sivakumar
February 5, 2020 18+, MOVIES
878
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే టాలీవుడ్ లో ప్రతీఒక్కరికి గుర్తుండిపోయే పేరని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలో అందరికి నచ్చేవి డైలాగ్స్ అందుకే ఆయనని మాటల మాంత్రికుడు అంటారు. ప్రతీ సినిమాని సంక్రాంతికి విడుదల చేసి సంక్రాంతి హిట్ చేయడమే ఆయన పని. దీనికి ముఖ్య ఉదాహరణ అత్తారింటికి దారేది సినిమా అనే చెప్పాలి. ఆ తరువాత ఇప్పుడు మల్లా అల్లు అర్జున్ తో సంక్రాంతి హిట్ తెచ్చిపెట్టాడు. ఇక …
Read More »
shyam
February 5, 2020 ANDHRAPRADESH
1,097
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు గత 50 రోజులుగా అమరావతి ప్రాంత రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా కౌన్సిల్ను రద్దు చేసింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది. కాగా కేంద్రప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉభయసభల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అయిపోతుంది. …
Read More »
rameshbabu
February 5, 2020 SLIDER, TELANGANA
641
పసుపు బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పసుపును కొని మద్దతు ధర ఇవ్వాలి. ఇదీ రైతులు డిమాండ్ చేస్తున్నది. ఇది వరకే స్పైస్బోర్డుకు వరంగల్లో ఓ ఆఫీసున్నది… ఓ ఇద్దరు ఆఫీసర్లతో నిజామాబాద్లో మరో ఆఫీసు పెడతామంటున్నారు. దాంతో లాభమేమి లేదు. వరంగల్లో ఉన్నా.. నిజామాబాద్లో ఉన్నా ఒకటే. నిజామాబాద్లో ఓ ఆఫీసు పెడితే రైతులకు ఏం ఉపయోగం లేదు. అర్వింద్ ఇన్ని రోజులు మాయమాటలు చెప్పి.. కొత్త నాటకం …
Read More »
sivakumar
February 5, 2020 NATIONAL, POLITICS
1,027
సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ బిల్లు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వాన్ని ఆయన సమర్ధించారు. ఈ బిల్లు మన దేశ పౌరులపై పడదని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ఎఫెక్ట్ ముస్లింలుపై పడితే మీకు అడ్డుగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే అని రజినీకాంత్ చెప్పారు. అంతకముంది ఈయన పౌరసత్వం (సవరణ) చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు, …
Read More »
sivakumar
February 5, 2020 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,193
గత చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం పేరు చెప్పి ఎన్నో కోట్లు నొక్కేసారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ పాదయాత్రలో భాగంగా ఆడవాళ్ళకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్న జగన్ గగెలిచిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం …
Read More »
shyam
February 5, 2020 ANDHRAPRADESH
182,671
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని…సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు భాషను ఇంగ్లీష్ మీడియంపై ప్రతిపక్ష టీడీపీతో సహా, జనసేన అధినేత పవన్కల్యాణ్లు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు హైకోర్టు కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పింది. అయితే ది హిందూ గ్రూపు ఛైర్మన్ ఎన్రామ్ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ …
Read More »
rameshbabu
February 5, 2020 BHAKTHI, SLIDER, TELANGANA
2,128
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. అయితే సమ్మక్క దేవతగా ఎలా మారిందో తెలుసుకుందాము.. గిరిజన రాజ్యంలో సమ్మక్క అపురూపంగా పెరుగుతుంది. సమ్మక్క ఎవరికి ఏ ఆపద వచ్చిన సరే తన చేతి స్పర్షతో ఆ ఆపదను మటుమాయం చేసేది. ఏ కష్టం చెప్పుకున్న కానీ ఆ కష్టాన్ని సమ్మక్క తీర్చేది. అలా అత్యంత …
Read More »
rameshbabu
February 5, 2020 BHAKTHI, SLIDER, TELANGANA
1,635
ఆసియా ఖండంలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర. ఈ జాతరలో సుమారుగా రెండు కోట్లకు పైగా ప్రజలు,భక్తులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి పాల్గొంటారు. అయితే అసలు మేడారం జాతర ఎప్పుడు మొదలైంది..?. ఎవరు ప్రారంభించారు..?. ఎందుకు ప్రారంభించారో తెలుసుకుందాము.. యుద్ధానికి వ్యతిరేకంగా తమ సైనికులు చేసిన తప్పిదాన్ని గ్రహించిన ప్రతాప రుద్రుడు పశ్చాతాపానికి గురవుతాడు. దీంతో మేడారాన్ని చేరుకుని కోయలకు క్షమాపణ చెప్తాడు. మేడారాన్ని తిరిగి కోయలకు …
Read More »
rameshbabu
February 5, 2020 BHAKTHI, SLIDER, TELANGANA
1,325
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు మీదగా మేడారం గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం దేవతలను వనాల్లోకి …
Read More »
rameshbabu
February 5, 2020 BHAKTHI, SLIDER, TELANGANA
1,614
సమ్మక్క కోసం కోయలు వెతుకుతుంటారు. నెమలి చార చెట్టు దగ్గరున్న పుట్ట వద్ద కుంకుమన్ భరణి కన్పించింది. అదే సమ్మక్క ఆనవాలుగా కోయలు భావిస్తారు. అలా భావించి ఎదురు చూస్తుండగా కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీర భోజ్యం కాదు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని సంపాదించాలి. ఆ స్థలంలో గద్దె కట్టించాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉత్సవం జరపాలి. అలా జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయి …
Read More »