KSR
November 15, 2017 TELANGANA
840
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన రీతిని చూసి, బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు నేతలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్లా జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగరావు గులాబీ కండువా కప్పుకొన్నారు. …
Read More »
siva
November 15, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER, Top in 2017
1,028
ఏపీ సర్కార్ వరుసగా మూడేళ్లకి నంది అవార్డులు ప్రకటించింది. అవార్డులు అందుకున్న విజేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. విజేతలకు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే కొన్ని సినిమాలకు అర్హత ఉన్నా.. వాటిని పరిగణలోనికి ఎందుకు తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మనం సినిమా తెలుగు చిత్ర సీమలోనే ఎమోషన్స్ పరంగా ఎంతో అద్భుతమైన సినిమా. ఈ సినిమాకి సంబంధించి చైతూకి సహాయ నటుడి అవార్డు దక్కింది. అయితే ఇంకా ప్రాధాన్యత లభిస్తే బావుండేది. …
Read More »
KSR
November 15, 2017 SLIDER, TELANGANA
1,259
తెలంగాణ రాష్ర్టానికే ప్రతిష్టాత్మకంగా ఉన్న ఆవిష్కరణల కేంద్రం టీ మబ్ తన ఖ్యాతిని మరింత విస్తృతం చేసుకుంటోంది. ఇతర రాష్ర్టాల వారికి ఆదర్శంగా నిలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్సిసోడియా నేతృత్వంలో వచ్చిన బృందం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించింది. మంత్రి కేటీఆర్, ఇతర నాయకులు వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి కేటీఆర్తో మనీష్సిసోడియా బృందం సమావేశం అయ్యింది. ఢిల్లీలో టీ-హబ్ తరహా ప్రాజెక్టు …
Read More »
KSR
November 15, 2017 SLIDER, TELANGANA
1,831
తెలంగాణ వాసులకు మరో శుభవార్త. ముఖ్యంగా నిజామాబాద్ వాసులకు ప్రత్యేక సంతోషకరమైన వార్త. దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న పతంజలి గ్రూప్ వారి ఆహార శుద్ధి కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి లో నిర్మించనున్నారు. నేడు ప్రభుత్వ అధికారుల బృందంతో ఉత్తరఖండ్ లోని హరిద్వార్ వెళ్లిన నిజామాబాద్ ఎంపీ కవిత పతంజలి కేంద్ర కార్యాలయంలో బాబా రాందేవ్, ఆచార్య బాలక్రిష్ణ గార్లతో సమావేశమయ్యారు. అనంతరం ఎంఓయూ పై పతంజలి గ్రూప్ భాద్యూలతో …
Read More »
siva
November 15, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
1,074
తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక మొదటిసారి నంది అవార్డ్స్ ప్రకటించడం.. అదీ మూడు సంవత్సరాలకి కలిపి ఒకేసారి ప్రకటించడంతో సర్వత్రా ఆశక్తి నెలకొంది. ఒకవైపు రాష్ట్ర విభజ జరగడం.. మరోవైపు ప్రత్యేక హోదా పోరాటాలు.. ఆ హడావిడిలో 2014 , 2015 సంవత్సరాలలో అవార్డ్స్ ప్రకటించలేకపోయామని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇక అసలు విషయానికి వస్తే.. 2014 …
Read More »
KSR
November 15, 2017 SLIDER, TELANGANA
804
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మంథని టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు నర్సింగరావు దాదాపు ఇవాళ పదివేల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీహార్-జార్ఖండ్ విడిపోయినపుడు లాలూ పార్టీ …
Read More »
rameshbabu
November 15, 2017 NATIONAL, SLIDER
1,047
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తను యంగ్ గా ఉన్నసమయంలో చేసినపనుల గురించి సరదాగా విద్యార్థులతో పంచుకున్నారు. పనాజీలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు .బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పారికర్ విద్యార్థులతో ముచ్చటించారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సినిమాలను చూసేవారు? అని ఒక విద్యార్థి ప్రశ్నించాడు. దీనికి ఆసక్తికరమైన సమాధానమిచ్చారు పారికర్. ‘మేం మాములు సినిమాలనే కాదు.. ఆ వయస్సులో ‘పెద్దల’ …
Read More »
siva
November 15, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
1,146
తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రతి ఏడాది అటు ఇటుగా 150 సినిమాల వరకు విడుదల అవుతున్నాయి. దీంతో 24 క్రాఫ్ట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను ప్రకటిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక 2014 నుండి నంది అవార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు తాజగా 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను మంగళవారం ప్రకటించింది. అయితే చంద్రబాబు …
Read More »
KSR
November 15, 2017 SLIDER, TELANGANA
904
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్పై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు . ఇవాళ శాసనసభలో ఫీజు రియింబర్స్మెంట్పై లఘు చర్చ సందర్భంగా సంపత్ కుమార్ ఆ విషయంపై మాట్లాడకుండా.. సంబంధం లేని విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. 2016-17 ఏడాదికి గానూ వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ఫస్ట్ క్వార్టర్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని లోక్ సభలో కేంద్ర మంత్రి రావు …
Read More »
rameshbabu
November 15, 2017 MOVIES, SLIDER
907
కబాలి మూవీలో నటించిన ప్రముఖ నటి ధన్సిక తన గురించి సంచలన విషయాలను బయటపెట్టింది .ఒక ప్రముఖ మీడియా ఛానల్ లో మాట్లాడిన ధన్సిక ఈ విషయం తెలిపారు .ఆమె మాట్లాడుతూ “ప్రముఖ తమిళ హీరో శింబు తండ్రి ,ప్రముఖ నిర్మాత టి రాజేందర్ నన్ను మానసికంగా వేధించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు . సరిగ్గా రెండు నెలల కిందట రాజేందర్ తనను ఒక మీడియా సమావేశంలో అందరి …
Read More »