KSR
November 13, 2017 TELANGANA
662
రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు పలు సంస్థల ద్వారా శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్నామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,992 మంది ఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. న్యాక్లో శిక్షణ పొందిన 27 మందిలో 24 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. 500 మందికి …
Read More »
siva
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER
733
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రీ ఘాట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పకే అందిన సమాచారం ప్రకారం 18 మంది పర్యాటకులు మృతిచెందారు. బోటులో మొత్తం 38 మంది ఉండగా, గల్లంతైన 9 మంది ప్రయాణికుల కోసం పెద్దెత్తున గాలింపు చర్యలు జరుగుతున్నాయి. పర్యాటకుల్లో ఎక్కువగా ప్రకాశం నెల్లూరు జిల్లా వారు కావడం గమనార్హం. ఇక ప్రమాదం విషయం గురించి …
Read More »
KSR
November 13, 2017 SLIDER, TELANGANA
773
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సోలార్ విద్యుత్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2,792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ప్రకటించారు. థర్మల్ విద్యుత్ వల్ల ఏర్పడే కాలుష్యం, ఇతరత్రా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. సోలార్ విద్యుత్తో …
Read More »
siva
November 13, 2017 ANDHRAPRADESH
1,207
కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడడంతో పెను విషాదం చోటుచేసుకుంది. విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పడవలో 38 మంది వరకు ఉండగా.. 17 మంది మృతి చెందారు. మరో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని స్థానికులు, …
Read More »
rameshbabu
November 13, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,232
ఏపీలో కృష్ణా నదిలో బోటు మునిగి ఇప్పటివరకు ఇరవై మంది మృత్యవాత పడ్డ సంగతి తెల్సిందే .అయితే ,ఇప్పటికే గల్లంతైన వారికోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి .ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు .సహాయక చర్యల్లో పాల్గొంటున్న వైసీపీ శ్రేణులపై ,నేతలపై దాడులకు దిగుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు . అయితే ఈ ప్రమాదం గురించి బోటులో స్విమ్మర్ సంచలన విషయాలను బయటపెట్టాడు .ఈ …
Read More »
bhaskar
November 13, 2017 MOVIES
1,870
ప్రస్తుతం బుల్లితెరపై హాట్ యాంకర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు శ్రీముఖి. అంతలా పేరు తెచ్చుకుంది ఆమె. శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర యాంకరే కాదు.. హాట్కు కేరాఫ్ అడ్రస్ కూడాను. తనదైన నటనతో ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు వెండితెరను వేడిక్కించగల సత్తా శ్రీముఖిది. ఎలాంటి రొమాంటిక్ సీన్స్నైనా.. అది బుల్లితెరనా..? వెండి తెరనా..? అనే తేడా లేకుండా.. తన హాట్ ఎక్స్ ప్రెషన్స్తో పండించగల …
Read More »
siva
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER, Top in 2017
1,018
కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 18 మందికి చేరిందని సమాచారం. ఫెర్రీ ఘాట్ వద్ద ఇంకా గాలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రమాదంలో మరణించిన వారి బందువులను పరామర్శించడానికి వెళ్ళిన రాజకీయ నాయకుల పై పోలీసులు చేసిన అత్యుత్సాహం వల్ల రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. అధికార టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం …
Read More »
KSR
November 13, 2017 SLIDER, TELANGANA
1,044
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో నిన్న జరిగిన పడవ బోల్తా ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. Shocked to learn about the tragic boat accident in Krishna dist, A.P. Heartfelt condolences to the bereaved families? …
Read More »
rameshbabu
November 13, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
971
ఏపీలో మరో భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న తరుణంలో తాజాగా తెలుగు తమ్ముళ్ళ భారీ స్కాం బయటపడింది .అందులో భాగంగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అగ్రిగోల్ద్ ను మించిన భారీ కుంభ కోణం ఇది . అయితే ఈ భారీ కుంభ కోణంలో సాక్షాత్తు అధికార పార్టీ …
Read More »
KSR
November 13, 2017 ANDHRAPRADESH, SLIDER
693
సీపీఐ నేత నారాయణ కుటుంబంలో విషాదం అలముకుంది. నిన్న విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఆయన సోదరి మృతి చెందారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బోటులో ప్రయాణించారు. సంగమం వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె మరణించగా, ఆమె కోడలు, మనవరాలు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం నారాయణ భార్య, పలువురు …
Read More »