rameshbabu
November 13, 2017 SLIDER, TELANGANA
921
ఒక మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకుంటున్న ఏఎస్సై వీడియో ఒకటి ఇప్పుడు అన్ని ప్రముఖ ఛానల్ లో చక్కర్లు కొడుతుంది .అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల్ లో సాయుధ రిజర్వ్ ఏఎస్ఐ గా పని చేస్తున్న హసన్ అనే అధికారి మహిళా హోమ్ గార్డుతో మసాజ్ చేయించుకుంటూ మీడియాకు అడ్డంగా దొరికారు .ఇందుకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి రావడంతో జిల్లా …
Read More »
rameshbabu
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER
864
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే ,నెల్లూరు జిల్లా రాజకీయ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బాబు తన రాజకీయం కోసం ..అధికారం కోసం బీసీలను వాడుకుంటున్నాడు . వారికి చేసింది ఏమి లేదని విమర్శించారు .ఆయన ఇంకా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ …
Read More »
siva
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER
846
కృష్ణానదిలో ఫెర్రీ వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. సోమవారం ఉదయం నెల్లూరుకు చెందిన హరిత డెడ్బాడీ వెలికి తీయగా.. ఒంగోలుకు చెందిన 14 ఏళ్ల రిషీత్ మృత దేహం బయటకు తీశారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్ఆఫ్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. నలుగురు మంత్రులు ఘటనా స్థలంలోనే ఉండి సహయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బోటు ప్రమాదంలో మరణించిన వారిలో ప్రముఖల బంధువులు …
Read More »
KSR
November 13, 2017 SLIDER, TELANGANA
952
ఇవాళ శాసనసభలో రైతులకు పెట్టుబడి, రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరపూరిత నిర్లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి వ్యాఖ్యలపై సీఎం నిప్పులు చెరిగారు. కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉన్న తెలంగాణలో 23 లక్షల 62 వేల పంపుసెట్లు ఎవరి పుణ్యమా అని వచ్చాయని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు 1330 టీఎంసీల …
Read More »
rameshbabu
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER
951
ఏపీ రాష్ట్రంలో పర్యాటక రంగంలో బోట్ల నిర్వహణ వ్యవహారం ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో నడుస్తోంది. పర్యాటక సంస్థ అనుమతి ఇవ్వకపోయినా వారిద్దరి కనుసైగతో వారు చెప్పిన బోట్లను అనధికారికంగా నదిలో తిప్పాల్సిందేనన్న విమర్శలువినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు యధేచ్ఛగా సాగిన ఈ వ్యవహారం ప్రమాదం నేపథ్యంలో వెలుగు చూస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఓ మంత్రికి అత్యంత అనుచరుడిగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా …
Read More »
siva
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER, Top in 2017
2,192
కృష్ణా నది బోటు ప్రమాదం ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన ఈ బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ కు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే విధంగా దీనికి అనుమతి కోరారు. అయితే, పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే ఈ పడవను నడిపినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రివర్ బోటింగ్ సంస్థ …
Read More »
siva
November 13, 2017 MOVIES, SLIDER
943
సినీ నటుడు రాజశేఖర్ నటించిన తాజా చిత్రం గరుడవేగ సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. పుష్కరకాలం తర్వాత హిట్ కొట్టన యాంగ్రి యంగ్మాన్ వరుస పెట్టి చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. అయితే తాజగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. రాజశేఖర్ రియల్ లైఫ్లో ఎఫైర్లు ఎక్కువట. పెళ్లికి ముందునుండే ఎఫైర్లు మొదలెట్టిన రాజశేఖర్ …
Read More »
KSR
November 13, 2017 TELANGANA
825
శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా ప్రయోగత్మాకంగా విద్యుత్ను 24 గంటలు సరఫరా చేస్తున్నామని సీఎం తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా అద్భుతమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. కరెంట్ సరఫరాలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. రైతులందరికీ ఆటోస్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు సీఎం. ఆటోస్టాటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే …
Read More »
KSR
November 13, 2017 SLIDER, TELANGANA
859
తెలంగాణ రైతాంగానికి భవిష్యత్ బంగారుమయం చేయబోతున్నామని, రైతుల సహాయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలిపారు. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 2018, జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ఉద్ఘాటించారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని సీఎం ప్రకటించారు. 24 గంటల విద్యుత్తో పెట్టుబడులు …
Read More »
siva
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER
1,341
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారు. పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న మీటింగ్లు భారీ బహిరంగసభలను తలపించడం.. ఇసుకవేస్తే రాలనంత జనం రావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. దీంతో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు జగన్ యాత్రకు సంబందించి వివరాలను నేరుగా చంద్రబాబుకు చేరవేస్తున్నాయి. జగన్ పాదయాత్ర ప్రారంబించిన రోజు నుండే అనేక ఆటంకాలు సృష్టించేందుకు టీడీపీ బ్యాచ్లు …
Read More »