KSR
November 15, 2017 ANDHRAPRADESH, SLIDER
801
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అశేష ప్రజాభిమానం, పార్టీ కార్యకర్తలు,అభిమానుల ఉత్సాహం నడుమ ముందుకు కొనసాగుతోంది. రాజన్న తనయుడు అడుగడుగునా జననీరాజనాలు అందుకుంటున్నారు.ఇవాళ తొమ్మిదోరోజు ప్రజాసంకల్పయాత్రను ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన ఆర్.కృష్ణాపురంలో పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రజాసంకల్పయాత్ర ఇవాళ… ఆర్.కృష్ణాపురం, పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదగా ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ కొనసాగనుంది. అక్కడ బహిరంగ …
Read More »
bhaskar
November 15, 2017 MOVIES
897
నట రుద్రుడు నందమూరి తారక రామారావు (జూ.ఎన్టీఆర్) ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్పై గుర్రుగా ఉన్నారట. దీనికి కారణం కూడా ఎన్టీఆర్కు త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైనేనట. ఇక ఆ స్టోరీ లైన్ను విన్న ఎన్టీఆర్ అప్పట్నుంచి త్రివిక్రమ్పై తెగ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఈ …
Read More »
KSR
November 15, 2017 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
926
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ప్రత్యేకమైన రికార్డు ఇది. మరే రాజకీయ నాయకుడికి కూడా సొంతం కానీ ప్రత్యేకమైన అంశం ఇది. ఇంతకీ ఏంటా విషయం అంటారా? క్రేజీ పొలిటీషియన్లుగా యూత్లో ఆదరణ పొందిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు యువతలో పిచ్చి క్రేజ్ ఉన్న సెల్ఫీల స్టార్లుగా కూడా మారిపోయారు. సాధారణంగా …
Read More »
bhaskar
November 15, 2017 MOVIES
1,014
ప్రస్తుతం సినీ ఇండస్ర్టీలో హీరోయిన్గా నెగ్గుకు రావడం అంటే గగనమే అని చెప్పాలి. అందులోను స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకునేందుకు స్టోరీ డిమాండ్ చేయకపోయినా.. అందాల ఆరబోతుకు సైతం సై.. సై అనాల్సిందే. అలా అనకుంటే.. డైరెక్టర్ నుంచి నెక్స్ట్ అనే డైలాగ్ వినాల్సి వస్తుందేమోనన్న భయం హీరోయిన్లది. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపనతో స్పాట్తో తామేమి చేస్తున్నామన్నది కూడా మరిచిపోయి అందాలను ప్రదర్శిస్తుంటారు నటీమణులు. ఇటువంటి …
Read More »
rameshbabu
November 14, 2017 POLITICS, SLIDER, TELANGANA
988
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నేతలపై ఇప్పటికే పలువురు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరల సొంత గూటికి చేరనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సరైన గౌరవం దక్కడంలేదు .తీవ్ర అసంతృప్తితో …
Read More »
rameshbabu
November 14, 2017 SLIDER, TELANGANA
988
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార అటు ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా జరుగుతుంది .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాల గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పక్ష సభ్యులు రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నాయి అని ..అభివృద్ధి ఏమి జరగడంలేదు అని ఆరోపించారు . దీనికి సమాధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ …
Read More »
rameshbabu
November 14, 2017 SLIDER, TELANGANA
859
మీరు విన్నది నిజమే .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుత రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండనున్నారు .అయితే అది ఇప్పుడు కాదు అంట వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది .అప్పుడు ప్రస్తుత టీపీపీసీ అధ్యక్షుడుగా ఉన్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు జోష్యం చెప్పారు . …
Read More »
rameshbabu
November 14, 2017 INTERNATIONAL
1,203
అండర్వరల్డ్ డాన్, కరుడుగట్టిన నేరస్తుడు దావూద్ ఇబ్రహింకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం వేలం వేసింది. ముంబైలో దావూద్ కు చెందిన మూడు భవనాలకు వేలం నిర్వహించారు. రూ. 11 కోట్లకు ఈ మూడు భవనాలను సైఫీ బుర్హానీ ట్రస్ట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేలం వేసిన భవనాల్లో ఒక రెస్టారెంట్ తో పాటు గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మూడు దావూద్ కు చెందిన …
Read More »
rameshbabu
November 14, 2017 NATIONAL
1,048
తెలివిమీరిపోయి..పక్కా ప్లానింగ్తో చోరీకి పాల్పడిన దొంగల కథ ఇది. చోరీ అంటే సాదాసీదాగా కాకుండా ఏకంగా సొరంగం తవ్వి మరీ చేసిన చోరీ గాథ ఇది. బ్యాంక్ లాకర్ వరకు సొరంగం తవ్వేసి చోరీకి పాల్పడ్డారు. నవీ ముంబైలో ఓ దొంగల ముఠా బ్యాంకుకు కన్నం వేసింది. మూడు మడిగెల కింది నుంచి సుమారు 40 ఫీట్ల పొడవు, మూడు ఫీట్ల వెడల్పుతో ఏకంగా బ్యాంకు లాకర్ గది వరకు …
Read More »
KSR
November 14, 2017 SLIDER, TELANGANA
754
తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ తర్వాత రెండో ప్రాధాన్య నగరంగా గుర్తింపును సాధించుకోవడమే కాకుండా గౌరవాన్ని పొందుతున్న వరంగల్ మరో విశిష్ట కార్యక్రమానికి వేదికగా మారనుంది. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూలు రాయితీ పథకాన్ని రాష్ట్ర చేనేత, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈనెల 18న వరంగల్లో ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర …
Read More »