Classic Layout

ఆరో రోజు జన సంద్రోహం మద్య జగన్‌ పాదయాత్ర

వైసీపీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుంది. ఇవాళ ఆరో రోజు ఆదివారం కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం సాయిశ్రీ నగర్‌ నుండి జన సంద్రోహం మద్య జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్‌ ముందుకు సాగరు. ఈ క్రమంలో ఈరోజు అనగా ఆరో రోజు …

Read More »

వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తాం…

వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి దళిత క్రైస్తవుల అభ్యర్థులను రేవం రెడ్డికి పోటీగా నిలబెడతామని, అతన్ని చిత్తుగా ఓడిస్తామని దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరుసలేం మత్తయ్య స్పష్టం చేశారు.ఓటుకు నోటు కేసులో తన స్వార్థ రాజకీయాల కోసం తమ జీవితాలను రేవంత్‌రెడ్డి పణంగా పెట్టాడని మత్తయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, …

Read More »

టీఆర్‌ఎస్‌ పార్టీ నీ సొంతమనుకుంటున్నావా..కేటీఆర్ ఫైర్

గత మూడు రోజుల క్రితం అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కాచిగూడ మహిళా సెక్షన్‌ అధికారిపై కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్య భర్త ఎక్కాల కన్నా దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే . అంతేకాకుండా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడు.ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పై దాడికి పాల్పడిన కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్య భర్త ఎక్కాల కన్నాపై రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు . ఈ …

Read More »

అతి క్రూరంగా ప్రవర్తించిన పోలీసులు..బిడ్డకు పాలు ఇస్తుందని కూడా చూడకుండా

సామాన్యుల పట్ల కొందరు పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అస్వస్థతకు గురైన ఓ మహిళ కారు వెనుక సీటులో కూర్చొని తన ఏడు నెలల పసికందుకు పాలు ఇస్తుండగా ముంబైలోని ఓ ట్రాఫిక్ పోలీసు అతి క్రూరంగా ప్రవర్తించాడు. నిబంధనలకు విరుద్ధంగా కారును నిలిపారంటూ ఆ కారుకు ఇనుప గొలుసు తగిలించి ట్రాఫిక్ వాహనంతో లాక్కెళ్లాడు. తనకు జ్వరం వచ్చిందని ఆ మహిళ చెప్పినా, డాక్టర్ సర్టిఫికెట్లు చూపినా ఆ పోలీసు …

Read More »

నిరుద్యోగులకు శుభవార్త..3,897 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

తెలంగాణ  రాష్ట్రంలో కొలువుల భర్తీ జాతర జోరుగా సాగుతున్నది. ప్రభుత్వం  ఒక్కో విభాగంలోని ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతూ నిరుద్యోగుల్లో భరోసా నింపుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 3,897 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శివశంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 3897 పోస్టుల్లో.. 907 సివిల్ కానిస్టేబుల్, 2990 ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఈ …

Read More »

ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ ..!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ యూజర్లకు మరో ఫీచర్‌ను ఇవాళ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ట్వీట్లలో క్యారెక్టర్స్ లిమిట్‌ను 140 నుంచి 280కి పెంచిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు ట్విట్టర్‌లో పెట్టుకునే డిస్‌ప్లే పేర్లకు గాను క్యారెక్టర్ లిమిట్‌ను కూడా ట్విట్టర్ పెంచింది. ఇప్పటి వరకు ఈ లిమిట్ 20 అక్షరాలు మాత్రమే ఉండగా, ఇక నుంచి యూజర్లు తమ డిస్‌ప్లే నేమ్‌ను 50 అక్షరాల లిమిట్ …

Read More »

కాంగ్రెస్‌లో 31వ సీఎం అభ్య‌ర్థి ఆయనే ..మంత్రి ల‌క్ష్మారెడ్డి పంచ్‌

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 30 మంది ముఖ్యమంత్రులు ఉండగా, కొత్తగా 31వ ముఖ్యమంత్రి పుట్టుకొచ్చాడని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచి ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్య చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఎక్వాయపల్లి, పెద్ద ఆదిరాల, చిన్న …

Read More »

రైతులంటే అంత చుల‌క‌నా…బ్యాంక‌ర్ల తీరుపై ఎంపీ క‌విత ఆగ్ర‌హం

అన్న‌దాత‌ల‌కు క‌లుగుతున్న ఆర్థిక క‌ష్టాల‌పై నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆరుగాలం శ్ర‌మించే రైత‌న్న‌ల విష‌యంలో బ్యాంక‌ర్ల తీరును ఎంపీ క‌విత‌ ఆక్షేపించారు. “రైతులంటే అంత చుల‌క‌నా…రైతులే క‌దా….వారికేం తెలుసుని అనుకుంటున్నారా….అడిగిన వాళ్ల‌ను క‌సురుకుంటున్నారు..ఇదేం ప‌ద్ద‌తి“…అంటూ బ్యాంక‌ర్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం నిజామాబాద్ క‌లెక్ట‌రేట్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్  రెడ్డి అధ్య‌క్ష‌త‌న జిల్లా స్థాయి బ్యాంక‌ర్ల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో …

Read More »

అప్పుడు నలుగురు రేప్.. ఇప్పుడు ముగ్గురు రేప్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అవుతన్న 19 ఏళ్ల ఓ యువతిని నలుగురు వ్యక్తులు భోపాల్‌ ల్లో గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతం మరవక ముందే.. మధ్యప్రదేశ్‌లో మరో గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ దళిత మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ పేర్కొన్న వివరాల …

Read More »

1111 మంది గర్భిణులకు సామూహిక సీమంత మహోత్సవం

హైదరాబాద్ నగరంలోని  అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంపాపేట్‌లో సామ నర్సింహా రెడ్డి గార్డెన్స్‌లో 1111 మంది గర్భిణులకు సామూహిక సీమంత మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్వీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు హాజరయ్యారు. గర్భిణులకు చీరలు, పండ్లు, పూలు పంపిణీ చేసి ఆశీర్వదించారు. కులమత భేదాలు లేకుండా ఇంతమంది పేద మహిళలకు అమ్మ ఫౌండేషన్ సామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయమని నర్సింహారెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat