Classic Layout

ఐదోరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదోరోజు షెడ్యూల్‌ విడుదల అయింది. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన ప్రొద్దుటూరు బైపాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. పాదయాత్ర షెడ్యూల్‌ వివరాలు… ఉదయం 11 గంటలకు పొట్లదుర్తి మధ్యాహ్నం 1.30 గంటలకు-ప్రొద్దుటూరు శివారు అయ్యప్పగుడి దగ్గర భోజన విరామం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభం …

Read More »

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆఫీసర్‌గా సామ ఫణీంద్ర..

విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన తెలంగాణ బిడ్డ, ప్రముఖ ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంస్థ రెడ్‌ బస్‌ కో ఫౌండర్‌ సామ ఫణీంద్రకు తెలంగాణ ప్రభుత్వం విశేష గుర్తింపు కల్పించింది. రాష్ట్ర చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌గా సామ ఫణీంద్రను నియమించింది. ఈరోజు సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను ఆయనకు నియామక పత్రం అందించారు. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, గ్రామీణ …

Read More »

ప్ర‌భాస్ నిజంగానే.. అనుష్క కోసం అంత ఖ‌ర్చుచేశాడా..?

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క పుట్టినరోజు సంద‌ర్భంగా.. డార్లింగ్‌ ప్రభాస్ బి ఎం డబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చాడ‌నే వార్త సినీ స‌ర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ – అనుష్క లు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అంతకుమించి వారిద్దరి మధ్య అనుబంధం ఉందని కూడా పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. గత నెలలో ప్రభాస్ పుట్టినరోజు రాగా అనుష్క ఖరీదైన న్యూ బ్రాండ్ వాచ్ బహుమతిగా …

Read More »

అసెంబ్లీకు వైసీపీ గైర్హాజరుతో టీడీపీ సభ్యుల భజన ఎక్కువైంది-బీజేపీ ఎమ్మెల్యే ..

ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన సభ్యులు రాకుండానే ఈ రోజు ప్రారంభం అయ్యాయి .అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు రాకపోవడంతో బోర్ కొడుతోందని, నిద్ర వస్తోందని టీడీపీ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేనప్పుడు కనీసం బీజేపీకైనా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తారని భావించాము. కానీ స్పీకర్ తమను …

Read More »

ప్యార‌డైజ్ లీక్స్‌లో ఉన్న‌వాళ్లందర్నీ విచారించండి..?

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. జీఎస్టీపై స్పందిస్తూ.. ఇదో గందరగోళమైన పన్ను విధానమంటూ అభివర్ణించారు. అంతేకాదు ఇటీవల ప్యారడైజ్ పేపర్స్‌లో వెలుగు చూసిన ప్రతి ఒక్కరిపై విచారణ జరిపించాలని యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. ఇక అంతటితో ఆగ‌కుండా వీరిని 15 రోజుల్లోగా విచారించాలని అన్నారు. ఈ పేపర్లలో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పేరు …

Read More »

రాజ‌మౌళి ఎందుకు స్పందిచ‌లేదు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా విడుద‌ల అయినా.. డైరెక్ట‌ర్ రాజ‌మౌళి సోషల్ మీడియాలో ఏ సినిమానైనా పొగిడాడంటే.. ఆసినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుందని ఆయా సినిమాల డైరెక్టర్స్, నటీనటులు గాలిలో తేలిపోతుంటారు. అయితే ఒకప్పుడు రాజమౌళి చేసిన ట్వీట్స్ చూసి సినిమాకెళ్లిన ప్రేక్షకుడు థియేటర్ నుండి తృప్తిగా బయటకి వచ్చేవాడు. అయితే ఇటీవ‌ల రాజమౌళి ఆయన సన్నిహితుల కోసం సినిమా విజయం సాధించినా సాధించకపోయినా కూడా సినిమా సూపర్ …

Read More »

కోడంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ ..

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అయితే త్వరలో జరగనున్న కొడంగల్ నియోజక వర్గ ఉప ఎన్నికకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే సి ఆర్ గురువారం నాడు …

Read More »

జీఎస్టీ కౌన్సిల్ కీల‌క నిర్ణ‌యం

జీఎస్టీ కౌన్సిల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 28 శాతం ప‌న్ను ప‌రిధిలో కేవలం 50 వ‌స్తువుల‌నే ఉంచాల‌ని నిర్ణ‌యించింది.గువాహటిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.227 వ‌స్తువులు ఇంత వ‌ర‌కు 28 శాతం శ్లాబ్‌లో ఉండేవి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణ‌యంతో వాటి సంఖ్య 50 కి తగ్గింది. 177 వ‌స్తువులు 18 శాతం శ్లాబ్‌లోకి మార‌నున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా ఉన్న చాలా మంది వ్యాపారుల‌కు ఉప‌శ‌మ‌నం …

Read More »

ఏపీ ప్ర‌జ‌ల‌కు.. జ‌గ‌న్ సంచ‌ల‌న విఙ్నప్తి..!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో తనపై అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. అందుకే ప్రతి విమర్శకూ ఆయన ప్రజలకు వివరణ ఇస్తున్నారు. వైఎస్ జగన్ పై ప్రధాన ఆరోపణ వైసీపీని అధికారంలోకి తెస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తారన్నది. ఇది ఎప్పటి నుంచో టీడీపీ, ఎల్లోమీడియాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని రాయలసీమ ప్రాంతానికి తరలించుకు …

Read More »

C/O సూర్యకి కేరాఫ్ ఉందా.?.లేదా ..?.దరువు రివ్యూ ..!

రివ్యూ : c/o సూర్య బ్యానర్ : లక్ష్మీ నరసింహ ఎంటర్ ట్రైన్ మెంట్ తారాగణం :స‌ందీప్‌కిష‌న్‌,మెహ‌రీన్‌,స‌త్య‌, హరీష్ ఉత్త‌మ‌న్‌,ప్ర‌వీణ్‌,అప్పుకుట్టి.. సంగీతం: డి.ఇమ్మాన్ ఛాయాగ్రహణం: జె.లక్ష్మణ్ కుమార్ కూర్పు: ఎం.యు.కాశీవిశ్వనాథం పాటలు: రామజోగయ్య శాస్త్రి,శ్రీమణి సమర్పణ: శంకర్ చిగురుపాటి నిర్మాత: చక్రి చిగురుపాటి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుసీంద్ర‌న్‌ విడుదల 10 .11.2017 ప్రస్తుత సమాజంలో మధ్య త‌ర‌గ‌తి జీవితాల్ని తెర‌పైకి తీసుకురావ‌డంలో దర్శకుడు సుసీంద్ర‌న్ కి ఒక ప్ర‌త్యేక‌మైన శైలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat