siva
February 24, 2020 ANDHRAPRADESH
1,463
దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సోమవారం విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఉన్నతాశయంతో సీఎం వైఎస్ జగన్ నవరత్నాలు పథకం లో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టాడు. వసతి దీవెన సాయాన్ని విద్యార్థుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా జమ …
Read More »
siva
February 24, 2020 CRIME
3,374
అక్రమ సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. భార్యకు విషం ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన డాక్టర్ ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టర్తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న యువతి సైతం బెంగళూరులో ప్రాణాలు తీసుకుంది. దీంతో డాక్టర్కు చెందిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలు… చిక్కమగళూరు జిల్లా కడూరులో డాక్టర్ రేవంత్, కవితలు నివాసం ఉంటున్నారు. ఉడుపి పట్టణంలోని లక్ష్మీనగరకు చెందిన బసవరాజప్ప కుమార్తెను కడూరుకు …
Read More »
shyam
February 24, 2020 ANDHRAPRADESH
1,684
ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు..టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర టీడీపీ నేతల చావుకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం 9 నెలల పాలనపై నవ మోసాల పాలన అంటూ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర చేపట్టి తొలుత ప్రకాశం జిల్లాలో పర్యటించాడు. పాపం బాబుగారి యాత్రకు జనాలు దండిగా తరలించాలని..అమరావతి నుంచి జిల్లా నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో టీడీపీ నేతలు పడుతూ లేస్తూ..డబ్బులు కుమ్మరించి జనాలను ఓ మోస్తరు …
Read More »
sivakumar
February 24, 2020 ANDHRAPRADESH, POLITICS
1,189
విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్నవారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదని, ఈ పరిస్థితి మారాలన్నారు. అందుకు ఏకైక మార్గం, వారూ పెద్ద చదువులు చదవాలన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. పేదపిల్లలు మంచి ఉద్యోగాలు పొందాలి.. వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలి, అప్పుడే పేదరికం పోతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ …
Read More »
shyam
February 24, 2020 ANDHRAPRADESH
1,226
ఏపీలో టీడీపీ నేతలు వరుసగా స్కామ్ల్లో ఇరుక్కుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో సహా పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ స్కామ్లో ఇరుక్కోగా..మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, పితాని సత్యనారాయణ ఈఎస్ఐ స్కామ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇక టీడీపీ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలలో జరిపిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ …
Read More »
sivakumar
February 24, 2020 INTERNATIONAL, NATIONAL
1,012
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన అనంతరం నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అనంతరం అక్కడ అన్ని సందర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నూలుమాల వేసారు. అనంతరం చరకా తిప్పారు. చివర్లో ట్రంప్ దంపతులు సందర్శకుల పుస్తకంలో సంతకం చేయడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని సందర్శించడం ఒక మంచి అనుభూతి అని రాసారు.
Read More »
shyam
February 24, 2020 Uncategorized
1,475
వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై జరిగిన హత్యా ప్రయత్నం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 23, ఆదివారం సాయంత్రం అమరావతిలో జరిగిన రథోత్సవం కార్యక్రమానికి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో కలిసి ఒకే కారులో గుంటూరు బయలుదేరిన క్రమంలో లేమల్లె గ్రామంలో టీడీపీ నేతలు తాము వస్తున్న బస్సును అడ్డంపెట్టి ఎంపీని దించారు. బస్సు దిగిన కొందరు …
Read More »
sivakumar
February 24, 2020 INTERNATIONAL, NATIONAL
1,067
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత్ ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక ట్రంప్ భారత్ లో 36గంటల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో ఏడంచల భద్రతతో సిటీ మొత్తం పటిష్టంగా ఉంది. అటు ట్రంప్ ఇటు మోదీ భద్రతతో అంతా అలెర్ట్ గా ఉన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు …
Read More »
siva
February 24, 2020 ANDHRAPRADESH
1,260
ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో భావోద్వేగ స్పీచ్ ఇచ్చారు.తాను ,తన భర్త పరీక్షిత్ రాజు తమ జీవితాంతం జగన్ తోనే ఉంటామని అన్నారు. తమ కట్టె కాలిపోయేవరకు జగనే తమ నాయకుడని అన్నారు. తాను గిరిజన స్కూల్లో నేల మీద కూర్చుని చదువుకున్నానని , ఇప్పుడు గిరిజన శాఖ మంత్రిని చేయడమే కాకుండా, తనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి పక్కన కూర్చునే …
Read More »
sivakumar
February 24, 2020 INTERNATIONAL, NATIONAL
752
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ ట్రంప్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమంలోకి అడుగుపెట్టిన ట్రంప్, మోదీ గాంధీజీ చిత్రపటానికి పూలామాల వేసారు. మోదీ ఆయన గొప్పతనం గురించి దంపతలకు వివరించారు. ఇక ట్రంప్ కుటుంబ సమేతంగా …
Read More »