Classic Layout

డీఎంకే ఎమ్మెల్యే ఎస్‌. కథావరయణ్‌ మృతి

డీఎంకే ఎమ్మెల్యే ఎస్‌. కథావరయణ్‌(58) మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్‌.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్‌.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి..బాబు కుళ్లుబుద్ధికి మధ్య జరిగిన పోరాటం..అంబటి ఫైర్..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రెచ్చిపోతుంది. పులివెందుల రౌడీలు వచ్చి చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎల్లోమీడియా అయితే చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడం ఏదో సంఘవిద్రోహ చర్య అన్నట్లుగా చిత్రీకరిస్తోంది. కాగా టీడీపీ, ఎల్లోమీడియా విమర్శలకు వైసీపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో వైసీపీ నేతల కాన్వాయ్‌ల‌‌ను అడ్డుకుని భౌతిక దాడులకు తెగబడింది అమరావతి ఉద్యమకారులైతే…విశాఖలో చంద్రబాబు కాన్వాయ్‌ను …

Read More »

అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?

ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబు మారతాడని, ప్రజలకు చేతోడు వాతోడుగా ఉంటాడని అందరు అనుకున్నారు. కానీ ఏమాత్రం మారలేదు కదా కనీసం కనికరం కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు తన సొంత ప్రయోజనాలకోసం ఎలాగైతే చూసుకున్నాడో ఇప్పుడు కూడా అదేవిధంగా ఆ కుర్చీ కోసం పాకులాడుతున్నాడు. దీనికోసమని జనాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పటికి ప్రతిపక్ష నేత జగన్ ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిపై పోరాటం …

Read More »

విద్యుత్ వినియోగంలో తెలంగాణ కొత్త రికార్డు

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల యాబై రెండు నిమిషాలకు రికార్డు స్థాయిలో మొత్తం 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇది అప్పటి ఉమ్మడి ఏపీ 2014లో వినియోగించిన 13,162మెగా వాట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సాగువిస్తీర్ణం పెరగడం, వ్యవసాయానికి ఉచిత …

Read More »

గూగుల్ పే,పేటీఎం వాడుతున్నారా..?

మీరు గూగుల్ పే వాడుతున్నారా…?. పేటీఎం వాడకుండా అసలు మీకు రోజునే గడవదా..?. అయితే మీరు కాస్త జాగ్రత్త వహించాల్సిందే. అధునీక యుగంలో నేరాలకు కాదేది అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. యూపీఐ యాప్ ల వినియోగం పెరుగుతున్న క్రమంలో వీటిపై వారి కన్ను పడింది. గూగుల్ పే,పేటీఎం లలో ఈ నెంబరుకు మీరు ఎంత పంపిస్తే అంత రెట్టింపు డబ్బులు వస్తాయి అని కొన్ని నెంబర్లను …

Read More »

ఏపీ,తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా..?

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నయా.?. ఇప్పటికే అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు,నేతలు చేరుతుండటంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎదురుకానున్న సమస్యలకు పరిష్కారం దొరకనున్నదా..?. అయితే ఈ వార్తలపై కేంద్ర హోం శాఖ సహయక మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ”ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి అసెంబ్లీ సీట్ల పెంపు ఉండదు. సీట్ల పెంపు అనేది దేశమంతా జరుగుతుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ …

Read More »

తడిపొడి బట్టలతో కుర్రకారును ఊపేస్తున్న రత్తాలు..!

లక్ష్మీ రాయ్..ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎక్కడ ఉంది, ఏమి చేస్తుంది అనేది ఎవరికీ తెలియడంలేదట. రత్తాలు రత్తాలు పాటతో టాలీవుడ్ ని కుదిపేసి ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదట. దాంతో తన కెరీర్ ఇక మూసుకుపోయిందని అందరూ భావిస్తున్నారు. కాని అందరూ అనుకున్నట్టుఈ పాప ఎక్కడికి పోలేదు..ప్రస్తుతం ఓటీటీ వేదికగా పాయిజన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో అఫ్తాజ్ సరసన నటిస్తుంది. ఇకనుండి …

Read More »

రామరాజుగా సునీల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మొదటిగా కమెడియన్ గా ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న నటుడు సునీల్. త్వరలోనే హీరో సునీల్ ఎస్ఐ రామరాజుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా కలర్ ఫోటో చిత్రం బృందం సునీల్ క్యారెక్టర్ కు చెందిన ఒక స్టిల్ ను సోషల్ మీడియాలో …

Read More »

అమరావతిలో అయితే ఉద్యమకారులు.. విశాఖలో అయితే పెయిడ్ ఆర్టిస్టులా.. ఇదేనా పచ్చ సిద్ధాంతం..!

విశాఖలో చంద్రబాబు కాన్వాయ్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంపై టీడీపీ రాజకీయం చేస్తోంది. చంద్రబాబుపై వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పెందుర్తి మండలం, పినగాడి గ్రామంలో ల్యాండ్‌పూలింగ్‌తో ఓ తొమ్మిది మంది రైతులకు అన్యాయం జరిగింది…వారిని పరామార్శించే నెపంతో చంద్రబాబు విశాఖలో అడుగుపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో గత రెండున్నర నెలలుగా విశాఖలో రాజధాని ఏర్పాటుపై విషం కక్కుతున్న చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు …

Read More »

బ్రేకింగ్ న్యూస్..గాయం కారణంగా జట్టుకి దూరమైన శర్మ !

భారత్, న్యూజిలలాండ్ మధ్య జరగబోతున్న రెండో టెస్ట్ లో భాగంగా భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. కుడి చీలమండ గాయం కారణంగా ఇషాంత్ శర్మ క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఉమేష్ యాదవ్ అతని స్థానంలో రావొచ్చని తెలుస్తుంది. మొదటి మ్యాచ్ లో కివీస్ చేతులో ఘోరంగా ఓడిపోయిన భారత్ ఈసారైనా మ్యాచ్ గెలిచి పరువు నిలుపుతుందో లేదో చూడాలి. అయితే మొదటి మ్యాచ్ లో అందరూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat