siva
February 17, 2020 ANDHRAPRADESH, TELANGANA
1,459
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ …
Read More »
shyam
February 17, 2020 ANDHRAPRADESH
1,074
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో రెండు వేల కోట్ల స్కామ్ బయటపడడంతో ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు 2 వేల కోట్ల స్కామ్లో తమ కుల ప్రభువు చంద్రబాబు ఎక్కడ ఇరుక్కుపోతాడో అన్న భయంతో ఎల్లోమీడియా కంగారుపడుతోంది. అసలు ఐటీ దాడుల్లో బయటపడింది..2 …
Read More »
sivakumar
February 17, 2020 TELANGANA
790
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన్నాని పురస్కరించుకొని DMHS క్యాంపస్ లో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గజిటెడ్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జూపల్లి రాజేందర్ గారు జనరల్ సెక్రెటరీ కలిముద్దీన్ అహముద్దీన్ గారి అద్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది మరియు అసోసియేషన్ కార్యక్రమంలో బర్తడే కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామాంజనేయులు, ట్రెసర్ కె శ్రీనివాసులు, పి …
Read More »
siva
February 17, 2020 NATIONAL
1,182
నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్ ను పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆదేశాలు జారీ చేశారు. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైలులో నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. కాగా, ఇప్పటికే రెండు సార్లు డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ ఉరి శిక్ష …
Read More »
sivakumar
February 17, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,103
అవసరమైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. అమరావతిలో తాడేపల్లిగూడెం ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఆదివారం పవన్ కల్యాణ్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్కు అధికార పార్టీ నుంచి వస్తున్న వేధింపులను బొలిశెట్టి ఈ సందర్భంగా తమ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అప్రజాస్వామికంగా వార్డుల విభజన, ఏకపక్షంగా పట్టణంలో గ్రామాల విలీనాన్ని పవన్ …
Read More »
shyam
February 17, 2020 ANDHRAPRADESH
1,352
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది..ఈ 2 వేల కోట్ల స్కామ్లో చంద్రబాబు, లోకేష్లపై విచారణ జరిపించాలని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పీఎస్ శ్రీనివాస్కు, మా చంద్రబాబుకేం సంబంధం అయినా 2 లక్షలు దొరికితే…2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు ప్రచారం …
Read More »
sivakumar
February 17, 2020 ANDHRAPRADESH, POLITICS
1,157
మొత్తం 40.82 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యం కోసం ఏపీ ప్రభుత్వం రూ.7,425 కోట్లు ఖర్చు పెట్టింది. ఒకవైపు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడం, మరోవైపు అదే ధాన్యాన్ని మర ఆడించి పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. ఇందులో భాగంగా నాణ్యమైన రకం బియ్యానికి సంబంధించిన ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1,710 కొనుగోలు కేంద్రాలను …
Read More »
sivakumar
February 17, 2020 TELANGANA
1,480
భాగ్యనగరంలోని ఎస్ఆర్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ దాటుతున్న అలేఖ్య అనే యువతిని బైక్ ఢీకొట్టడంతో అటునుండి వస్తున్న కార్ కింద పడింది. కార్ స్పీడ్ గా వస్తుండడంతో ఆమెను కొంచెం దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. దాంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. సంగటన స్థలంలో ఉన్న వారు ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆమె పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.
Read More »
sivakumar
February 17, 2020 18+, MOVIES
1,182
ప్రముఖ హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతూ ఆదివారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలల్లో స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందడం జరిగింది. దాంతో సినీ ప్రముఖులు అందరూ శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇక సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వచ్చి ఆయన తండ్రి భౌతిక కాయానికి నివాళులు …
Read More »
sivakumar
February 17, 2020 ANDHRAPRADESH, POLITICS
986
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా నియమితులైన దేవిరెడ్డి శ్రీనాథ్కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్ పాత్రికేయుడైన దేవిరెడ్డి ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం గతoడాది ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదివారం జీఓ జారీచేశారు. నవంబర్ 21న ప్రెస్ అకాడమీ చైర్మన్గా దేవిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జర్నలిజంలో అపార అనుభవం ఉన్న …
Read More »