TimeLine Layout

March, 2020

  • 23 March

    ఇంట్లో ఉంటే కరోనా వైరస్ రాదనుకుంటున్నారా..!

    ఇంట్లో ఉన్నాము కదా.. కరోనా వైరస్ రాదనుకుంటే నిజంగా అది మన పొరపాటే. ఇంకా చెప్పాలంటే.. బయటివాళ్లకంటే.. ఇంట్లో ఉన్నవారికే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన పడే ఛాన్స్ ఉంది. స్వీయ నిర్భంద కాలంలో మీరు పాటించాల్సిన సూచనలేంటో మీరే తెలుసుకోండి. నాలుగు గోడల మధ్య ఉన్నాము కదా.. ఎలాంటి వైరస్ దరి చేరదనుకుంటే పొరపాటే. పాల …

    Read More »
  • 23 March

    తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి

    తెలంగాణలో ఆహార ధాన్యాలకు కొరత లేదు . బియ్యం , పప్పులు ఏ జిల్లాలో ఏ వ్యాపారి దగ్గర ఎంత స్టాక్ ఉందో ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది . ఒక్కోసారి ఒక పూట కూరగాయలు అందుబాటులో లేకపోయినా ఇంట్లో ఉన్న పప్పు దినుసులతో సరిపెట్టుకోవాలి . యాసంగిలోనే 38 లక్షల ఎకరాల్లో పంట రాబోతున్నది . మూడు నాలుగు రోజులు ఓపిక పడితే ప్రభుత్వం సుమారు 87 లక్షల …

    Read More »
  • 23 March

    కరోనాను కొరియా ఎలా జయించింది?

    చైనా తర్వాత కరోనా వైరస్ అధికంగా ప్రభావం చూపెట్టిన దేశాల్లో దక్షిణ కొరియా ప్రధానంగా నిలిచింది. కాకపోతే, ఈ దేశం కరోనా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇందుకు కారణం దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్జానాన్ని విరివిగా వినియోగించుకోవడమే. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాల సాయంతో వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేసింది. కరోనా బాధితులు నివసిస్తున్న ప్రాంతాలు, సంచరించిన ఏరియాలు, మరణాను బిగ్ డేటా సాయంతో ప్రకటిస్తుండటం …

    Read More »
  • 23 March

    మావోయిస్టులతో భీకర ఎన్‌కౌంటర్‌లో..17 మంది జవాన్లు మృతి 14 మందికి గాయాలు

    చత్తీస్‌గఢ్‌ బస్తర్‌లోని సుక్మాలో మావోయిస్టులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో అదృశ్యమైన 17 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలను ఆదివారం లభ్యమయ్యాయి. శనివారం మధ్యాహ్నం చింతగుహ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 14 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులైన వారిని శనివారం రాత్రి రారుపూర్‌కు తరలించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర బగేల్‌ ఆదివారం జవాన్లను పరామర్శించారు. ఎల్మాగుండలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, అదేవిధంగా చత్తీస్‌గఢ్‌-తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు …

    Read More »
  • 23 March

    పవర్ పోయింది కాబట్టే ఈ సైలెన్స్..లేదంటే జనతా కర్ఫ్యూ ఐడియా నాదే అనేటోడు !

    2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చంద్రబాబు చేతులెత్తేసిన విషయం అందరికి తెలిసిందే. బాబు హయంలో ప్రకృతి కూడా అంతగా సహకరించలేదు..అలాంటి సమయంలో కూడా చంద్రబాబు తన వంటిచేత్తో తుఫాన్లు అడ్డుకున్నానని చెప్పుకొచ్చారు. ఇలా అధికారంలో ఉన్నంతసేపు ఎన్నెన్నో మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. అయితే ఇప్పుడు తాజాగా కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తుంది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “పవర్ పోయిన దిగులులో …

    Read More »
  • 23 March

    అబద్ధాని పట్టించుకొనే ప్రజలు..నిజానికి వచ్చిన స్పందన ఇదేనా..మోదీ భావోద్వేగ ట్వీట్..!

    కరోనా వైరస్ రోజురోజుకి పెరుగుపోతున్న నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించగా విశేష స్పందన లభించింది. దీంతో కరోనా పెరుగుతుడడంతో దేశం మొత్తం మీద 75జిల్లాలు లాక్ డౌన్ చేస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల కోసం కేంద్రం ఇంత చేస్తుంటే..ప్రజలు మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. ప్రభుత్వం చెప్పిన విధంగా పాటిస్తే మీ కుటుంబాన్ని …

    Read More »
  • 23 March

    గడప దాటని ‘సీమ’జనం..స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ

    కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు. ఒక రోజుకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువులను ప్రజలు ముందు రోజునే సమకూర్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ముందస్తు చర్యలు తీసుకుని స్వీయ గృహ …

    Read More »
  • 23 March

    కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి

    ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేసీఆర్ తరహాలోనే రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇక ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ ప్రభావం బాగా చూపించిన విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ నిర్మూలనపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి. …

    Read More »
  • 23 March

    లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉండే సేవలు ఇవే..!

    కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల నియంత్రణ చట్టం-1897ను రాష్ట్రంలో ప్రయోగించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ఆదివారం తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్లు దాటి బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ నిబంధనను కచ్చితంగా …

    Read More »
  • 23 March

    72 ఏళ్ల తర్వాత..మళ్లీ హైదరాబాద్‌ లో అదే సీన్‌

    గ్రేటర్‌ హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. జనమంతా కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు అందరూ ఇళ్ల ముందరకు వచ్చిచప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రభుత్వ పిలుపుతో మహానగరం పూర్తిగా స్పందించింది. ఎవరికి వారు స్వీయ నిర్బంధాన్ని అమలు చేయటంతో నగరమంతా బోసిపోయింది. గతమెన్నడూ లేని రీతిలో పూర్తి నిర్మానుష్యమైంది. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat