siva
November 8, 2017 ANDHRAPRADESH, SLIDER
698
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో దుమ్మురేపుతోంది. జగన్ చేపట్టిన పాదయాత్ర పక్కా ప్రణాళికతో సాగుతోంది. ఆయన షెడ్యూల్ అన్ని వర్గాలను కలిసేలా పక్కాగా రూపొందించింది పీకే బృందం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు జగన్ పాదయాత్ర తీరు చాలా విభిన్నంగా నడుస్తుంది. ఇక మరోవైపు కార్యకర్తలతో సమావేశాలు, నేతలతో సమీక్షలు, పాదయాత్రలో ప్రజల …
Read More »
KSR
November 8, 2017 TECHNOLOGY
2,094
ఆధార్తో అనుసంధానం కానున్నాయి ఆటోమేటిక్ టెల్లర్ మిషన్లు (ఏటీఎం). బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానమై ఉంటుంది గనక నేరుగా ఎలాంటి కార్డు అవసరం లేకుండానే వేలిముద్రతో నగదు ఉప సంహరణ, నగదు బదిలీ వంటి సేవలన్నీ వినియోగించుకోవచ్చు. ఆధార్ అనుసంధానమైన ఏటీఎంలను ఎన్సీఆర్ కార్పొరేషన్ సంస్థ హైదరాబాద్లోని పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంలో (ఆర్అండ్డీ) అభివృద్ధి చేస్తోంది. దీంతో పాటు ఇంటరాక్టివ్ టెల్లర్ మిషన్స్ (ఐటీఎం), క్యాష్ రీసైక్లింగ్ మిషన్స్(సీఆర్ఎం) …
Read More »
KSR
November 8, 2017 SLIDER, TELANGANA
544
హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నవంబరు 28న ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో సేవలు ప్రారంభించనున్నారు.ఈ క్రమంలో అద్భుతశైలిలో నిర్మాణం జరుపుకుంటున్న మెట్రో రైల్వే ప్రాజెక్టు పచ్చదనం పరుచుకుంటోంది. ఇప్పటికే నగరంలోని మెట్రో ప్రాంతాల్లో మొక్కలు నాటామని మెట్రో అధికారులు చెబుతున్నారు. పిల్లర్కు పిల్లర్కు మధ్య అలాగే రైల్వేస్టేషన్ల వద్ద గ్రీనరీని పెంచడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. కాలుష్యరహిత చెట్లు, …
Read More »
bhaskar
November 8, 2017 ANDHRAPRADESH, POLITICS
638
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర మూడో రోజు వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో కొనసాగనుంది. వేంపల్లి, పొద్దుటూరు రోడ్డులోని నేలతిమ్మాయపల్లి గ్రామం దగ్గర్లో మొదల కానున్న జగన్ పాదయాత్రలో భాగంగా.. మూడో రోజు యాత్రలో జగన్మోహన్రెడ్డి మొత్తం 16.2 కిలోమీటర్లు నడవనున్నారు. 12 ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే, నేలతిమ్మాయపల్లి పలగిరి జంక్షన్ క్రాస్రోడ్డు దాటుకుని వీఎన్పల్లిలో సంగమేశ్వర ఆలయ ప్రధాన కూడలి వద్దకు …
Read More »
KSR
November 8, 2017 ANDHRAPRADESH, SLIDER
635
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. జననేత వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ రోజు 16.2 కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. ఉరుటూరులో ఈరోజు యాత్ర ముగించనున్నారు.సోమవారం వైఎస్సార్ జిల్లాలో …
Read More »
KSR
November 8, 2017 Uncategorized
914
కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా. ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.ఉరుములు… మెరుపులు… పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత …
Read More »
rameshbabu
November 8, 2017 POLITICS, SLIDER, TELANGANA
877
ఒకరేమో బంగారు తెలంగాణ నిర్మాణ రథ సారధి .మరొకరు ఆ రథ సారధి వెంట నడిచే సైనికుల్లో ఒకరు .ఇంతకు ఎవరు అనుకుంటున్నారా వారే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,మరొకరు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఇటు సీఎం కేసీఆర్ అటు మంత్రి హరీష్ రావు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో …
Read More »
bhaskar
November 8, 2017 MOVIES
1,211
తెలుగులో యాంకర్గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన రష్మి…. అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఓ వైపు యాంకర్గా కొనసాగుతూనే సినిమాల్లో నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. సినిమాల్లో కూడా నటించడంపై కొందరు తనను రకరకాలుగా ప్రశ్నిస్తున్నా.. నేనేదో చేయకూడని తప్పు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని, రెండు రంగాలు తకు ముఖ్యమైనవే అని రష్మి చెప్పిన విషయం తెలిసిందే. టీవీ …
Read More »
rameshbabu
November 8, 2017 POLITICS, SLIDER, TELANGANA
794
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న పంటలకు కనీస మద్దతుధరపై సభ్యులు అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి జవాబిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభానాయకుడిగా చొరవ తీసుకొని మరింత స్పష్టత ఇచ్చారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు రుణమాఫీ అమలువంటి అనేక విషయాల్లో విజయం సాధించామని, ఇప్పుడు రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి …
Read More »
rameshbabu
November 8, 2017 POLITICS, SLIDER, TELANGANA
1,108
ఎన్నో పోరాటాలు ..ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం చేసిన ఇంటి పార్టీ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది .దీంతో గత మూడున్నర ఏండ్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమం …
Read More »