siva
February 5, 2020 ANDHRAPRADESH
676
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అమరావతి ఉద్యమం పేరుతో అభివృద్ధి మొత్తం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటీవల ఆందోళనలు చేస్తున్నారు. అయితే తాజాగా జగన్ ను రాజధాని ప్రాంత రైతులు అందరూ కలిసి తమ సమస్యలు విన్నవించారు. వారితో జగన్ మాట్లాడుతూ… ప్రస్తుతం …
Read More »
siva
February 5, 2020 ANDHRAPRADESH
2,780
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమలు చేయనున్నారు అని వార్త ప్రస్తుతం సోషల్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. జగన్ మానసపుత్రిక అయిన గ్రామ వాలంటీర్ల పథకాన్ని అమలు చేయాలని కేజ్రీవాల్ సర్కారు ఆలోచన చేస్తోందట. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే స్పష్టంగా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేస్తానని కేజ్రీవాల్ టీం ప్రారంభించిందట. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ …
Read More »
siva
February 5, 2020 NATIONAL
2,078
రాజధాని విషయమై జోక్యం చేసుకోమని కేంద్రం చెప్పింది. అయినా ప్రతిపక్ష నేతలు అమాయక వ్యాఖ్యలు చేస్తున్నారు కేంద్రం వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడొద్దు రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత కూడా కొంత మంది ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు వింటుంటే తనకు ఆశ్చర్యం కలుగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రకటనలను, జవాబులను …
Read More »
siva
February 5, 2020 CRIME
3,515
మంచానికి కట్టి..నిప్పు పెట్టి..వేధించడంతో ఓ ఇంటి కోడలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విచారకర సంఘటన వెలుగు చూసింది. కేంద్రాపడా జిల్లా రాజ నగర్ పోలీసు స్టేషన్ బొరొడియా గ్రామంలో ఈ సంఘటన సంభవించింది. వరకట్న వేధింపులే దీనికి కారణంగా భావిస్తున్నారు. 23 ఏళ్ల రస్మిత సాహును అత్తింటి వారు మంచానికి కట్టి కిరసనాయిలు పోసి నిప్పు పెట్టినట్లు ఆరోపణ. మంటల్లో ఆమె శరీరం దాదాపు 60 శాతం కాలింది. ఈ …
Read More »
shyam
February 5, 2020 Uncategorized
753
ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో గత 50 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు…అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడురాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉంది. శాసనమండలిలో చంద్రబాబు కుటిల రాజకీయంతో వికేంద్రీకరణ బిల్లుకు ఎదురుదెబ్బ తగలడంతో ఏకంగా శాసనమండలినే రద్దు చేసి…మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేసింది. మరోవైపు కేంద్రం కూడా రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం …
Read More »
sivakumar
February 5, 2020 SPORTS
1,038
న్యూజిలాండ్ లో మ్యాచ్ లు అంటే ఎక్కడో చిన్న వెలితి, మనకి అంతగా విజయాలు లేని దేశం అని చెప్పాలి. ఇక టీ20 అంటారా అస్సలు రికార్డులే లేవని చెప్పాలి. అలాంటిది అక్కడికి వెళ్లి 5 టీ20 మ్యాచ్ లు ఆడి సిరీస్ క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు వన్డే మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం మొదటి వన్డే జరగగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ …
Read More »
rameshbabu
February 5, 2020 SLIDER, TELANGANA
946
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల నుండి నిన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం సహకార ఎన్నికల తప్పా ఎలాంటి ఎన్నికలు లేని క్రమంలో రాష్ట్రంలోని దాదాపు ఇరవై మూడు వేల మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో త్వరలోనే సమావేశం కానున్నారు అని సమాచారం. హెచ్ఐసీసీ వేదికగా …
Read More »
shyam
February 5, 2020 ANDHRAPRADESH
571
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయితే అమరావతిని కేంద్రం రాజధానిగా గుర్తించింది కాబట్టి మూడు రాజధానులకు సహకరించదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా..అమరావతి రైతులను మభ్యపెట్టే పనిలో పడింది. దీంతో మూడు రాజధానులపై కేంద్రం వైఖరిపై భిన్నాభిపాయాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మరోసారి క్లారిటీ ఇచ్చారు. …
Read More »
rameshbabu
February 5, 2020 SLIDER, TELANGANA
567
సంపదను సృష్టించడం, ప్రజలకు పంచడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నది. సంపద గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పరిమితికి లోబడి అప్పులు తీసుకుని ఆర్థిక క్రమశిక్షణను కట్టుతప్పకుండా పాటిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తున్న అప్పుల గురించి విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అతితక్కువ అప్పులు తీసుకున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర మినహా మిగిలిన అన్ని రాష్ర్టాలు తెలంగాణ తర్వాతే ఉన్నాయని స్వయంగా కేంద్ర …
Read More »
rameshbabu
February 5, 2020 SLIDER, TELANGANA
1,850
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి చెందిన నేత ఆ పార్టీకి చెందిన ఒక మహిళ నాయకురాలితో కలిసి సెక్స్ రాకెట్ నడిపిస్తున్నాడని ఒక మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ప్రముఖ న్యాయ వాది అయిన రఘునందన్ రావు వలన నాకు ప్రాణహాని ఉంది. ఆయన తనను శారీరకంగా .. మానసికంగా వేధిస్తున్నాడని ఒక మహిళ (47)సంచలన ఆరోపణలు చేసింది. మంగళవారం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ …
Read More »