఆస్తుల విలువ ఎంతో తెలుసా…?

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు.శనివారం రాత్రి హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంగతి విదితమే. అయితే మారుతీరావు ఆస్తుల విలువ అక్షరాల రెండు వందల కోట్లు ఉంటుందనే వార్తలు జిల్లాలో విన్పిస్తున్నాయి. కిరోసిన్ వ్యాపారంతో ప్రారంభమైన మారుతీరావు ప్రస్థానం రైస్ మిల్లర్ గా..తర్వాత రియల్ ఎస్టేట్ గా అంచెలంచెలుగా ఎదిగాడు..

Read More »

టీడీపికీ సతీష్ రెడ్డి రాజీనామా.. వైసీపీలోకి చేరిక…డేట్ ఫిక్స్..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మార్చి 9 న ఒకేరోజు టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, రెహమాన్‌లు పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జగన్ బద్ధశత్రువు, పులివెందులలో పార్టీకి పెద్ద దిక్కు అయిన టీడీపీ సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. మార్చి 13న తన బద్ధ శత్రువైన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..మార్చి 31వరకు స్కూల్స్, అంగనవాడీలతో సహా అన్నీ బంద్.. !

భారత్ లో కరోనా దెబ్బకు రోజుకో రాష్ట్రం చొప్పున సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో స్కూల్స్ మార్చి 31వరకు మూసేసారు. ఇప్పుడు తాజాగా కేరళ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది 7వ తరగతి వరకు మార్చి 31వరకు స్కూల్స్ మూసివేయగా 7,8,9 తరగతుల విద్యార్ధులకు ఎదావిదిగా క్లాస్ లు జరగనున్నాయని, కాని ప్రైవేటు క్లాసులు, అంగనవాడీలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు కేరళ సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat