Classic Layout

ప్రజా చైతన్యయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేకు జేజేలు పలికిన టీడీపీ కార్యకర్తలు..!

ఏపీలో అధికార వైసీపీ. ప్రతిపక్ష టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ముఖ్యంగా గత రెండున్నర నెలలుగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో రాజధాని రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇక వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్ వద్ద చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. రీసెంట్‌గా ప్రజా …

Read More »

చంద్రబాబు అను”కుల”మీడియా ఛానల్‌కు బీజేపీ అధిష్టానం సీరియస్ వార్నింగ్..!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఆయన అనుకుల మీడియా ఛానళ్లు జర్నలిజం విలువలను తొంగలొ తొక్కేస్తూ… నిస్సిగ్గుగా బరితెగిస్తూ ప్రత్యర్థి పార్టీల నేతలపై ఎలా దుష్ప్రచారం చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అమరావతి ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు అనుకుల బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పదే పదే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఎల్లోమీడియా ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నాడు. అయితే కేంద్రం మాత్రం మూడు రాజధానుల …

Read More »

పొత్తులు లేకుండా ఎన్నికలకు పోయే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదా..?

యూటర్న్‌ల చంద్రబాబు మరో బిగ్ యూటర్న్‌కు సిద్ధమవుతున్నాడు..ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మళ్లీ పదేళ్ల తర్వాత పాత మిత్రులతో పొత్తుకు సిద్ధమవుతోంది. ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన ఎర్ర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నాడు. అసలు చంద్రబాబు ఏ ఎన్నికలైనా సరే పొత్తులు లేకుండా ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయడు..గతంలో 1999లో, 2004లో, 2009లో, 2014లో చంద్రబాబు పొత్తులతో ఎన్నికలకు వెళ్లాడు. 1999లో ఎన్డీయేతో పొత్తు …

Read More »

పేటీఎమ్ పై కరోనా ప్రభావం..రాత్రికి రాత్రే సంచలనం !

కరోనా కారణంగా పేటిఎమ్ కంపెనీలో ఉద్యోగి ఒకరు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. మరొక వ్యాపారవేత్త వైరస్ బారిన పడిన కేసు తాజాగా గురువారం బయటపడింది, దాంతో ఢిల్లీలో కార్పొరేట్లు భయంకరమైన కరోనా వైరస్ను అరికట్టడానికి అపూర్వమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. అంతేకాకుండా అక్కడే ఉన్న కాగ్నిజెంట్, విప్రో, పేటీఎమ్ వంటి కంపెనీలు రాత్రికి రాత్రే వర్క్ ప్రాసెస్ ను మార్చేసారు. ఇంటిదగ్గర నుండి వర్క్ చెయ్యమని ఆదేశించారు. ఇటీవలే …

Read More »

ఏడు కొండలవాడి సొమ్ముకు కొండంత కాపలా…వైవి సుబ్బారెడ్డి..!

టీటీడీ ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ఎల్‌1, ఎల్ 2, ఎల్ 3 విఐపీ బ్రేక్ దర్శనాల రద్దుతో సామాన్య భక్తులను దేవుడికి మరింత దగ్గర చేశారు. అంతే కాదు వృద్ధులకు, బాలింత స్త్రీలకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలను ప్లాస్టిక్ …

Read More »

వైరస్ తగ్గాలంటే..జనాల మధ్య మానవత్వం మంటకలగాల్సిందే !

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య మానవత్వం తగ్గిపోతుంది. మామూలుగా ఎంత ఎలాంటి వ్యక్తికైనా మానవత్వం ఉంటుంది. అసలు మానవత్వం అంటే ఎవరైనా తెలిసినవాళ్ళు కనిపిస్తే సరదాగా పలకరిచడం, కరచాలన చేసుకోవడం, కొత్తవారు కనిపించినా మాటవరసకు అయినా సరే షేక్ హ్యాండ్ ఇస్తారు. కాని ఇప్పుడు ఆ మానవత్వం చాలా ప్రమాదకరం అని అందరికి బాగా అర్ధమయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు ఇకపై …

Read More »

అందాలు ఆరబోస్తున్న అనుపమ..వైరల్ అవుతున్న పిక్స్ !

అనుపమ పరమేశ్వరన్..తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తుంది. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో శతమానం భవతి చిత్రంలో నిత్య పాత్రతో ఎందరో అభిమానులను తన సొంతం చేసుకుంది. అప్పటినుండి సినిమాల్లో తన స్పీడ్ పెంచింది. మరోపక్క సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. రోజు మంచి పిక్స్ తన ఇంస్టా అకౌంట్ లో పెట్టి ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుంది. …

Read More »

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉన్నట్టా ? లేనట్టా?

కరోనా వైరస్..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎక్కడ చూసినా ప్రజలు భయందోలనకు గురవుతున్నారు. మరోపక్క అగ్రదేశాలు సైతం ఈ వైరస్ కు బయపడుతున్నారు. దాంతో కొన్ని దేశాల్లో భహిరంగ మీటింగ్ లకు అనుమతి నిరాకరించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇప్పటివరకు కొంచెం పర్వాలేదు అనిపించినా రానున్నరోజుల్లో కొంచెం టెన్షన్ తప్పదని చెప్పాలి. ఇప్పటికే 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి ఐపీఎల్ మార్చి నెల చివర్లో …

Read More »

కరోనా అప్డేట్స్..దేశంలో మొత్తం 30కేసులు నమోదు !

గురువారం భారత్ లో మరో కేసు నమోదు అయ్యింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో మార్చి 31వరకు సెలవలు ప్రకటించారు. ఇక సెకండరీ విభాగం అయితే పరీక్షలు పూర్తి అయిన తరువాత ఇదే నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. ఇక దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదు అయ్యయో చూదాం..! ఢిల్లీ ఎన్సీఆర్- 3 ఢిల్లీ-14 మంది ఇటాలియన్లు,1 …

Read More »

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా..దీనికి ఇప్పటివరకు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇక భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరంగా తెలంగాణ లో చూసుకుంటే ఒక కేసు నమోదు అయ్యింది. అయితే కరోనా ప్రబావంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల్లో ఎవరికైనా జలుబు, రొంప, జ్వరం వంటివి వస్తే స్కూల్ కు రావొద్దని విద్యా శాఖా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat